T Ramesh

T Ramesh

గగన్‌యాన్ -1 మిషన్ లో పురోగతి

గగన్‌యాన్ -1 మిషన్ లో పురోగతి

గగన్‌యాన్‌–1 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్‌తో అనుసంధానించడంలో విజయం సాధించినట్లు...

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ

ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి...

బీజేపీకి నితీశ్ కుమార్ పార్టీ షాక్

బీజేపీకి నితీశ్ కుమార్ పార్టీ షాక్

మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా జేడీయూ బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,...

అంతరిక్షం నుంచి మహా కుంభమేళా చిత్రాలు

అంతరిక్షం నుంచి మహా కుంభమేళా చిత్రాలు

మహా కుంభమేళాకు సంబంధించిన స్పేస్‌ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.  భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు,  హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో తెలుస్తోంది....

దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు

దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు

  హైద‌రాబాద్‌లో రెండోరోజూ సినీ ప్ర‌ముఖుల నివాసాలు, కార్యాల‌యాల్లో ఐటీ శాఖ అధికారుల  సోదాలు కొన‌సాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించి...

దేశవ్యాప్తంగా మొదలైన JEE మెయిన్-2025

దేశవ్యాప్తంగా మొదలైన JEE మెయిన్-2025

దేశవ్యాప్తంగా JEE  మెయిన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి  పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మంది దరఖాస్తు...

కర్ణాటకలో ఘోరం: ట్రక్‌ బోల్తాపడి పది మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోరం: ట్రక్‌ బోల్తాపడి పది మంది దుర్మరణం

కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు.  మరో 15 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు....

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…మృతుల్లో వేద విద్యార్థులు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…మృతుల్లో వేద విద్యార్థులు

కర్ణాటక జిల్లాలో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన  చెందిన ముగ్గురు వేద విద్యార్థులతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా...

జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ఏపీలో 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో 24 జిల్లాలకు  అధ్యక్షులను నియమించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షులను నియమించినట్లు బీజేపీ  రాష్ట్రశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షులకు  ఏపీ...

APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఎప్పుడంటే…?

APPSC గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఎప్పుడంటే…?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ,గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు వెల్లడించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. నిర్ణీత తేదీల్లో ఉదయం...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ సంకల్ప్ పత్రం-2 విడుదల

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ సంకల్ప్ పత్రం-2 విడుదల

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన బీజేపీ తాజాగా మరికొన్ని ఎన్నికల వాగ్దానాలను ప్రజల ముందు ఉంచింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ...

కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ

కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మహా...

మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025: మలేసియాపై భారత్ విజయం

మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025: మలేసియాపై భారత్ విజయం

పదివికెట్ల తేడాతో గెలుపు మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025 టోర్నీలో భాగంగా మలేసియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. పదివికెట్ల తేడాతో విజయం...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం :స్వయం ఉపాధి దారులకు రుణాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం :స్వయం ఉపాధి దారులకు రుణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల...

ముగిసిన శబరిమల మండల,మకర విళక్కు పూజలు

ముగిసిన శబరిమల మండల,మకర విళక్కు పూజలు

శబరిమలలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగిశాయి. ఆలయాన్ని మూసివేసినట్లు తిరువాంకూర్ (ట్రావెన్‌కోర్ దేవస్థానం) బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ...

తిరుమల అన్నప్రసాదం మెనూలో మసాలా వడ

తిరుమల అన్నప్రసాదం మెనూలో మసాలా వడ

ట్రయల్ రన్ లో భాగంగా తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు తిరుమలలో భక్తులకు మసాలా వడను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం...

ఖోఖో పురుషుల ప్రపంచకప్‌-2025: ఫైనల్ లో నేపాల్ పై భారత్‌ గెలుపు

ఖోఖో పురుషుల ప్రపంచకప్‌-2025: ఫైనల్ లో నేపాల్ పై భారత్‌ గెలుపు

గ్రామీణ క్రీడ ఖోఖోలో భారత్ మరోసారి సత్తా చాటింది. ఖోఖో ప్రపంచకప్ -2025 పోటీల్లో భాగంగా మహిళల జట్టు చాంపియన్ గా నిలవగా , పురుషుల జట్టు...

బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్’ నామస్మరణ

బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్’ నామస్మరణ

భారత్ లో పర్యటిస్తున్న బ్రిటిష్‌ సింగర్‌ క్రిస్‌ మార్టిన్‌ ‘జై శ్రీరామ్ ’ నామస్మరణ చేయడంపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్‌...

మన్‌కీ బాత్ :  కుంభమేళా… భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

మన్‌కీ బాత్ : కుంభమేళా… భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. ప్రపంచం నలుమూలల...

మహిళల U19 T20 ప్రపంచకప్‌ …విండీస్ పై  9 వికెట్ల తేడాతో భారత్ విజయం

మహిళల U19 T20 ప్రపంచకప్‌ …విండీస్ పై 9 వికెట్ల తేడాతో భారత్ విజయం

  మహిళల అండర్ -19 టీ 20 ప్రపంచకప్-2025 టోర్నీలో భాగంగా కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది....

కొమురవెల్లి మల్లన్న జాతర : పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం

కొమురవెల్లి మల్లన్న జాతర : పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారంతో ప్రారంభమైన ఈ జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో...

సంచార్‌ సాథీ మొబైల్‌ యాప్‌ తో మోసాలకు అడ్డుకట్ట

సంచార్‌ సాథీ మొబైల్‌ యాప్‌ తో మోసాలకు అడ్డుకట్ట

మోసపూరిత కాల్స్‌, మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం శాఖ కొత్తగా సంచార్‌ సాథీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా...

ఏపీలో ‘హెచ్125 హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌’…?

ఏపీలో ‘హెచ్125 హెలికాప్టర్ల తయారీ ప్లాంట్‌’…?

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు ‘ఎయిర్‌బస్’ ఆసక్తి...! అనంతపురం జిల్లాలో స్థల కేటాయింపులు.. ఆంధ్రప్రదేశ్‌ లో  పరిశ్రమ ఏర్పాటుకు   మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానున్నట్లు అధికార, రాజకీయవర్గాల్లో జరుగుతోంది....

ఛాంపియన్స్ ట్రోఫీ -2025: జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఛాంపియన్స్ ట్రోఫీ -2025: జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ, జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయి వేదికగా జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాల జట్లు తలపడనున్నాయి....

నదుల అనుసంధానంతో కరువు రహిత ఆంధ్రప్రదేశ్

నదుల అనుసంధానంతో కరువు రహిత ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అనుసంధానం ఏకైక మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో...

ఈ నెల 22న పరేడ్ ఆఫ్ ప్లానెట్స్

ఈ నెల 22న పరేడ్ ఆఫ్ ప్లానెట్స్

ఖగోళంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు రానున్నాయి. పరికరాల సాయం లేకుండానే నేరుగా ఆ దృశ్యాన్ని భూమిపై...

డిపాజిట్లు, లాకర్లకు నామినీలు తప్పనిసరి

డిపాజిట్లు, లాకర్లకు నామినీలు తప్పనిసరి

బ్యాంకులు, బ్యాంకులు, డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లకు తప్పనిసరిగా నామినీలు ఉండేలని తెలిపింది. ప్రస్తుత ఖాతాదారులకూ, కొత్త...

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక సర్వీసు నడపనుంది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి పయనం అవుతుంది....

యోనో యాప్ పై SBI కీలక ప్రకటన

యోనో యాప్ పై SBI కీలక ప్రకటన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు రోజురోజుకు పెరగడంతో యోనో యాప్ వినియోగంపై కీలక సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ 11,...

‘గర్భిణీలకు రూ. 21వేలు, మహిళలకు నెలకు రూ. 2,500, అటల్ క్యాంటీన్లు’

‘గర్భిణీలకు రూ. 21వేలు, మహిళలకు నెలకు రూ. 2,500, అటల్ క్యాంటీన్లు’

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ‘ సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసింది. మహిళా సాధికారిత, పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా పలు వాగ్దానాలు చేసింది. తమకు దిల్లీ అసెంబ్లీలో...

