ఎన్నారైనంటూ ఎసరు… హైదరాబాద్ పోలీసులకు చిక్కిన …
ఎన్నారైనంటూ , తన తల్లి అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ పలవురిని పెళ్ళి పేరిట బురిడీ కొట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో...
ఎన్నారైనంటూ , తన తల్లి అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ పలవురిని పెళ్ళి పేరిట బురిడీ కొట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ తరహా వెబ్సైట్లలో...
విచారణ అనంతరం సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కొంతమంది ప్రభుత్వాధికారుల అక్రమార్జనకు అడ్డుఅదుపూ లేకుండా పోతుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను పీడించడమే అలవాటుగా పెట్టుకున్నారు. ఓ...
జూన్ 30 నుంచి ఏపీలో అమలు అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి లోకేశ్ మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ ను జూన్ 30 నుంచి...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటలపోటీలు విజయవాడలో మూడు రోజుల పాటు క్రీడా సందడి అనుచరుల కోలాహలంతో పాటు, అధికారుల హడావుడి, ప్రజా సమస్యల పరిష్కారంలో క్షణం తీరికలేకుండా గడిపే...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తిని బెదిరించి భూమిని విక్రయించారనే అభియోగాలపై నమోదైన...
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో, మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు చేసిన అరెస్టైన వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి...
భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్ లో పర్యటించి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. సుమారు 9 నెలల పాటు...
న్యూజీలాండ్ లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టు రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్ పర్యటనకు వెళ్ళింది....
విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) యువ విజ్ఞాన కార్యక్రమం YUVIKA - YUva VIgyani KAryakram కార్యక్రమం...
ఐటీరంగంలో పెద్త ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు యత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలోని ఐటీ పార్క్లో 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూమి కేటాయించడంతో ప్రస్తుతం...
విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరినట్లు కేబినెట్ సమావేశంలో సీఎం...
రంగుల పండుగ హోలీ వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయి. మార్చి 13,14 తేదీల్లో 17,495 మంద్రి ట్రాఫిక్ నిబంధనలు...
కేంద్ర హోంశాఖ కార్యదర్శి, UIDAI సీఈవోతో భేటీ కానున్న సీఈసీ భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటరు ఐడీల...
ఏపీ ఈఏపీ సెట్-2025కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎన్టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు సెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్...
హైకోర్టు సూచనతో అధికారుల్లో కదలిక కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక సిద్ధం చేసింది....
జగత్కల్యాణానికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. నవమి ఏర్పాట్లను ఫాల్గుణ...
ఒంటిపూట బడులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పరిధిలోని...
ప్రముఖ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి. ఈ పేరుతో బహుశా ఆయనను ఎక్కువ మంది వెంటనే గుర్తించకపోవచ్చు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లేదా సాయిరెడ్డి అంటే మాత్రం ఠక్కున...
మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు సొంతంగా అంతరిక్షం కేంద్రం నిర్మించుకోవాలనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆలోచనకు అనుగుణంగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే...
మైనారిటీ కావడంతో వివక్ష ఎదుర్కొన్నట్లు డానిష్ కనేరియా వ్యాఖ్య మత మార్పిడీకి అఫ్రిది ప్రయత్నించాడని వాపోయిన స్పిన్నర్ పాకిస్తాన్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు...
మూడు వేల కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు …! మద్యం లావాదేవీలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ప్రకటన అవసరమైతే మరిన్ని...
కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...
పాలీటెక్నిక్ కోర్సు చదివే వారి కోసం ఏపీ పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు...
భారతీయ రైల్వే సరికొత్త సంస్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా మారుతోంది. డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్లకు సర్వీసులను మార్చిన రైల్వే శాఖ తాజాగా దేశంలోనే తొలి హైడ్రోజన్ సర్వీసులు...
జనసేన పార్టీ ఈ నెల 14న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు ఆ పార్టీ అధిష్టానం ‘జయకేతనం’గా నామకరణం చేసింది. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో జనసేన ముఖ్యనేత, మంత్రి...
న్యాయస్థానంలో పోసానికి చుక్కెదురు చెవిరెడ్డికి నోటీసులు విశాఖలో కొడాలి నానిపై కేసు... అధికారానికి దూరమైన తర్వాత నుంచి వైసీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. పార్టీలో కీలకంగా...
కలియుగదైవం కొలువైన తిరుమల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. నిత్యం లక్షలాది భక్తుల రాకతో నిత్యం కళ్యాణం-పచ్చ తోరణంలా ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి...
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి వేణుగోపాల స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 12 నుంచి 17...
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో ఎన్డీయే పాలకపక్షంగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందుకు ప్రత్యేక నమూనాగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రధాని మోదీ తరుచూ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు పదో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఈ ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది.
