K Venkateswara Rao

K Venkateswara Rao

ఈ నెల 18న రైతుల ఖాతాల్లో పీఎం-కిసాన్ నిధుల జమ

పీఎం కిసాన్ నిధులు విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ బిహార్‌లోని బాగల్‌పూర్‌లో విడుదల చేశారు. దేశంలోని 9.7 కోట్ల మంది రైతులకు 2019 నుంచి...

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో 5, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. మార్చి 29న...

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

ప్రతిపక్ష హోదా ఇవ్వండి,ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కేవలం 2 నిమిషాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...

ఢిల్లీకి చేరిన అక్రమ వలసదారుల నాలుగో విమానం

ఢిల్లీకి చేరిన అక్రమ వలసదారుల నాలుగో విమానం

అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కొనసాగిస్తోంది. తాజాగా 12 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఫిబ్రవరి 5న మొదటి విడత వలసదారులను...

మహాకుంభమేళా : ఈ శతాబ్దపు అరుదైన ఘటన సీఎం యోగీ

మహాకుంభమేళా : ఈ శతాబ్దపు అరుదైన ఘటన సీఎం యోగీ

త్రివేణి సంగమం మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 62 కోట్లకు చేరిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని పాటించే...

కూలిన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం : కొనసాగుతోన్న సహాయక చర్యలు

కూలిన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం : కొనసాగుతోన్న సహాయక చర్యలు

ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, సింగరేణి నిపుణులు...

పోప్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

పోప్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించడంతో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రికి తరలించారు. గత వారం నుంచి ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పరీక్షలు...

నటుడు అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం

నటుడు అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం

తమిళ స్టార్ అజిత్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతోన్న కార్ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన నడుపుతోన్న కారు ఆరు ఫల్టీలు కొట్టింది. కాసేపటి తరవాత సురక్షితంగా...

నటి విజయలక్ష్మి : ఏడుసార్లు అబార్షన్ కేసు తీర్పులో న్యాయమూర్తి కీలక విషయాలు వెల్లడి

నటి విజయలక్ష్మి : ఏడుసార్లు అబార్షన్ కేసు తీర్పులో న్యాయమూర్తి కీలక విషయాలు వెల్లడి

నామ్ తమిళర్ కట్చి కో ఆర్డినేటర్ తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేయడంతో నటి విజయలక్ష్మికి ఏడుసార్లు అబార్షన్ జరిగిందని, ఇది చాలా తీవ్రమైన కేసని సీమాన్‌పై...

మహాకుంభ్ మేళా : మరో మూడు రోజులే

మహాకుంభ్ మేళా : మరో మూడు రోజులే

పవిత్ర స్నానాల మహాఘట్టం మహాకుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 54 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల...

మిర్చి రైతుకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా

మిర్చి రైతుకు సీఎం చంద్రబాబునాయుడు భరోసా

కేంద్ర సాయంతో మిర్చి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మిర్చికి కేంద్రం క్వింటాకు రూ.11781 కనీస ధర ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీనికి మరికొంత జోడించి...

ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్

ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత్ దాస్

ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్‌ను నియమించారు. శక్తికాంత దాస్‌ను నియమిస్తూ క్యాబినెట్ వ్యవహారాల నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది....

భారత్‌కు టెస్లా కారు : ధర ఎంత పడుతుంది?

భారత్‌కు టెస్లా కారు : ధర ఎంత పడుతుంది?

కార్ల తయారీలో ప్రపంచంలో దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌లో ప్రవేశానికి మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తరవాత టెస్లా తన కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్‌లో...

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో ప్రమాదం : ఏడుగురి కార్మికులకు తీవ్ర గాయాలు, ఏడుగురు గల్లంతు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో ప్రమాదం : ఏడుగురి కార్మికులకు తీవ్ర గాయాలు, ఏడుగురు గల్లంతు

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ సొరంగం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఏడుగంటలకు సొరంగం పనులు చేపట్టేందుకు 40 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. 14వ కి.మీ...

APPSC : గ్రూప్ టు మెయిన్స్ యాథాతథం

APPSC : గ్రూప్ టు మెయిన్స్ యాథాతథం

గ్రూప్ టు మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఏపీపీఎస్సీ కొట్టిపారేసింది. ఆదివారం జరగాల్సిన గ్రూప్ టు మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ...

సెంట్రల్ ఎక్జైజ్ అదనపు కమిషనర్, ఆయన కుటుంబం అనుమానాస్పద మృతి

సెంట్రల్ ఎక్జైజ్ అదనపు కమిషనర్, ఆయన కుటుంబం అనుమానాస్పద మృతి

సీనియర్ జీఎస్టీ అదనపు కమిషనర్, ఆయన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు...