గుకేశ్ , మనుబాకర్ కు ఖేల్ రత్న పురస్కారం

గుకేశ్ , మనుబాకర్ కు ఖేల్ రత్న పురస్కారం

చెస్ ప్లేయర్ గుకేశ్ కు భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.గుకేశ్ చెస్ లో అద్భుతంగా...

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ...

ఏపీలో త్వరలో కొత్త చట్టం

ఏపీలో త్వరలో కొత్త చట్టం

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి జనభా రేటు పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా పెంచే చర్యలకు ప్రొత్సాహకాలు ఇస్తామన్న ప్రభుత్వం, త్వరలో కొత్త చట్టం తెస్తామని...

నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త

నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగుల‌కు ఐబీపీఎస్ శుభ‌వార్త‌ చెప్పింది. 2025 ఏడాదికి గానూ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో చేప‌ట్ట‌నున్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి...

పెన్-పేపర్ పద్ధతిలోనే నెట్ యూజీ

పెన్-పేపర్ పద్ధతిలోనే నెట్ యూజీ

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే NEET-UG పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్‌-పేపర్‌ అంటే OMR పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశమంతా ఒకే...

దక్షిణ బస్తర్ లో ఎన్‌కౌంటర్… 17 మంది మావోయిస్టులు మృతి

దక్షిణ బస్తర్ లో ఎన్‌కౌంటర్… 17 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. పూర్తి...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌)రక్షణకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ...

భార‌త గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు

భార‌త గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు

అధికారికంగా వెల్లడించిన విదేశాంగశాఖ ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవా సుబియాంటో భార‌త 76వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ మంత్రిత్వ...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… ఉద్యోగులకు సంక్రాంతి కానుక

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు… ఉద్యోగులకు సంక్రాంతి కానుక

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలి, త్వరలోనే ఎనిమిదో వేతన...

‘AI’ ప్రచారంపై రాజకీయపార్టీలకు ఈసీ అడ్వైజరీ

‘AI’ ప్రచారంపై రాజకీయపార్టీలకు ఈసీ అడ్వైజరీ

ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగం పై రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. తప్పుడు కంటెంట్‌ తో ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉండటంతో...

రేషన్ స్కామ్ లో ‘తృణమూల్‘ మాజీమంత్రికి బెయిల్

రేషన్ స్కామ్ లో ‘తృణమూల్‘ మాజీమంత్రికి బెయిల్

ప‌శ్చిమ బెంగాల్‌లోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌కు కోల్‌క‌తాలో మ‌నీల్యాండ‌రింగ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్ర‌జాపంపిణీ పథకంలో భాగంగా జ‌రిగిన...

ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.జనవరి 18న శనివారం రాత్రి దిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు...

యుద్ధానికి స్వస్తి : ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం

యుద్ధానికి స్వస్తి : ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి అడ్డుకట్టపడింది. తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ అంగీకరించాయి.ఇరువర్గాల మధ్య ఒప్పందంతో గాజాకు ఊరట కలగనుంది. ఖతార్‌...

ఇస్రో ఖాతాలో మరో ఘనత: ‘డాకింగ్‌’విజయవంతం

ఇస్రో ఖాతాలో మరో ఘనత: ‘డాకింగ్‌’విజయవంతం

ఇస్రో చేపట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియను ఇస్రో నేడు పూర్తి చేసింది. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా...

స్కిల్ కేసు : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

స్కిల్ కేసు : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బేలా త్రివేది...

భారత సైనిక దినోత్సవం: సెల్యూట్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్

భారత సైనిక దినోత్సవం: సెల్యూట్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్

భారత సైన్యం సేవలను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. అంకితభావం, దృఢ సంకల్పం, అచంచల ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యానికి భారత సైన్యం ప్రతీకగా నిలిచిందన్నారు. నేడు(జనవరి...

మహా కుంభమేళా : జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం

మహా కుంభమేళా : జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్...

సముద్ర భద్రతలో అగ్రగామిగా భారత్…. అందుబాటులోకి మూడు యుద్ధ నౌకలు

సముద్ర భద్రతలో అగ్రగామిగా భారత్…. అందుబాటులోకి మూడు యుద్ధ నౌకలు

భారత నావికాదళం రోజురోజుకు మరింత బలోపేతం అవుతోంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యసాధనలో భారత్ కీలక ముందడుగు వేసింది. ప్రధాని మోదీ, నేడు...