జమ్మూకశ్మీర్ కేంద్రంగా కుట్రలు, కుతాంత్రాలకు పాల్పడుతున్న రెండు సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం – 1967 మేరకు ఈ చర్యలు చేపట్టింది....
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా జరుగుతుందన్న...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వనౌతు పాస్ పోర్టు రద్దు అయింది. లలిత్ కు ఇటీవల వనౌతు జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు...
ఎస్సీ వర్గకరణ అంశంపై ఏపీ ప్రభుత్వానికి రాజీవ్ నందర్ మిశ్రా కమిషన్ నివేదిక అందజేసింది. సీఎస్ విజయానంద్ కు రాజీవ్ నందన్ నివేదికను అందజేశారు. ఎస్సీ ఉపవర్గాల్లో...
అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న వారిని ఆ దేశ యంత్రాంగం వెనక్కి పంపుతోంది. అనధికారికంగా తమ దేశంలో ఉంటున్న పలువురు భారతీయులను యుద్ధవిమానాల్లో ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి పంపింది....
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల ఆధ్వర్యంలో నడిచే జట్కా మాంసం దుకాణాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మల్హర్ సర్టిఫికేషన్’ ను అమలు చేయనుంది. ఈ...
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనవేళల్లో మార్పులు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. సన్నిధానం వద్ద ఏర్పాటు చేసిన పవిత్రమైన 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప...
ఉగాది ఉత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ...
కివీస్ పై విజయం సాధించిన భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ విజేతగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ లో కివీస్ పై భారత్ విజయం సాధించింది. ఈ...
ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పర్యటించారు. శ్రీరామ నవమి వస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 5...
ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్...
పాకిస్తాన్ కు వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిదని అమెరికా పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్తాన్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందన్న అమెరికా... భారత...
శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారు నేడు విహారం శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి...
మరింత పకడ్బందీగా భక్తులకు సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు, సేవలు, వసతుల బుకింగ్ లో దుర్వినియోగం, అవినీతికి అడ్డుకట్ట...
తల్లి కోసం ఓ వ్యక్తి లక్షల జీతాన్ని వదిలేశాడు. ఏ మాత్రం అసంతృప్తి లేకుండా అమ్మసేవ, దైవ స్మరణలోనే ఏళ్ళుగా తరిస్తున్నాడు. మాతృమూర్తి కోరిక మేరకు స్కూటర్పై...
ఆడబిడ్డ అయితే రూ. 50 వేలు... మగబిడ్డ అయితే ఆవుదూడ దేశంలో సంతానోత్పత్తిరేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను...
విశాఖపట్నం పరిధిలోని చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి . ఈ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య మిగతా బడులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ....
ఓ బ్యాంకులో సిబ్బంది అంతా మహిళా ఉద్యోగులే ఉన్నారు. మహిళలకు పూర్తి అధికారం, గౌరవం దక్కాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ని వరంగల్...
ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లోని శ్రీ వేంకటేశ్వరస్వామిలో ఆలయంలో ...
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు హాల్ టికెట్...
సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం నిజానిజాలు తేల్చేందుకు సిట్ దివంగత సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చినాన్న వైఎస్ వివేకానందరెడ్డి...
సెమీఫైనల్ 2 లో దక్షిణాఫ్రికా పై న్యూజీలాండ్ విజయం భారత్ తో ఫైనల్ ఆడనున్న సెమీ ఫైనల్ 2 విజేత కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025...
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ’...
'అన్నదాత సుఖీభవ' పథకంపై శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామన్నారు. కౌలురైతులకు 'అన్నదాత...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ' అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు, మోసం...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు నామినేషన్ దాఖలు చేయాలని జనసేనాని ఆదేశం జనసేన నేత నాగబాబు, ఎమ్మెల్సీ గా పోటీ చేయనున్నారు. కూటమి...
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మరోసారి స్పందించారు. కుంభమేళా నిర్వహణతో యూపీ లో జరిగిన సంపదసృష్టి గురించి ఉదాహరణతో వివరించారు....
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపాడు. మార్చి 18, 19, 20 తేదీల్లో...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల...
ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందజేశారు. ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి ఫీజు చెల్లింపు...
మార్చి 9న ఫైనల్ లో టైటిల్ పోరు ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ 1 లో ఆసీస్ పై భారత్ విజయం సాధించింది....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి వయోపరిమితిని పెంచింది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి కంటే యూనిఫామ్ ఉద్యోగాలకు రెండేళ్లు...
ఔరంగాబాద్ పేరు శంభాజీ మహరాజ్ గా మార్చాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. ఔరంగజేబ్ ను ఆరాధించే వారు ఆయన సమాధిని...
తిరుమల అలపిరి మెట్ల మార్గం సహా పలుచోట్ల చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండేళ్ల కిందట ఓ చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. దీంతో కొండపైకి నడకమార్గాన...
దుబాయ్ వేదికగా మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి సెమీస్ కు చేరిన భారత్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా2.30గంటలకు...
సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధనంజయ్ మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ మొండే మంత్రి పదవికి రాజీనామా చేశారు....
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఐదో రోజు ప్రారంభం అయ్యాయి.
14వ సారి టాస్ ఓడిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా గ్రూప్ -ఎ చివరి మ్యాచ్ లో భారత్,న్యూజీలాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ...
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ లేఖ తిరుమల క్షేత్రంపై విమానాల రాకపోకలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయమై అనేకసార్లు కేంద్ర...
రాష్ట్రపతి భవన్ లో లక్కబొమ్మల స్టాల్ ఆహ్వానం పంపిన కేంద్రప్రభుత్వం ఈ నెల 6 నుంచి 9 వరకు హస్తకళా ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక హస్తకళాకారుల...
గత వానాకాలం సీజన్లో ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత యాసంగి లోనూ అదేస్థాయిలో తెలంగాణలో వరి సాగు జరుగుతోంది. తెలంగాణలో అన్ని రకాల...
ఇంగ్లండ పై ఏడు వికెట్ల తేడాతో విజయం ఛాంపియన్స్ ట్రోఫీ2025లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ కి వెళ్ళింది. లీగ్ దశలో గ్రూప్-బి విభాగం చివరి లీగ్ మ్యాచ్...
అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత,...
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి...
స్థానికతతో పాటు 15 శాతం నాన్ లోకల్ కోటాపై స్పష్టత ఆలస్యరుసం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ జీవో 15 మేరకు ప్రవేశాలు తెలంగాణలో...
55 మందిలో 47 మందిని రక్షించిన ఆర్మీ ఉత్తరాఖండ్ లో భారీ హిమపాతం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలోని ఛమోలీ జిల్లా పరిధిలో మనా గ్రామం...
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవ్వగా విద్యార్థులు 8.45లోపు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాలి. నేడు...
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది....
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ కు చేరింది. లాహోర్ వేదికగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్, వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఫలితం...
ఛాంపియన్స్ ట్రోఫీ -2025 గ్రూప్-బి విభాగం match 10 లో భాగంగా నేడు లాహోర్ వేదికగా అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్...
బడ్జెట్ సాయం లేకుండానే అమరావతి అభివృద్ధి పనులు మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపు అధికారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్థానిక సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి పయ్యావుల...
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రాష్ట్ర బడ్జెట్ 2025 ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సత్యకుమార్ యాదవ్, గత ప్రభుత్వ...
ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తతో 20 మంది జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు. అరేబియా సముద్రంలోని జాలర్ల పడవలో అగ్నిప్రమాదం జరగగా భారత నావికాదళం తక్షణమే స్పందించి...
జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు తీవ్రంగా కురుస్తోంది. కనిష్ఠఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ప్రతీచోట మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో...
క్యూలైన్ తో పనిలేకుండా మొబైల్ పేమెంట్ 3 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించిన రైల్వే శాఖ రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల రద్దీ నివారణపై ఆ శాఖ...
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో త్రిూశల స్నానం జరిపించారు.
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతలు పలువురు ఇప్పటికే అరెస్ట్ అవ్వగా తాజాగా మరో మాజీ ఎంపీకి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందజేశారు....
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు రాత్రివేళ తెప్పోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ పుష్కరిణిలో ఈ సేవ నిర్వహించారు. తెప్పోత్సవానికి ముందు స్వామి అమ్మవార్ల...
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు రథోత్సవ సేవ నిర్వహించారు. రథం బయలుదేరటానికి ముందు గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో బలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, జిల్లా...
ఖాతా తెరవకుండానే ఇంటి బాటపట్టిన పాకిస్తాన్ పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. నేడు రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్...
దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా కొత్త పింఛను పథకం అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని పథకాలు విలీనం చేయడం ద్వారా అసంఘటిత రంగంలోని...
యాదగిరిగుట్ట పంచనారసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదితో 70 ఏళ్ళు పూర్తవుతాయి. కృష్ణశిలతో పునర్నిర్మితమైన ఆలయంలో మూడోసారి బ్రహ్మోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఐదంతస్థుల కృష్ణశిల విమానం గోపురం...
ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని పవిత్ర శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం తిరిగి మే 2న ప్రారంభం కానుంది. శీతాకాలం వాతావరణ కారణాలతో ప్రతీ ఏడాది ఆరు...
లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం...
ఆంధ్రప్రదేశ్ పై అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి రెండు లేదా మూడో వారంలోనే రాష్ట్రంపై వడగాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ...
ప్రయాగ్ రాజ్ కుంభమేళా మహాశివరాత్రితో ముగిసింది. మకర సంక్రాంతి రోజు ప్రారంభమైన కుంభమేళా 45 రోజుల పాటు జరిగింది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం దాదాపు...
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్చాచ్_ 8లో అఫ్గనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఛాంపియన్స్...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.