బెంగళూరులో సామూహిక అత్యాచారం

బెంగళూరులో సామూహిక అత్యాచారం

ఐటీ నగరం బెంగళూరులో దారణం వెలుగు చూసింది. ఓ మహిళను నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి నలుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన కోరమంగళ పోలీస్...

పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశం

హైకోర్టుకు చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విషయంలో జారీ చేసిన ఆదేశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే. ఢిల్లీ...

ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరణ : భగవద్గీతపై ప్రమాణం

ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరణ : భగవద్గీతపై ప్రమాణం

భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత పలువురు...

భోలే బాబా అరాచకం : అనుమతి 50 వేల మందికి…హాజరు 2.50 లక్షల మంది

హాథ్రస్ తొక్కిసలాట : భోలేబాబాకు క్లీన్‌ చిట్

ఉత్తరప్రదేశ్‌లో హాథ్రస్ తొక్కిసలాట కేసు విచారణలో భోలేబాబాకు క్లీన్ చిట్ లభించినట్లు వార్తలు వస్తున్నాయి. హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం హైకోర్టు మాజీ...

బెంగళూరును ఆ దేవుడు కూడా మార్చలేడు : ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరును ఆ దేవుడు కూడా మార్చలేడు : ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు...

మిర్చికి మద్దతు ధర : కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల కీలక భేటీ

మిర్చికి మద్దతు ధర : కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల కీలక భేటీ

మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి ఎ.రామ్మోహన్‌నాయుడు సమావేశం నిర్వహించారు. క్వింటాకు రూ.11600 కన్నా ఎక్కువగా మద్దతు ధర...

కెనడాలో 400 కేజీల బంగారం దోపిడీ : మొహాలీలో ఈడీ సోదాలు

కెనడాలో 400 కేజీల బంగారం దోపిడీ : మొహాలీలో ఈడీ సోదాలు

బంగారం దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న సిమ్రత్‌ప్రీత్ పనేసర్‌కు చెందిన పంజాబ్‌లోని మొహాలీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో 400...

ఢిల్లీ మాఫియా డాన్ జోయా ఖాన్ అరెస్ట్

ఢిల్లీ మాఫియా డాన్ జోయా ఖాన్ అరెస్ట్

కరుడుగట్టిన నేరస్తుడు హషీం బాబా భార్య జోయా ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు....

అన్నీ మతాలను నేను గౌరవిస్తా : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

అన్నీ మతాలను నేను గౌరవిస్తా : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

త్రివేణి సంగమంలో ఘనంగా నిర్వహించిన మహాకుంభమేళా కాస్తా తొక్కిసలాటలతో మృత్యుకుంభ్‌గా మారిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మరోసారి సమర్ధించుకుంది. అన్ని మతాలను...

కొత్త టారిఫ్ : విద్యుత్ ఛార్జీలు పెరగవు

కొత్త టారిఫ్ : విద్యుత్ ఛార్జీలు పెరగవు

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం లేదు. ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ మండలి కొత్త టారిఫ్‌కు...

మాజీ మంత్రికి రెండేళ్లు జైలు శిక్ష

మాజీ మంత్రికి రెండేళ్లు జైలు శిక్ష

మూడు దశాబ్దాల కిందట చేసిన తప్పుడు పనికి నేడు శిక్ష ఖరారైంది. 30 సంవత్సరాల కిందట తప్పుడు పత్రాలతో ప్రభుత్వం నుంచి ఫ్లాట్ తీసుకున్న కేసులో మహారాష్ట్ర...

ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం : ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు

ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం : ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా, రేఖా గుప్తాతో సీఎంగా...

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో వల్లభనేని వంశీ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో...

తెలంగాణ పల్లెల్లో పాగా వేసిన రొహింగ్యాల అరెస్ట్

తెలంగాణ పల్లెల్లో పాగా వేసిన రొహింగ్యాల అరెస్ట్

బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డ రొహింగ్యాలు క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో తిష్టవేశారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా నార్సింగ్ తండాలో ముగ్గురు రొహింగ్యాలకు తన...

మహాకుంభమేళాలో మహిళల స్నానాల వీడియోలు విక్రయం : కేసు నమోదు

మహాకుంభమేళాలో మహిళల స్నానాల వీడియోలు విక్రయం : కేసు నమోదు

మహా కుంభమేళాలో మహిళలు పుణ్య స్నానాలు చేసిన వీడియోలు కొందరు అరాచకవాదులు సోషల్ మీడియాలో విక్రయానికి పెట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన యూపీ పోలీసులు కొత్వాల్ స్టేషన్లో...

