అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు
ఏపీ మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు ఈ నెల 11న అమరావతిలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో ఉదయం 10.30...
ఏపీ మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు ఈ నెల 11న అమరావతిలో జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో ఉదయం 10.30...
సునామీ హెచ్చరికలు జారీ కరేబియన్ సముద్రం పరిధిలో భారీ భూప్రకంపనలు ఏర్పడ్డాయి. హోండురస్కు ఉత్తర దిశలో శనివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) తిరుపతి, ఎన్ఆర్ఐ భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుపతి వాసులకు ఈ నెల 11న తిరుమల శ్రీవారి దర్శనం కోసం 9న...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారైంది. దేశ రాజధానిలో 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ సమయంలో దిల్లీ...
దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడయ్యాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత...
దిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీ పతనానికి దారితీసిందని తన...
దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి ఖరారైంది. న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్...
ఆప్ ను గెలిపించడం తమ బాధ్యత కాదన్న కాంగ్రెస్ దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆప్, కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 20 రోజుల పాటు సభ...
ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ టూర్ 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10 నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు....
జమ్మూకశ్మర్ బోర్డర్ వద్ద భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు చొరబాటుదారులను భారత ఆర్మీ మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారని...
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సహా ఇతర రాజకీయపార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలపై త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్ర...
యూపీలోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అనంతరం...
అమెరికాలో చదువు కోసం వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి జీవితం విషాదంతంగా ముగిసింది. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని...
ఆర్థిక మోసాలు అరికట్టడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ బ్యాంకుల వెబ్ డొమైన్ ఇక నుంచి బ్యాంక్.ఇన్ గా...
ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. శైలజానాథ్ కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్...
రాజమండ్రి-విజయవాడ మధ్య కూడా ప్రయాణానికి అంతరాయం ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైళ్లను 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ...
చంద్రబాబు ఎన్డీయే చైర్మన్ పదవి అడిగారన్న దేవెగౌడ అలాంటి చర్చే జరగలేదని బీజేపీ చీఫ్ స్పష్టత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే చైర్మన్ లేదా...
ఇంగ్లండ్, భారత్ మధ్య నాగపూర్ లో జరిగిన వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ ల...
పది వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగుతోంది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూసుకెళుతున్నారు.సరైన పత్రాలు లేని వలసదారులను వెనక్కిపంపడంతో పాటు పనామా కాలువ విషయంలోనూ పంతం నెగ్గించుకున్నారు. పనామా కాలువను కొనుగోలు చేయాలని...
ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నామసంకీర్తన ఫిబ్రవరి 12న అలిపిరి వద్ద మెట్ల పూజ ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి...
బంగారం అక్రమ రవాణాను దిల్లీ కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు పదికిలోల బంగారు నాణెలను రహస్యంగా విదేశాల నుంచి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు...
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) ద్వారా లబ్దిపొందుతున్న అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనుంది. ఆదాయ పన్నుశాఖ, ఆహార మంత్రిత్వశాఖకు అందజేసే...
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలోనూ చికిత్సకు అనుమతి ‘గడప గడపకు మన ప్రభుత్వం’నిలిపివేత ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఖరారు చేసింది. విశాఖ రైల్వే...
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కిపంపుతోంది. ఈ చర్యల్లో భాగంగా 104 మంది భారతీయులతో యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన...
పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతుందనే వార్తల నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా...
తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద...
శారీరక సంబంధాలు...నగ్న వీడియోలు.. డ్రగ్స్ రాజ్ తరుణ్ -లావణ్య కేసులో భారీ ట్విస్ట్ లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్ట్ శేఖర్ బాషాపై చర్యలు కోరుతూ పోలీసులకు...
ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్...
ఎన్డీయే పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన పదేళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం...
ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీల నియామకం జరిగింది. ఈ మేరకు స్పీకర్ అయన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్గా పులవర్తి రామాంజనేయులు, పబ్లిక్...
అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై చర్చ...! ప్రస్తుత రాజకీయపరిణామాలపై సమాలోచనలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. చాలా...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి5న జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
తెలంగాణలో బీటెక్, బీఫార్మసీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి TG EAPCET: 25 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి...
దక్షిణార్ధ గోళములో ఇదే అతి పెద్దదని ‘బాప్స్’ ప్రకటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభమైంది. ఈ విషయాన్ని బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్...
ఉద్యోగుల పని గంటల పెంచాలంటూ పలువురు కార్పొరేట్ పెద్దలు వ్యక్తం చేసిన అభిప్రాయంపై కేంద్రప్రభుత్వం స్పందించింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే...
లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద...
దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. బీజేపీపై ఆప్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను...
భారత పార్లమెంట్ మరో అరుదైన సందర్భానికి వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 15న ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను పార్లమెంటు లో ప్రదర్శించనున్నారు. లోక్సభ...
ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై విజయం రెండోసారి టైటిల్ గెలిచిన భారత యువతుల జట్టు మహిళల అండర్ 19టీ20 ప్రపంచ కప్-2025 టోర్నీలో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది....
ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రజా రవాణా సంస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీ కూడా భాగమైంది. వాట్సాప్ ద్వారా ప్రయాణీకులు టికెట్లు...
వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు మరోసారి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి పోటెత్తారు....
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...
ఓ వాహనం అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా కు చెందిన 14 మంది...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC ) నవీన్ చావ్లా(79) తుదిశ్వాస విడిచారు. మెదడు శస్త్రచికిత్స కోసం దిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన చావ్లా చికిత్స...
