T Ramesh

T Ramesh

నేత్రానందంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

నేత్రానందంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు దివ్యకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారు తలపై ఒక వైపు గంగమ్మను, మరో వైపు నెలవంకను కలిగి ఉన్నారు. మెడలో...

శివాభిషేకం చేసిన  బంగ్లాదేశ్ క్రికెట‌ర్

శివాభిషేకం చేసిన బంగ్లాదేశ్ క్రికెట‌ర్

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మ‌హా శివ‌రాత్రి వేళ , బంగ్లాదేశ్ క్రికెట‌ర్ లిట్టన్ దాస్ శివార్చన చేశారు. ఈ మేరకు ఆయన అభిషేకం...

విజయాలు చేకూర్చే శ్రీశైలేశుడి నందివాహనసేవ

విజయాలు చేకూర్చే శ్రీశైలేశుడి నందివాహనసేవ

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున నందివాహన సేవ నిర్వహించారు. ఈ సేవలో పాాల్గొన్నా, వీక్షించినా చేపట్టిన పనుల్లో విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం

శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు ప్రభోత్సవం LIVE

శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు ప్రభోత్సవం LIVE

జ్యోతిర్లింగ క్షేత్రం, ఆరోవ శక్తిపీఠమైన శ్రీశైలంలో ఆదిదంపతులకు మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.  మహాశివరాత్రి అంటే గొప్ప...

తాళ్ళపూడిలో విషాదం… పవిత్ర స్నానాలకు వెళ్ళి…

తాళ్ళపూడిలో విషాదం… పవిత్ర స్నానాలకు వెళ్ళి…

పండగ పూట విషాదం చోటుచేసుకుంది. పుణ్య స్నానాలకు వెళ్ళి ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో జరిగింది. మహాశివరాత్రి కావడంతో...

జన్మకో శివరాత్రి: మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్న తెలుగునేల

జన్మకో శివరాత్రి: మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్న తెలుగునేల

మహాశివరాత్రి సందర్భంగా తెలుగునేల శివనామస్మరణతో మార్మోగుతోంది. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, పంచారామాలు, ఇతర ప్రముఖ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదులు, సముద్రాలు, సెలయేళ్ళ వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన...

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు : శ్రీశైలేశుడికి గజ వాహనసేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు : శ్రీశైలేశుడికి గజ వాహనసేవ

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నేడు గజవాహన సేవ నిర్వహిస్తున్నారు. ఆదిదంపతుల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.  గజవాహన సేవలో పాల్గొన్న...

ఛాంపియన్స్‌ ట్రోఫీ : వానకారణంగా SA vs AUS మ్యాచ్‌ రద్దు

ఛాంపియన్స్‌ ట్రోఫీ : వానకారణంగా SA vs AUS మ్యాచ్‌ రద్దు

ఛాంపియన్స్‌ ట్రోఫీ లో భాగంగా గ్రూప్ -బి విభాగంలో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే అర్ధాంతరంగా ‌ రద్దు అయింది....

1984 అల్లర్ల కేసు : కాంగ్రెస్ మాజీ ఎంపీకి  జీవిత ఖైదు

1984 అల్లర్ల కేసు : కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. సజ్జన్...

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ నేటితో ముగియడంతో జైలు నుంచే...

రేపటితో ముగియనున్న ప్రయాగ్‌రాజ్ కుంభమేళా

రేపటితో ముగియనున్న ప్రయాగ్‌రాజ్ కుంభమేళా

మహాశివరాత్రి రోజు ఆఖరి అమృత్ స్నానం ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. రేపు చివరి అమృత్‌ స్నానం కావడంతో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా...

బంగాళాఖాతంలో భూకంపం

బంగాళాఖాతంలో భూకంపం

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కోల్...

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమీస్ కు భారత్, న్యూజీలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీ : సెమీస్ కు భారత్, న్యూజీలాండ్

గ్రూప్ A నాకౌట్ బెర్తులు ఖరారు సోమవారం జరిగిన మ్యాచ్ 6లో బంగ్లాదేశ్ పై కివీస్ విజయం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్...