నావికాదళం: మూడు యుద్ధనౌకలను జాతికి అంకితమిచ్చిన  ప్రధాని మోదీ

నావికాదళం: మూడు యుద్ధనౌకలను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

భారత నావికాదళంలోకి మరో మూడు యుద్ధనౌకలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ యుద్ధనౌకలను ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు....

సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల

సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి కొనసాగింపుగా జైలర్ -2 తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసింది. ...

తెలుగు ప్రజలకు ‘కేంద్రం’ సంక్రాంతి కానుక

తెలుగు ప్రజలకు ‘కేంద్రం’ సంక్రాంతి కానుక

జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.పసుపు బోర్డు...

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్

భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలిన‌డ‌క‌న కొండ‌పైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి, మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై...

అమరావతి రైతులకు కౌలు చెల్లింపు

అమరావతి రైతులకు కౌలు చెల్లింపు

పెండింగ్ బిల్లులకు మోక్షం ... 2025 జనవరి లో పలు శాఖలకు రూ.8వేల కోట్ల చెల్లింపులు శాఖలవారీగా చెల్లింపులు చేస్తోన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ప్రభుత్వం,...

ప్రయాగరాజ్ లో ‘‘అమృత స్నాన్’’… తొలి అవకాశం నాగసాధువులకే

ప్రయాగ్‌రాజ్‌లో ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత

మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ లో ఒక్కో ఘాట్ కు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. గంగ, యమున, అదృశ్య సరస్వతి మూడు...

ప్రయాగరాజ్ లో ‘‘అమృత స్నాన్’’… తొలి అవకాశం నాగసాధువులకే

ప్రయాగరాజ్ లో ‘‘అమృత స్నాన్’’… తొలి అవకాశం నాగసాధువులకే

మకర సంక్రాంతి కావడంతో త్రివేణీ సంగమానికి పోటెత్తిన భక్తులు ప్రయాగరాజ్ కు భక్తులు పోటెత్తారు.మకర సంక్రాంతి సందర్భంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానాల ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాలో భాగంగా...

మహిళల క్రికెట్ : రెండో వన్డేలో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం

మహిళల క్రికెట్ : రెండో వన్డేలో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం

మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ , మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంది. మొదటి వన్డేలో గెలిచిన భారత్,...

‘ గమ్యం చేరే వరకు విశ్రమించకండి’…నేడు స్వామి వివేకానంద జ‌యంతి

‘ గమ్యం చేరే వరకు విశ్రమించకండి’…నేడు స్వామి వివేకానంద జ‌యంతి

దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ యువజన దినోత్సవం   భారతీయ సనాతన ధర్మం గురించి ప్రపంచానికి వివరించిన ఆధ్యాత్మిక వేత్త, యువతకు ప్రేరణదాత అయిన శ్రీ స్వామి వివేకానంద...

తెలుగులోనూ కుంభమేళా సమాచారం

తెలుగులోనూ కుంభమేళా సమాచారం

రోజుకు కోటి మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుగులోనూ తెలుసుకోవచ్చు. సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారాన్ని...

ఓయూ లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఓయూ లో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఫ్యాకల్టీలకు సంబంధించిన కేటగిరీ 2 పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని ఉస్మానియా వర్సిటీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌...

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న స్టీవ్ జాబ్స్ భార్య

కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న స్టీవ్ జాబ్స్ భార్య

త్రివేణి సంగమమైన ప్రయాగ్ రాజ్ లో పన్నెండు ఏళ్ళకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో మహా...

ఇస్రో డాకింగ్ ప్రక్రియలో ముందడుగు

ఇస్రో డాకింగ్ ప్రక్రియలో ముందడుగు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)స్పేడెక్స్‌ ఉపగ్రహాల పనితీరుపై చేస్తోన్న ప్రయోగ ప్రక్రియలో కీలక ముందుడుగు పడింది. శనివారం నాడు ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లుగా...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

దిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులకు  రెండో జాబితాలో చోటు దక్కింది. దిల్లీ అసెంబ్లీలో...