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా : నేడు ప్రమాణ స్వీకారం

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా : నేడు ప్రమాణ స్వీకారం

అనేక తర్జనభర్జనల తరవాత కేంద్ర బీజేపీ పెద్దలు ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో అధికారం ఉన్నా మహిళా ముఖ్యమంత్రి లేరనే అపవాదును తొలగించుకునే...

పది యూనివర్సిటీలకు వీసీల నియామకం

పది యూనివర్సిటీలకు వీసీల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమించారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఐఐటి ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ప్రొపెసర్‌గా చేస్తున్నారు....

తునిలో ఉద్రిక్తత : జన సంచారంపై పోలీసుల ఆంక్షలు

తునిలో ఉద్రిక్తత : జన సంచారంపై పోలీసుల ఆంక్షలు

తునిలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, ఇవాళ మరోసారి...

విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

టీడీపీ నాయకులే వల్లభనేని వంశీని రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే...

మెసేజీలు పెడుతున్నాడని కుడిచేయి తీసేశారు

మెసేజీలు పెడుతున్నాడని కుడిచేయి తీసేశారు

అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత వారం సంచలనంగా మారిన ఏసురాజు హత్య కేసు ఎట్టకేలకు సోమవారంనాడు కొలిక్కి వచ్చింది. పోలీసులు...

జీబీఎస్ కట్టడికి చర్యలు : వెంటనే 130 కోట్లు విడుదల

జీబీఎస్ కట్టడికి చర్యలు : వెంటనే 130 కోట్లు విడుదల

దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోన్న జీబీఎస్ వైరస్ ఏపీ ప్రజలకు కలవరపెడుతోంది. ఇప్పటికే 40కిపైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ సిండ్రోమ్‌కు చికిత్స పొందుతోన్న...

ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్

ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్

భారత ఎన్నికల కమిషన్ సారథిగా జ్ఞానేశ్ కుమార్, కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. వీరి నియామకానికి సంబంధించి సోమవారం రాత్రి రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రధాని...

సీబీఎస్‌ఈ పేపర్ లీకు వదంతులు : బోర్డు సీరియస్ వార్నింగ్

సీబీఎస్‌ఈ పేపర్ లీకు వదంతులు : బోర్డు సీరియస్ వార్నింగ్

సీబీఎస్‌ఈ బోర్డు ఫిబ్రవరి 15 నుంచి నిర్వహిస్తోన్న 10, 11, 12 తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారంపై బోర్డు...

మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా పుణ్యస్నానాన్ని...

పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ప్రార్థనా స్థలాల విషయంలో కొత్త పిటిషన్లను స్వీకరించేందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు

1991 ప్రార్థనా స్థలాల చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు కుప్పలు తెప్పలుగా వస్తోన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త...

చైనాను శత్రుదేశంలా చూడటాన్ని బీజేపీ నేతలు మానేయాలి : కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

చైనాను శత్రుదేశంలా చూడటాన్ని బీజేపీ నేతలు మానేయాలి : కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

చైనాను శత్రుదేశంలా చూడటం మానేయాలని కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం అధినేత శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం...

దారుణం : ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

దారుణం : ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

కర్ణాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. విశ్వేశ్వరయ్య నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మైసూరుకు చెందిన...

ఢిల్లీ బిహార్‌లో భూ ప్రకంపనలు : భయంతో జనం పరుగులు

ఢిల్లీ బిహార్‌లో భూ ప్రకంపనలు : భయంతో జనం పరుగులు

ఢిల్లీలో భూకంపం జనాలను పరుగులు పెట్టించింది. ఇవాళ తెలవారుజామున 5 గంటల 30 నిమిషాలకు సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలతో ఇళ్లు వదిలి పరుగులు తీశారు....

తమిళనాడుతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమే : కేంద్రానికి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరిక

తమిళనాడుతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమే : కేంద్రానికి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరిక

తమతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడటమేనని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. త్రిభాషా విధానాన్ని తాము రాజకీయం చేస్తోన్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్...

మహాకుంభమేళాకు పోటెత్తిన యాత్రీకులు : వాహనాలతో నిండిపోయిన రహదారులు

మహాకుంభమేళాకు పోటెత్తిన యాత్రీకులు : వాహనాలతో నిండిపోయిన రహదారులు

మహాకుంభమేళాకు యాత్రీకులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 50 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మరోవారంలో కుంభమేళా ముగియనుంది. దీంతో దేశంలోని...