ఆరోగ్యాన్ని ప్రసాదించే  పార్వతీపరమేశ్వరుల పుష్పపల్లకీ సేవ

ఆరోగ్యాన్ని ప్రసాదించే పార్వతీపరమేశ్వరుల పుష్పపల్లకీ సేవ

శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లికీ సేవ నిర్వహించారు. స్వామివారు వ్యాఘ్రచర్మం రూపంలోని...

శివకటాక్షాన్ని ప్రసాదించే శ్రీశైలేశుడి  రావణ వాహనసేవ

శివకటాక్షాన్ని ప్రసాదించే శ్రీశైలేశుడి రావణ వాహనసేవ

https://youtu.be/PXnlBdj-P1Y శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   ఉత్సవాల్లో భాగంగా  ఐదోరోజున ఆదిదంపతులు రావణవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవను వీక్షిస్తే భక్తుల్లో భక్తిభావం...

ఛాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ పై భారత్ విజయం… విరాట్ అజేయ శతకం

ఛాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ పై భారత్ విజయం… విరాట్ అజేయ శతకం

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిని పాకిస్తాన్, 49.4...

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్

అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్

శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు సభలో డిమాండ్ చేయనున్నారు. ప్రజా సమస్యలపై...

ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో తెలంగాణ ఉపాధ్యాయుడి ప్రస్తావన

ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో తెలంగాణ ఉపాధ్యాయుడి ప్రస్తావన

తెలంగాణ ఉపాధ్యాయుడి ప్రతిభను మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ అభినందించారు. మన్‌కీ బాత్‌ 119వ ఎపిసోడ్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ...తెలంగాణ రాష్ట్రం...

ఛాంపియన్స్ ట్రోఫీ MATCH5 :గ్రీన్ VSబ్లూ … పాక్ ఓపెనర్లను వెనక్కి పంపిన పాండ్యా, అక్షర్ పటేల్

ఛాంపియన్స్ ట్రోఫీ MATCH5 :గ్రీన్ VSబ్లూ … పాక్ ఓపెనర్లను వెనక్కి పంపిన పాండ్యా, అక్షర్ పటేల్

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ రోహిత్ సేన ఫీల్డింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ 5 లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి....

మహాశివరాత్రి : నిరంతరంగా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం

మహాశివరాత్రి : నిరంతరంగా కాశీ విశ్వేశ్వరుడి దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా కాశీవిశ్వేశ్వరుణ్ణి ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి26న తొలి మంగళహారతి, 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు నిరంతరంగా...

ఏపీలో మార్చి నుంచి కొత్త రేషన్‌ కార్డులు

ఏపీలో మార్చి నుంచి కొత్త రేషన్‌ కార్డులు

ఏపీలో మార్చి నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న కార్డులు...

యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం

యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం

యాదగిరిగుట్ట ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సర్వసిద్ధమైంది. కాసేపట్లో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి...

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

  ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు....

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 : ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 : ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ల‌హోర్ గడాఫీ స్టేడియం వేదిక‌గా శనివారం జరిగిన మ్యాచ్ -4లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత...

ఛాంపియన్స్ ట్రోఫీ -2025  పాకిస్తాన్ కు స్పెషల్ కోచ్… కోహ్లీకి గాయమంటూ ప్రచారం

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 పాకిస్తాన్ కు స్పెషల్ కోచ్… కోహ్లీకి గాయమంటూ ప్రచారం

  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా ఫిబ్రవరి 23 ఆదివారం  నాడు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్...

శత్రు బాధలు తొలగించే శ్రీశైలేశుడి మయూరివాహనసేవ live

శత్రు బాధలు తొలగించే శ్రీశైలేశుడి మయూరివాహనసేవ live

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి మయూర వాహనసేవ నిర్వహించారు. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజైన...

పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్లు విడుదల

పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది భారత జాలర్లు విడుదల

పాకిస్తాన్ లోని కరాచీ మాలిర్ జైలు నుంచి 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. వారంతా నేడు వాఘా సరిహద్దు వద్ద భారత్ లో అడుగుపెట్టనున్నారు. ఈ...

ప్రధాన ఖనిజాల జాబితాలోకి బెరైటీస్, క్వార్ట్‌జ్, ఫెలస్పర్, మైకా

ప్రధాన ఖనిజాల జాబితాలోకి బెరైటీస్, క్వార్ట్‌జ్, ఫెలస్పర్, మైకా

గెజిట్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం చిన్న తరహా ఖనిజాల జాబితాలోని బెరైటీస్, క్వార్ట్జ్, ఫెలస్పర్, మైకాలను ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేరుస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది....