సంక్రాంతి ప్రయాణం… రంగంలోకి కాలేజీ బస్సులు

సంక్రాంతి ప్రయాణం… రంగంలోకి కాలేజీ బస్సులు

సంక్రాంతి రద్దీ తో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రైవేటు వాహనాలను వినియోగించాలని నిర్ణయించింది. కాలేజీలు,...

ఈతకు వెళ్ళి ఐదుగురు యువకులు మృతి

ఈతకు వెళ్ళి ఐదుగురు యువకులు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారంతం కావడంతో సరదాగా గడిపేందుకు ఏడుగురు స్నేహితులు హైదరాబాద్ నుంచి మర్కూక్‌ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌ డ్యామ్‌ వద్దకు వచ్చారు. ఈత...

కేబినెట్ హోదా వ్యక్తుల జీతం పెంపు, నెలకు ఎంతంటే…?

కేబినెట్ హోదా వ్యక్తుల జీతం పెంపు, నెలకు ఎంతంటే…?

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదా ఉన్న వ్యక్తులకు నెలకు రూ. లక్షల జీతం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచే...

అయోధ్యలో వైభవంగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవం

అయోధ్యలో వైభవంగా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవం

అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. నేడు పుష్య శుక్ల ద్వాదశి సందర్భగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు...

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ఖరారు…!

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన ఖరారు…!

ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరగనున్న ఏఐ సదస్సు లో మోదీ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు...

సంక్రాంతి వేళ రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన కేంద్రం

సంక్రాంతి వేళ రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన కేంద్రం

జనవరి నెలకు పన్నుల వాటా విడుదల సంక్రాంతి వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పన్నుల వాటా కింద రూ.1,73,030 కోట్లు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసింది....

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల ….

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన పరీక్ష తేదీలను  ఏపీపీఎస్సీ  వెల్లడించింది.  వివిధ ఉద్యోగాలకు సంబంధించి జారీ చేసిన  8 నోటిపికేష్లనకు సంబంధించి ఏప్రిల్‌లో ...

అయోధ్యలో రేపటి నుంచి రామాలయ వార్షికోత్సవాలు

అయోధ్యలో రేపటి నుంచి రామాలయ వార్షికోత్సవాలు

గత ఏడాది పుష్య శుక్ల ద్వాదశి నాడు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రతీ ఏడాది కూర్మ ద్వాదశి నాడే వార్షికోత్సవం శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో ఆలయ...

తిరుమలలో స్వర్ణరథంపై శ్రీవారి ఊరేగింపు

తిరుమలలో స్వర్ణరథంపై శ్రీవారి ఊరేగింపు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారు స్వర్ణ రథం పై విహరించి భక్తులను అనుగ్రహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో...

ప్రధాని నరేంద్ర మోదీ పాడ్‌క్యాస్ట్ ….ఆసక్తికర సమాధానాలు

ప్రధాని నరేంద్ర మోదీ పాడ్‌క్యాస్ట్ ….ఆసక్తికర సమాధానాలు

  ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ...

తిరుపతి తొక్కిసలాట ఘటన పై మంత్రి ఆనం ఏమన్నారంటే…?

తిరుపతి తొక్కిసలాట ఘటన పై మంత్రి ఆనం ఏమన్నారంటే…?

తిరుపతిలో పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

  వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు, క్షేత్రాలు, పీఠాలు భక్తులతో నిండిపోయాయి. ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే...

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల పాఠశాలలు

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఐదు రకాల పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో కీలక సంస్కరణలు అమలు కాబోతున్నాయి.  వచ్చే ఏడాది నుంచి ఐదు రకాల పాఠశాలలు ఉండబోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను ఎన్డీయే కూటమి...

RIMC జనవరి -2026 టర్మ్ ప్రవేశాలు : విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

RIMC జనవరి -2026 టర్మ్ ప్రవేశాలు : విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

దెహ్రాదూన్‌లోని భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(RIMC)లో 8వ తరగతి ప్రవేశాలకు ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. జనవరి-2026 ట‌ర్మ్‌ ఎనిమిదో...

