నేత్రానందంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు దివ్యకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారు తలపై ఒక వైపు గంగమ్మను, మరో వైపు నెలవంకను కలిగి ఉన్నారు. మెడలో...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు దివ్యకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారు తలపై ఒక వైపు గంగమ్మను, మరో వైపు నెలవంకను కలిగి ఉన్నారు. మెడలో...
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహా శివరాత్రి వేళ , బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ శివార్చన చేశారు. ఈ మేరకు ఆయన అభిషేకం...
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున నందివాహన సేవ నిర్వహించారు. ఈ సేవలో పాాల్గొన్నా, వీక్షించినా చేపట్టిన పనుల్లో విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం
జ్యోతిర్లింగ క్షేత్రం, ఆరోవ శక్తిపీఠమైన శ్రీశైలంలో ఆదిదంపతులకు మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి అంటే గొప్ప...
పండగ పూట విషాదం చోటుచేసుకుంది. పుణ్య స్నానాలకు వెళ్ళి ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో జరిగింది. మహాశివరాత్రి కావడంతో...
మహాశివరాత్రి సందర్భంగా తెలుగునేల శివనామస్మరణతో మార్మోగుతోంది. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, పంచారామాలు, ఇతర ప్రముఖ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదులు, సముద్రాలు, సెలయేళ్ళ వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన...
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు నేడు గజవాహన సేవ నిర్వహిస్తున్నారు. ఆదిదంపతుల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. గజవాహన సేవలో పాల్గొన్న...
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా గ్రూప్ -బి విభాగంలో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే అర్ధాంతరంగా రద్దు అయింది....
దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. సజ్జన్...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు నుంచే...
మహాశివరాత్రి రోజు ఆఖరి అమృత్ స్నానం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. రేపు చివరి అమృత్ స్నానం కావడంతో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా...
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కోల్...
గ్రూప్ A నాకౌట్ బెర్తులు ఖరారు సోమవారం జరిగిన మ్యాచ్ 6లో బంగ్లాదేశ్ పై కివీస్ విజయం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్...
శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లికీ సేవ నిర్వహించారు. స్వామివారు వ్యాఘ్రచర్మం రూపంలోని...
https://youtu.be/PXnlBdj-P1Y శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజున ఆదిదంపతులు రావణవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవను వీక్షిస్తే భక్తుల్లో భక్తిభావం...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిని పాకిస్తాన్, 49.4...
శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు సభలో డిమాండ్ చేయనున్నారు. ప్రజా సమస్యలపై...
తెలంగాణ ఉపాధ్యాయుడి ప్రతిభను మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ అభినందించారు. మన్కీ బాత్ 119వ ఎపిసోడ్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ...తెలంగాణ రాష్ట్రం...
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ రోహిత్ సేన ఫీల్డింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ 5 లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి....
మహాశివరాత్రి సందర్భంగా కాశీవిశ్వేశ్వరుణ్ణి ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి26న తొలి మంగళహారతి, 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు నిరంతరంగా...
ఏపీలో మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న కార్డులు...
యాదగిరిగుట్ట ఆలయ దివ్య స్వర్ణ విమాన గోపుర కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సర్వసిద్ధమైంది. కాసేపట్లో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు....
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా లహోర్ గడాఫీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ -4లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా ఫిబ్రవరి 23 ఆదివారం నాడు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి మయూర వాహనసేవ నిర్వహించారు. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజైన...
పాకిస్తాన్ లోని కరాచీ మాలిర్ జైలు నుంచి 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. వారంతా నేడు వాఘా సరిహద్దు వద్ద భారత్ లో అడుగుపెట్టనున్నారు. ఈ...
గెజిట్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం చిన్న తరహా ఖనిజాల జాబితాలోని బెరైటీస్, క్వార్ట్జ్, ఫెలస్పర్, మైకాలను ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేరుస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది....
ఏపీకి అభివృద్ధికి ప్రాధాన్యం : కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని మరోసారి రుజువు అయింది. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కేటాయింపులో...
తెలంగాణ, ఒడిశా మీదుగా రెండురోజుల కిందట ఏర్పడిన ద్రోణి బలహీనపడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల...