ఏపీకి 608 రహదారులు మంజూరు చేసిన కేంద్రం

ఏపీకి 608 రహదారులు మంజూరు చేసిన కేంద్రం

ఏపీకి అభివృద్ధికి ప్రాధాన్యం : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని మరోసారి రుజువు అయింది. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కేటాయింపులో...

తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉందంటే…?

తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా ఉందంటే…?

తెలంగాణ, ఒడిశా మీదుగా రెండురోజుల కిందట ఏర్పడిన ద్రోణి బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు తూర్పు ప్రాంతంలో ఏర్పడిన ఉపరి­తల...

మరో విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ…

మరో విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ…

మారిషష్ జాతీయ దినోత్సవానికి ప్రధాన అతిథిగా భారత ప్రధాని ప్రధాని నరేంద్రమోదీ మార్చిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మారిషన్‌ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ, గౌరవ...

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆప్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా గెలుపు

ఛాంపియన్స్ ట్రోఫీ : ఆప్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా గెలుపు

  ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అన్నివిభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా 107 పరుగులతో భారీ...

శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలు : ఆదిదంపతులకు నేడు మయూర వాహనసేవ

శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలు : ఆదిదంపతులకు నేడు మయూర వాహనసేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి అమ్మవార్లు హంస వాహనంపై మూడో రోజు శుక్రవారం దర్శనమిచ్చారుశివమాలధారులకు తోడు సామాన్యభక్తులు పెద్తఎత్తున జ్యోతిర్లింగ క్షేత్రానికి...

కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం వాయిదా

కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం వాయిదా

కృష్ణానదీ యాజమాన్య బోర్డు నేడు ఏర్పాటు చేసిన సమావేశం ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలు,...

ఎఫ్‌బీఐ డెరెక్టర్ గా కాష్ పటేల్

ఎఫ్‌బీఐ డెరెక్టర్ గా కాష్ పటేల్

భారత మూలాలున్న కాష్ పటేల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ ను నియమించారు....

సముద్రగర్భంలో ద్వారక ఆనవాళ్ళపై అధ్యయనం

సముద్రగర్భంలో ద్వారక ఆనవాళ్ళపై అధ్యయనం

  ద్వారకలో శ్రీకృష్ణుడు నడియాడిన ఆనవాళ్ల పై పురావస్తు శాఖ మరోసారి అధ్యయనం చేయనుంది. వేణుమాధవుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. పరిశోధన కోసం గోమతి...

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు… నేడు హంసవాహనంపై విహారం

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు… నేడు హంసవాహనంపై విహారం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆదిదంపతులు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా...

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 : బంగ్లాదేశ్ పై భారత్ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 : బంగ్లాదేశ్ పై భారత్ విజయం

  ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్,...

చాంపియన్స్ ట్రోఫీ match 2 : భారత్ ముందు 229 పరుగుల లక్ష్యం

చాంపియన్స్ ట్రోఫీ match 2 : భారత్ ముందు 229 పరుగుల లక్ష్యం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.   ఆరంభంలో 8.3 బంతులకే 5 వికెట్లు నష్టపోయిన...

ICC Champions Trophy 2025: టాస్ ఓడిన భారత్, రెండు పరుగులకే రెండు వికెట్లు కొల్పోయిన బంగ్లాదేశ్

ICC Champions Trophy 2025: టాస్ ఓడిన భారత్, రెండు పరుగులకే రెండు వికెట్లు కొల్పోయిన బంగ్లాదేశ్

పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోన్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి  భారత్ ఫీల్డింగ్ చేస్తోంది.బంగ్లాదేశ్ రెండు...

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్ళడం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి రాకపోకలు సాగించకూడదు. కానీ గురువారం...

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు … శ్రీశైలేశుడికి నేడు భృంగి వాహనసేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు … శ్రీశైలేశుడికి నేడు భృంగి వాహనసేవ

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజుకు చేరాయి. మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. రాత్రి 7...