ఛత్తీస్‌గడ్ లోని సుక్మా జిల్లాలో బుల్లెట్ ఫైట్

ఛత్తీస్‌గడ్ లోని సుక్మా జిల్లాలో బుల్లెట్ ఫైట్

ఛత్తీస్‌గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా పరిధిలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు...

పీఎం కిసాన్ సమ్మాన్‌ స్కీమ్ : కొత్త లబ్ధిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’

పీఎం కిసాన్ సమ్మాన్‌ స్కీమ్ : కొత్త లబ్ధిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’

పీఎం కిసాన్ సమ్మాన్’ పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కొత్త లబ్దిదారులు ‘రైతు గుర్తింపు ఐడీ’ని...

వైకుంఠ ఏకాదశి: శ్రీశైలంలో   పుష్పార్చన…

వైకుంఠ ఏకాదశి: శ్రీశైలంలో పుష్పార్చన…

శ్రీశైల క్షేత్రంలో ఆదిదంపతులకు వైకుంఠ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న పుష్యశుద్ధ ఏకాదశి రోజున...

తిరుమలలో విషాదం: టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో నలుగురు మృతి

తిరుమలలో విషాదం: టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో నలుగురు మృతి

  తిరుమలలో విషాద ఘటన చోటుచేసుకుంది.  వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కసలాట జరిగింది.  ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడి...

వికసిత్ ఆంధ్రాకు కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుంది : ప్రధాని మోదీ

వికసిత్ ఆంధ్రాకు కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుంది : ప్రధాని మోదీ

వికసిత్ ఆంధ్రాకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. విశాఖ ఆంధ్రా వర్సిటీలో నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రసంగం...

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం: మే 1 నుంచి ఉద్యోగ ప్రకటనలు…!

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం: మే 1 నుంచి ఉద్యోగ ప్రకటనలు…!

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం వెల్లడించింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర...

‘గేమ్ ఛేంజర్’,  ‘డాకు మహరాజ్’ కు ఏపీ హైకోర్టు షాక్

‘గేమ్ ఛేంజర్’,  ‘డాకు మహరాజ్’ కు ఏపీ హైకోర్టు షాక్

సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టులో షాక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు టికెట్ రేట్లను విడుదల రోజు...

విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో LIVE

విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో LIVE

ప్రధాని మోదీ విశాఖపట్టణంలో లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు.  ప్రధాని వెంట  సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు.

జిల్లాల పర్యటనకు సిద్ధమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్

జిల్లాల పర్యటనకు సిద్ధమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్

పిభ్రవరి నుంచి వారంలో మూడురోజులు ప్రజల్లో ఉంటానని వెల్లడి   వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి నుంచి...

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్యం

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత నగదు రహిత వైద్యం

రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం మార్చిలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న కేంద్రం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం...

ఇంటర్ విద్యలో కీలక సంస్కరణ: మొదటి ఏడాదిలో బోర్డు పరీక్షల్లేవ్ …!

ఇంటర్ విద్యలో కీలక సంస్కరణ: మొదటి ఏడాదిలో బోర్డు పరీక్షల్లేవ్ …!

ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన...

అస్సాంలో బొగ్గుగని ప్రమాదం …ముమ్మరంగా సహాయ చర్యలు

అస్సాంలో బొగ్గుగని ప్రమాదం …ముమ్మరంగా సహాయ చర్యలు

340 అడుగుల లోతులో 15 మంది కార్మికులు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఒకరి మృతదేహం వెలికితీత అస్సాంలోని డిమా హ‌సావోలోని బొగ్గు గ‌ని వద్ద సహాయ చర్యలు...

ఇస్రో చైర్మన్ గా నారాయణన్

ఇస్రో చైర్మన్ గా నారాయణన్

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ISRO) కొత్త చైర్మెన్‌గా వీ నారాయ‌ణ‌న్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్ర‌స్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమ‌నాథ్ స్థానంలో ఈనెల 14 న నారాయణన్...

ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం స్థలం కేటాయింపు

ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం స్థలం కేటాయింపు

  ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం విషయంలో కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం...

Page 5 of 19 1 4 5 6 19

Latest News