మారిషష్ జాతీయ దినోత్సవానికి ప్రధాన అతిథిగా భారత ప్రధాని ప్రధాని నరేంద్రమోదీ మార్చిలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మారిషన్ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ, గౌరవ...
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అన్నివిభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా 107 పరుగులతో భారీ...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి అమ్మవార్లు హంస వాహనంపై మూడో రోజు శుక్రవారం దర్శనమిచ్చారుశివమాలధారులకు తోడు సామాన్యభక్తులు పెద్తఎత్తున జ్యోతిర్లింగ క్షేత్రానికి...
కృష్ణానదీ యాజమాన్య బోర్డు నేడు ఏర్పాటు చేసిన సమావేశం ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలు,...
భారత మూలాలున్న కాష్ పటేల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కాష్ పటేల్ ను నియమించారు....
ద్వారకలో శ్రీకృష్ణుడు నడియాడిన ఆనవాళ్ల పై పురావస్తు శాఖ మరోసారి అధ్యయనం చేయనుంది. వేణుమాధవుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. పరిశోధన కోసం గోమతి...
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆదిదంపతులు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాదిగా...
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో బౌలింగ్,...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలో 8.3 బంతులకే 5 వికెట్లు నష్టపోయిన...
పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి భారత్ ఫీల్డింగ్ చేస్తోంది.బంగ్లాదేశ్ రెండు...
తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్ళడం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి రాకపోకలు సాగించకూడదు. కానీ గురువారం...
గుంటూరు సర్వజన ఆసుపత్రి (GGH)లో గులియన్ భారీ సిండ్రోమ్ (GBS) లక్షణాలతో ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్...
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజుకు చేరాయి. మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. రాత్రి 7...
జీవో నంబరు 426పై స్టే కొనసాగుతుందని స్పష్టత ఈ పిటిషన్ పై ఇప్పటికే 12 సార్లు విచారణ వాయిదా హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్ట పరిధిలోకి వచ్చే...
ఛాంపియన్స్ ట్రోఫి-2025 తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు పరాభవం ఎదురైంది. చాలా కాలం తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యమిస్తోన్న పాకిస్తాన్, బుధవారం న్యూజీలాండ్ తో...
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయదారులకు పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ పథకం సాయం 19వ విడత నిధుల విడుదల తేదీలు ఖరారు...
అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా కు వెళ్ళిన వారంతా అటునుంచి అయోధ్య వెళుతున్నారు. దీంతో శ్రీరాముడి జన్మభూమి భక్తులతో కిటకిటలాడుతోంది....
మహా కుంభమేళా తేదీలను పొడిగించడం లేదని ప్రయాగ్ రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీందర మందిర్ తెలిపారు. ఇప్పటికే 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు....
రైతు దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమన్న వైసీపీ అధినేత గుంటూరులో మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం కూటమి ప్రభుత్వ తీరుతో రైతులు కష్టాలు పడుతున్నారని...
దేశ నిర్మాణంలో తొలి అడుగు ఓటవేయడేమనని భారత ఎన్నికల సంఘం నూతన సారథి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. సీఈసీ గా రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ...
మార్చి 6న రాఘవేంద్రస్వామి 430వ జయంతి మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు మార్చి 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల...
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలను ఆరంభించారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు....
క్రికెట్ లో వన్డే ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆసక్తి రేపే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం పాకిస్తాన్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీ దాదాపు 8...
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై నమోదైన కేసులో సిట్ విచారణ ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు...
మహిళలను క్యాన్సర్ భారీ నుంచి రక్షించేందుకు ఐదారు నెలల్లో టీకా రాబోతుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసు...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్...
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంసీఏ (రెండేళ్ల...
ప్రయాగ్రాజ్ కుంభమేళా ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో త్రివేణీ సంగమానికి భక్తులు పోటెత్తారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక సంరంభం మరో ఎనిమిది రోజుల్లో...
ఉగ్రవాదంటూ మండిపాటు... కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా...
‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడటం...
దిల్లీలో 26 ఏళ్ళ తర్వాత అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సినీతారలు పాల్గొననున్నారు. ఫిబ్రవరి 20న గురువారం...
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందగా ఆ ఇంట్లోని వృద్ధురాలు ఆ విషయాన్ని రెండు రోజుల తర్వాత బయటపెట్టింది. ఈ ఘటన ఒడిశాలోని...