హిందూదేవాలయ ప్రాంగణాల్లో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

హిందూదేవాలయ ప్రాంగణాల్లో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు

జీవో నంబరు 426పై స్టే కొనసాగుతుందని స్పష్టత ఈ పిటిషన్ పై ఇప్పటికే 12 సార్లు విచారణ వాయిదా హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోకి వచ్చే...

ఛాంపియన్స్ ట్రోఫి_2025: కివీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి

ఛాంపియన్స్ ట్రోఫి_2025: కివీస్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమి

ఛాంపియన్స్ ట్రోఫి-2025 తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యమిస్తోన్న పాకిస్తాన్, బుధవారం న్యూజీలాండ్ తో...

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం సాయం 19వ విడత నిధుల విడుదల తేదీలు ఖరారు...

అయోధ్య నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత

అయోధ్య నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత

అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా కు వెళ్ళిన వారంతా అటునుంచి అయోధ్య వెళుతున్నారు. దీంతో శ్రీరాముడి జన్మభూమి భక్తులతో కిటకిటలాడుతోంది....

మ‌హాకుంభమేళా పొడిగింపుపై ప్ర‌యాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్‌ స్పష్టత

మ‌హాకుంభమేళా పొడిగింపుపై ప్ర‌యాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్‌ స్పష్టత

మహా కుంభమేళా తేదీలను పొడిగించడం లేదని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీందర మందిర్ తెలిపారు. ఇప్పటికే 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు....

ఏపీలో మిర్చి రాజకీయం : కూటమి ప్రభుత్వం వెర్సెస్ వైసీపీ

ఏపీలో మిర్చి రాజకీయం : కూటమి ప్రభుత్వం వెర్సెస్ వైసీపీ

రైతు దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమన్న వైసీపీ అధినేత గుంటూరులో మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం కూటమి ప్రభుత్వ తీరుతో రైతులు కష్టాలు పడుతున్నారని...

సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్‌ కుమార్‌

సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్‌ కుమార్‌

దేశ నిర్మాణంలో తొలి అడుగు ఓటవేయడేమనని భారత ఎన్నికల సంఘం నూతన సారథి జ్ఞానేశ్‌ కుమార్‌ అన్నారు. సీఈసీ గా రాజీవ్‌ కుమార్‌ మంగళవారం పదవీ విరమణ...

మంత్రాలయంలో మార్చి 1న పాదుకా పట్టాభిషేక మహోత్సవం

మంత్రాలయంలో మార్చి 1న పాదుకా పట్టాభిషేక మహోత్సవం

మార్చి 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతి మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు మార్చి 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల...

శ్రీశైలంలో యాగశాల ప్రవేశం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైలంలో యాగశాల ప్రవేశం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలను ఆరంభించారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు....

కాసేపట్లో ఛాంపియన్స్ సమరం… భారత్ పై పాకిస్తాన్ అక్కసు

కాసేపట్లో ఛాంపియన్స్ సమరం… భారత్ పై పాకిస్తాన్ అక్కసు

క్రికెట్ లో వన్డే ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆసక్తి రేపే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం పాకిస్తాన్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీ దాదాపు 8...

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

  తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై నమోదైన కేసులో సిట్ విచారణ ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు...

బాలికలకు ఐదారు నెలల్లో క్యాన్సర్‌ టీకా: కేంద్రమంత్రి జాదవ్‌

బాలికలకు ఐదారు నెలల్లో క్యాన్సర్‌ టీకా: కేంద్రమంత్రి జాదవ్‌

మహిళలను క్యాన్సర్ భారీ నుంచి రక్షించేందుకు ఐదారు నెలల్లో టీకా రాబోతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసు...

ఎస్సీ వర్గీకరణ : జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడవు పెంపు

ఎస్సీ వర్గీకరణ : జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడవు పెంపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్...

ఓయూలో ఎంసీఏ, ఎంఎస్ పరీక్ష తేదీలు ఖరారు

ఓయూలో ఎంసీఏ, ఎంఎస్ పరీక్ష తేదీలు ఖరారు

  ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ (రెండేళ్ల...

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా :37 రోజుల్లో 53 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా :37 రోజుల్లో 53 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో త్రివేణీ సంగమానికి భక్తులు పోటెత్తారు. 144 ఏళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఈ ఆధ్యాత్మిక సంరంభం మ‌రో ఎనిమిది రోజుల్లో...