కేంద్రప్రభుత్వం 2025-26 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ సహా పలు...
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తల బృందం విచ్చేసింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు...
తోలు పరిశ్రమ, బొమ్మల తయారీ రంగానికి ప్రోత్సాహం కేంద్ర బడ్జెట్-2025లో షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఎస్సీ,...
బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. మాఘమాసం కావడంతో శుభకార్యాలు విరివిగా జరుగుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం...
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో విజయం సాధించిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. పుణే వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 15 పరుగుల...
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ మంత్రి లోకేశ్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మీడియాతో మాట్లాడిన నారా...
ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక ఏడాదికి గాను శనివారంనాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె ఎనిమిదో సారి బడ్జెట్...
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించింది. వాసవీ అమ్మవారి ఆత్మార్పణ రోజును ఇక నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ...
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ యువతులు అద్భుతమైన ఆటతో ప్రశంసలు అందుకుంటున్నారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం...
దేశంలో చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతా బలగాలు ముట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్లో అక్రమచొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు పసిగట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్లోని సరిహద్దు...
శక్తిమేరకు పనిచేస్తానన్న కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేశారు. ఆయనకు తోటి పోలీసు అధికారులు, సిబ్బంది...
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ కు బడ్జెట్ దోహదపడుతుందని ఆకాంక్ష పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీ అమ్మవారు కరుణ చూపాలని ప్రధాని...
ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు...
ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది.కేంద్ర...
డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు....
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సర విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పింది....
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి మూడో స్థానం దక్కింది. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న పోలింగ్...
దేశ వ్యాప్తంగా కొత్తగా 32 వృద్ధాశ్రమాలు ఏర్పాటు ఒక్కో ఆశ్రమానికి రూ. 25 లక్షల నిధులు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పలు...
గోవధ నిషేధించాలని ధర్మాదేశం గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం సనాతన ధర్మరక్షణకు కృషి చేయాలని పిలుపు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంకరాచార్యులు...
మహాకుంభమేళా లో తొక్కిసలాట పుకార్లపై స్పందించిన యూపీ సీఎం అధికారుల సూచనలు పాటించాలని భక్తులకు వినతి ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో మౌనీ అమావస్య సందర్భంగా నేటి...
ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక ఆలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ వస్త్రధారణ,...
ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్మి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎన్వీఎస్-02 ఉపగ్రహం అనేది...
ఐదు మ్యాచ్ల సిరీస్ లో 2-1 కి తగ్గిన భారత్ ఆధిక్యం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20క్రికెట్ సిరీస్ లో భారత్ వరుస...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సమావేశాల ప్రారంభరోజున అంటే జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ...
జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్ మహిళల వరల్డ్ కప్ అండర్-19 T20 పోటీల్లో భాగంగా భారత అమ్మాయిలు వరుస విజయాలు సాధిస్తున్నారు. సూపర్ సిక్స్ దశలో...
మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడ నుంచి ఈ సర్వీసులు నడపనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం...
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని...
ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో...
దేశంలో హిందూ జనభా తగ్గడంపై విశ్వహిందూ పరిషత్(VHP)ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశ జనభాలో అసమతూకం ఏర్పడుతోందని వివరించింది. ఇందుకు విరుగుడుగా ప్రతి...
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అర్థశతకం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్...
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, ఇండోనేషియా పరస్పర అంగీకారం తెలిపాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి....
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకుంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు...
విశాఖ సీతమ్మధారలో అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై స్థానికులు సహా హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతల ఆక్రమణలు కూల్చివేయకుండా...
గోదావరి పుష్కరాల కోసం ప్రపంచస్థాయి హంగులతో ముస్తాబు రాజమండ్రి రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టింది. ఈ స్టేషన్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్ల నిధులు మంజూరు...
భారతీయ రైల్వే వినూత్న ఆలోచనతో ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్ళను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే రీసెర్చ్...
నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య సూచికను విడుదల చేసింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 పేరిట దీనిని విడుదల చేసింది. ఆర్థిక విషయాల్లో...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6గంటల23 నిమిషాలకు నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్...
మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 నగరాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని...
ప్రతీ ఏడాది శుక్లపక్ష సప్తమి తిథి నాడు తిరుమలలో రథ సప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సూర్యజయంతిని ఫిబ్రవరి4న జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు...
దేశంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ అయిన ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాల ధరలను తగ్గించినట్లుతెలిపింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్...
బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ త్వరలో రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరనుంది. ఈ...
యూపీ, దిల్లీల్లోని ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. వారం రోజులుగా కోచింగ్ సెంటర్లు తెరవడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్...
టికెట్ బుక్ చేసుకునే సమయంలో మన దగ్గర నగదు లేకపోయినా ఇబ్బందిలేదు. టికెట్ బుక్ చేసుకుని తర్వాత మొత్తాన్ని చెల్లించే సదుపాయాన్ని భారతీయ రైల్వే శాఖ తీసుకొచ్చింది....
హిందువులు పాటించాల్సిన ఆచారాలు, ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతోంది. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో నియమావళికి ముసాయిదా...
అనంతపురం లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక నారాయణ ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అందరితో పాటు క్లాసులో కూర్చొన్న సదరు విద్యార్థి...
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గురువారం రోజున మధ్యాహ్నం సమయానికి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం...
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. గ్రూప్-A విభాగంలో భాగంగా ఆడిన మూడు మ్యాచులలోనూ...
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల అణచివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కోబ్రా బెటాలియన్203, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది....
ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన జేడీయూ ఎమ్మెల్యే మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.