హిందువులంతా ఐక్యంగా ఉండాలి : మోహన్ భాగవత్

హిందువులంతా ఐక్యంగా ఉండాలి : మోహన్ భాగవత్

ప్రపంచంలోని హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌లోని బర్దమాన్ సమీపంలోని సాయ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ప్రపంచంలో...

యాసిడ్ దాడి ప్రేమోన్మాది అరెస్ట్

యాసిడ్ దాడి ప్రేమోన్మాది అరెస్ట్

ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించి యాసిడ్ దాడికి పాల్పడ్డ అరాచకవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డిగ్రీ చదువుకుంటోన్న యవతిని ప్రేమిస్తున్నానంటూ గణేష్...

ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట 18 మంది దుర్మరణం

ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట 18 మంది దుర్మరణం

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. మహాకుంభ మేళాకు వెళ్లే ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు భక్తులు పోటీ పడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18...

దుమారం : బీరు సీసాలపై మహాత్మాగాంధీ బొమ్మ

దుమారం : బీరు సీసాలపై మహాత్మాగాంధీ బొమ్మ

బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ పోటోలు ముద్రవేయడం తీవ్ర కలకలం రేగింది. రష్యాకు చెందిన రివర్ట్ బ్రాండ్ బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఒడిశా...

మరో ముగ్గురు బందీలను విడుదల చేసిన హమాస్ ఉగ్రవాదులు

మరో ముగ్గురు బందీలను విడుదల చేసిన హమాస్ ఉగ్రవాదులు

కాల్పుల విరమణ ఒప్పందం తరవాత పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు తాజాగా మరో ముగ్గురు బందీలను విడుదల చేశారు. శనివారంనాడు ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు....

వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు

వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

వారం రోజుల్లో రూ.25 లక్షల కోట్లు నష్టం

స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను నమోదు చేస్తున్నాయి. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్‌లోనే మదుపరులు రూ.25 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 76000, నిఫ్టీ 23000...

ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మహాకుంభ మేళా భక్తులు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మహాకుంభ మేళా భక్తులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభ మేళాకు వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మీర్జాపూర్ ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు...

అమెరికా బాటలో బ్రిటన్ : 600 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికా బాటలో బ్రిటన్ : 600 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికా బాటలో బ్రిటన్ కూడా అక్రమ వలసదారులపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభించారు. భారత్ నుంచి...

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు : సుప్రీంకోర్టులో విచారణ

ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా విచారించి, శిక్షలు ఖరారు చేసి, వారు జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో...

మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్...

తిరుమల కల్తీ లడ్డూ కేసులో నలుగురు అరెస్ట్

తిరుమల కల్తీ లడ్డూ కేసులో నలుగురు అరెస్ట్

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఉత్తరాఖండ్...

ఆపరేషన్ డెవిల్ : బంగ్లాదేశ్‌లో 1300 మంది అరెస్ట్

ఆపరేషన్ డెవిల్ : బంగ్లాదేశ్‌లో 1300 మంది అరెస్ట్

బంగ్లాదేశ్‌లో హింసకు పాల్పడుతున్న వారిపై చర్యలు ప్రారంభించారు. ఆపరేషన్ డెవిల్ పేరుతో రెండు రోజుల్లోనే 1300 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి ప్రకటించారు. గత...

డంకీ రూట్లో అమెరికా వెళుతూ భారతీయుడు మృత్యువాత

డంకీ రూట్లో అమెరికా వెళుతూ భారతీయుడు మృత్యువాత

అక్రమ వలసదారులను అమెరికా గెంటేస్తున్న కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ దారుణం వెలుగు చూసింది. పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌సింగ్ అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళుతూ డంకీ మార్గంలో...

సైదా వలలో ఇంజనీరింగ్ విద్యార్థిని : నగ్నఫోటోలు తీసి భయపెట్టి అత్యాచారం

సైదా వలలో ఇంజనీరింగ్ విద్యార్థిని : నగ్నఫోటోలు తీసి భయపెట్టి అత్యాచారం

ఇంజనీరింగ్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. నందిగామ సమీపంలోని ఓ ఇంజీనీరింగ్...

భారీ ఎన్‌కౌంటర్ : 31 మంది మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్ : 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం గాలిస్తోన్న బలగాలపైకి కాల్పులకు తెగబడటంతో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు...

ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్ధనరావు దారుణ హత్య

ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్ధనరావు దారుణ హత్య

వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన నివాసంలో గత రాత్రి మనవడి చేతిలో హత్యకు గురయ్యారు....