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతపై షేక్ హసీనా ఆగ్రహం

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతపై షేక్ హసీనా ఆగ్రహం

ఉగ్రవాదంటూ మండిపాటు... కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా...

యూట్యూబర్ రణవీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

యూట్యూబర్ రణవీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

‘ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడటం...

దిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ఘనంగా  ఏర్పాట్లు

దిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు

దిల్లీలో 26 ఏళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సినీతారలు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 20న గురువారం...

ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి

ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందగా ఆ ఇంట్లోని వృద్ధురాలు ఆ విషయాన్ని రెండు రోజుల తర్వాత బయటపెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని...

లింగమంతుల స్వామి పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌… ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ మళ్లింపు

లింగమంతుల స్వామి పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌… ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ మళ్లింపు

  తెలంగాణలోని పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లి పరిధిలోని...

అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత

అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత

గొప్పగొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖనటి ఎన్టీఆర్‌ తొలి సినిమా మనదేశానికి నిర్మాత ఘంటసాలకు తొలి అవకాశం కల్పించిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు...

అయ్యప్ప భక్తులకు శుభవార్త…నిమిషం పాటు దర్శనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త…నిమిషం పాటు దర్శనం

శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త డిజైన్ రూపొందించారు. సన్నిధానం చుట్టూ గతంలో ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18...

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం …లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కమిటీ

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం …లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కమిటీ

బలవంతపు మతమార్పిళ్ళు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని మహాయుతి రాష్ట్ర...

సిరా చుక్కను చూపుతూ ప్రజాస్వామ్యంపై జైశంకర్ క్లాస్

సిరా చుక్కను చూపుతూ ప్రజాస్వామ్యంపై జైశంకర్ క్లాస్

ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల...

ఎదురుచూపులకు త్వరలో తెర…! మార్చి 19న భూమ్మీదకు  సునీతా, విల్ మోర్

ఎదురుచూపులకు త్వరలో తెర…! మార్చి 19న భూమ్మీదకు సునీతా, విల్ మోర్

అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్ మోర్ లు త్వరలో భూమిపైకి రానున్నారు. సీఎన్‌ఎన్‌కు స్పేష్ ఎక్స్ నుంచి ఇంటర్వ్యూలో వారు...

కేజ్రీవాల్ అద్దాలమేడ పై విచారణకు ఆదేశం

కేజ్రీవాల్ అద్దాలమేడ పై విచారణకు ఆదేశం

  ఎన్నికల వాగ్దానాల నెరవేర్చడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంటుందని మరోసారి రుజువైంది. తమ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందు ఉంచడం అధికారమిస్తే వాటిని...

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

కుంభమేళా లో అగ్నివీర్ సాహసం …. బిహార్ నుంచి ప్రయాగ్ రాజ్ కు పరుగు

ఇప్పటికే 50 కోట్ల మంది పవిత్రస్నానాలు అంచనాలకు మంచి పోటెత్తిన భక్తులు...   ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ...

కొత్త సీఈసీగా రాబోయేది ఎవరంటే…? బిహార్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే…!

కొత్త సీఈసీగా రాబోయేది ఎవరంటే…? బిహార్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే…!

భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్‌ కుమార్‌ ఎంపికకానున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన వైసీపీ అధినేత జగన్

వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన వైసీపీ అధినేత జగన్

ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపాటు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ...

అన్నమయ్య జిల్లాలో దారుణం… యువతిపై యాసిడ్ దాడి

అన్నమయ్య జిల్లాలో దారుణం… యువతిపై యాసిడ్ దాడి

అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికత్వానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఈ ఘటన జరిగింది....

శివరాత్రికి ముస్తాబవుతున్న శైవక్షేత్రాలు

శివరాత్రికి ముస్తాబవుతున్న శైవక్షేత్రాలు

బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం నడకదారి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు ఏపీలోని 99 ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు 3,500 సర్వీసులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ...

మస్క్- మోదీ భేటీలో శివన్ జిలిస్…ప్రపంచ కుబేరుడి సంతానానికి ప్రత్యేక కానుకలు

మస్క్- మోదీ భేటీలో శివన్ జిలిస్…ప్రపంచ కుబేరుడి సంతానానికి ప్రత్యేక కానుకలు

  అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ప్రపంచ కుబేరుడు,...