తెలంగాణలోని పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లి పరిధిలోని...
కేరళ రాష్ట్రంలోని ఓ కేథలిక్ చర్చి ఆవరణలో తవ్వకాలు జరపగా ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఆ చర్చి ఉన్న పరిసరాల్లో పురాతన ఆలయం అవశేషాలు లభ్యం అయ్యాయి....
గొప్పగొప్ప కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖనటి ఎన్టీఆర్ తొలి సినిమా మనదేశానికి నిర్మాత ఘంటసాలకు తొలి అవకాశం కల్పించిన కృష్ణవేణి తెలుగు సినీ పరిశ్రమకు...
శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్త డిజైన్ రూపొందించారు. సన్నిధానం చుట్టూ గతంలో ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18...
బలవంతపు మతమార్పిళ్ళు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి రాష్ట్ర...
దేశంలో మద్యం తాగే ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దేశంలో రాష్ట్రాల వారీగా...
ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఓటింగ్లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామన్నారు. ఇటీవల...
అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్ మోర్ లు త్వరలో భూమిపైకి రానున్నారు. సీఎన్ఎన్కు స్పేష్ ఎక్స్ నుంచి ఇంటర్వ్యూలో వారు...
ఎన్నికల వాగ్దానాల నెరవేర్చడంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందుంటుందని మరోసారి రుజువైంది. తమ సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందు ఉంచడం అధికారమిస్తే వాటిని...
ఇప్పటికే 50 కోట్ల మంది పవిత్రస్నానాలు అంచనాలకు మంచి పోటెత్తిన భక్తులు... ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ...
భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికకానున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపాటు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ...
అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికత్వానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు ముఖంపై యాసిడ్ పోశాడు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఈ ఘటన జరిగింది....
ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం ఫిబ్రవరి 20: భారత్ VS బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23: భారత్ VS పాకిస్తాన్ మార్చి 2 : భారత్ VS న్యూజీలాండ్...
బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం నడకదారి భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు ఏపీలోని 99 ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు 3,500 సర్వీసులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ...
అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్లెయిర్ హౌస్లో ప్రపంచ కుబేరుడు,...
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆదేశం వెనక్కి పంపే ప్రక్రియను కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను యుద్ధవిమానంలో పంపిన అమెరికా, తాజాగా మరో రెండు...
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో భేటీ అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన...
షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై స్వామినాథ స్వామిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా...
ఆదాయ పన్ను 2025 బిల్లు ముసాయిదాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , లోక్ సభలో గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. హౌజ్ కమిటీకి బిల్లును సిఫారసు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గురువారం ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్సభలో గందరగోళం...
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళారు. వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన మోదీకి యూఎస్ మిలిటరీతో పాటు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు....
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసు లో భాగంగా పోలీసులు ఆయన్ను...
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0తేడాతో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం జరిగిన చివరి వన్డేలో...
తండ్రీకుమారులను సజీవదహనం చేసిన కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలకం రేపుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం...
ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత దిగజారింది. 2024కు సంబంధించి అవినీతి కలిగిన జాబితాను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది....
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం లక్ష్యంగా దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని...
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. 16,247 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ...
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తాయి. నిందితుడి రిమాండ్ రిపోర్ట్లో కీలక...
అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ నిర్యాణం చెందారు. సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో అస్తమించారు. అనారోగ్యానికి లఖ్నవూలోని ఎస్జీపీజీఐలో...
మేడారంలో చిన్నజాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మలకు ప్రతీ రెండేళ్ళకు ఓ మారు జాతర నిర్వహిస్తారు. మధ్య ఏడాదిలో నిర్వహించే పండుగను చిన్న జాతర అంటారు. నేటి నుంచి...
రోహిత శర్మ సెంచరీ ...గిల్ అర్ధ శతకం సిరీస్ గెలిచిన భారత్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్...
జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.అజయ్ భల్లాను కలిసిన...
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సీఎం పదవి అతిషి రాజీనామా చేశారు. నేటి ఉదయం దిల్లీ రాజ్ నివాస్ కు వెళ్లిన అతిషి...
ప్రస్తుత ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్సభ ముందుకు తీసుకురానుంది. వచ్చే వారం ఈ ప్రక్రియను ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుత...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.