40మంది సజీవ దహనం

40మంది సజీవ దహనం

మెక్సికోలో ఘోరం జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తోన్న 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. మెక్సికో పోలీసులు ప్రమాద కారణాలను గుర్తించే పనిలో...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ సంపూర్ణ విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లు కౌవశం చేసుకుంది....

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మోదీపై ప్రజల నమ్మకానికి ప్రతీక : పవన్ కళ్యాణ్

2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. సంక్షేమాన్ని...

ఆ మాటలు వినగానే కన్నీళ్లు వచ్చాయి : షర్మిల

ఆ మాటలు వినగానే కన్నీళ్లు వచ్చాయి : షర్మిల

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన షేర్లు విషయంలో అబద్దాలు చెప్పాలంటూ వైసీపీ మాజీ...

మస్తాన్ కేసులో ఏపీ పోలీస్ కీలక అధికారి

మస్తాన్ కేసులో ఏపీ పోలీస్ కీలక అధికారి

మస్తాన్ అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం కేసుతోపాటు, లావణ్యతో గడిపిన వీడియోలతో పట్టుబడ్డ మస్తాన్ అరాచకాల్లో ఏపీకి చెందిన అదనపు ఎస్పీ లీలలు కూడా...

లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ సాధించాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ సాధించాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

భారత్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మరో ఐదేళ్లలో 5...

బంగ్లాదేశ్‌లో అరాచకం : మరోసారి చెలరేగిన హింస

బంగ్లాదేశ్‌లో అరాచకం : మరోసారి చెలరేగిన హింస

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా, బంగబంధు హిజబుల్ రెహ్మాన్ చిత్రపటాలను నిరసనకారులు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆప్ హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆప్ హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. కౌటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. బీజేపీ, ఆప్ హోరా హోరీగా తలపడుతున్నాయి. అయితే బీజేపీ 39 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఆప్...

ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం...

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు రద్దు, ఇటీవల తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలంటూ భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు...

ఆర్జీకర్ కేసు : బెంగాల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు సీబీఐ పిటిషన్‌కు ఓకే

ఆర్జీకర్ కేసు : బెంగాల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు సీబీఐ పిటిషన్‌కు ఓకే

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌కు సియాల్దాకోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో...

డిపాజిట్లు, లాకర్లకు నామినీలు తప్పనిసరి

వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంకు

రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ తరవాత మొదటిసారి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇవాళ సమావేశమైన ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డ్ వడ్డీ రేట్లు...

సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్

సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్

నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ కేసులో సాక్షిగా వున్న సోనూసూద్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పంజాబ్‌లోని లూథియానా కోర్టు...

వాట్సప్‌లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్

వాట్సప్‌లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్

ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింద....

ఈవీ బస్సు : హైదరాబాద్ టు విజయవాడ రూ.99 టికెట్

ఈవీ బస్సు : హైదరాబాద్ టు విజయవాడ రూ.99 టికెట్

దేశంలో ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్స్ ఇండియా సంస్థ ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు...

మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబుకు 6, ఫరూక్ మొదటి ర్యాంకు

మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబుకు 6, ఫరూక్ మొదటి ర్యాంకు

ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఎన్‌ఎండి ఫరూక్ మొదటి ర్యాంకు సాధించారు. సీఎం చంద్రబాబునాయుడు 6వ ర్యాంకులో నిలిచారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని...

అమెరికా నుంచి భారత అక్రమ వలసదారుల తరలింపు సాధారణమే : విదేశాంగమంత్రి జైశంకర్

అమెరికా నుంచి భారత అక్రమ వలసదారుల తరలింపు సాధారణమే : విదేశాంగమంత్రి జైశంకర్

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటోన్న 104 మంది వలసదారుల తరలింపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని ఆయన లోక్‌సభలో...

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులకు ఉచిత మధ్నాహ్నం భోజనానికి ఇక నుంచి సన్న బియ్యం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీల్లో కీలక...

డీప్ సీక్‌పై దక్షిణకొరియా నిషేధం

డీప్ సీక్‌పై దక్షిణకొరియా నిషేధం

చైనా తయారీ డీప్ సీక్‌ యాప్ వినియోగంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా నిషేధించిన చైనా టెలికాం సంస్థతో డీప్ సీక్ కలసి పనిచేస్తోందని వెల్లడైంది. డీప్ సీక్...

40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా

40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా

ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే 8 నెలల జీతం ఇస్తామంటూ ట్రంప్...

అరాచకం : విద్యార్ధినిపై ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్

అరాచకం : విద్యార్ధినిపై ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారుణానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లాలో 13 సంవత్సరాల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ...

Page 6 of 22 1 5 6 7 22

Latest News