యూఎస్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు

యూఎస్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు...

ట్రంప్ తో మోదీ భేటీ…

ట్రంప్ తో మోదీ భేటీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో భేటీ అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన...

శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై స్వామినాథ స్వామిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా...

లోక్ సభ ముందుకు కొత్త ఆదాయపన్ను బిల్లు ముసాయిదా

లోక్ సభ ముందుకు కొత్త ఆదాయపన్ను బిల్లు ముసాయిదా

ఆదాయ ప‌న్ను 2025 బిల్లు ముసాయిదాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ , లోక్ సభలో గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. హౌజ్ క‌మిటీకి బిల్లును సిఫార‌సు...

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా : 48 కోట్ల మంది పవిత్రస్నానాలు

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా : 48 కోట్ల మంది పవిత్రస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా...

వక్ఫ్ జేపీసీ రిపోర్ట్ : లోక్ సభ వాయిదా… రాజ్యసభలో గందరగోళం

వక్ఫ్ జేపీసీ రిపోర్ట్ : లోక్ సభ వాయిదా… రాజ్యసభలో గందరగోళం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(JPC) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో గందరగోళం...

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ…

అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ…

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన మోదీకి యూఎస్ మిలిటరీతో పాటు ప్ర‌భుత్వ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు....

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసు లో భాగంగా పోలీసులు ఆయన్ను...

ఇంగ్లండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ …చివరి వన్డేలో శుభమన్ సెంచరీ…

ఇంగ్లండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్ …చివరి వన్డేలో శుభమన్ సెంచరీ…

  ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో...

తండ్రీకుమారుల హత్య కేసు : దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

తండ్రీకుమారుల హత్య కేసు : దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

  తండ్రీకుమారులను సజీవదహనం చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ...

కృష్ణా జిల్లా లో బర్డ్ ఫ్లూ… పౌల్ట్రీ లో 11 వేల కోళ్లు మృతి

కృష్ణా జిల్లా లో బర్డ్ ఫ్లూ… పౌల్ట్రీ లో 11 వేల కోళ్లు మృతి

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలకం రేపుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం...

అత్యంత అవినీతి దేశాల జాబితాలో భారత్ స్థానం…?

అత్యంత అవినీతి దేశాల జాబితాలో భారత్ స్థానం…?

ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత దిగజారింది. 2024కు సంబంధించి అవినీతి కలిగిన జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది....

ప్రధాని మోదీ విమానానికి బెదిరింపు

ప్రధాని మోదీ విమానానికి బెదిరింపు

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లక్ష్యంగా దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని...

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త … మార్చిలో డీఎస్సీ

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త … మార్చిలో డీఎస్సీ

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. 16,247 ఉపాధ్యాయ‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ...

ప్రైవేటు ఆర్మీ కోసం సోషల్ మీడియాలో ప్రకటన… అర్చకులకు హెచ్చరికలు

ప్రైవేటు ఆర్మీ కోసం సోషల్ మీడియాలో ప్రకటన… అర్చకులకు హెచ్చరికలు

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయి. నిందితుడి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక...

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ నిర్యాణం

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ నిర్యాణం

అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ నిర్యాణం చెందారు. సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో అస్తమించారు. అనారోగ్యానికి లఖ్‌నవూలోని ఎస్‌జీపీజీఐలో...

మేడారం చిన్నజాతర ప్రారంభం

మేడారం చిన్నజాతర ప్రారంభం

మేడారంలో చిన్నజాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీ రెండేళ్ళకు ఓ మారు జాతర నిర్వహిస్తారు. మధ్య ఏడాదిలో నిర్వహించే పండుగను చిన్న జాతర అంటారు. నేటి నుంచి...

మణిపూర్ సీఎం రాజీనామా

మణిపూర్ సీఎం రాజీనామా

  జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.అజయ్ భల్లాను కలిసిన...

పార్లమెంటు ముందుకు వచ్చే వారం ఆదాయపన్ను కొత్త బిల్లు

పార్లమెంటు ముందుకు వచ్చే వారం ఆదాయపన్ను కొత్త బిల్లు

ప్రస్తుత ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురానుంది. వచ్చే వారం ఈ ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుత...

Page 3 of 19 1 2 3 4 19

Latest News