Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

జలాలు నిలిపివేస్తే సింధు నదిలో రక్తం పారుతుంది : బిలావల్ భుట్టో

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 26, 2025, 12:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. అధికారికంగా పాక్ అధికారికి లేఖ అందించారు. దీనిపై పాక్ నేతలు పేట్రేగిపోతున్నారు. తాజాగా పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్ధారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో నీరు పారకపోతే…రక్తం పారుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది నాగరికత నిజమైన పరిరక్షకులం తామే, సింధూ నది మాదే అంటూ భుట్టో చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.

పాక్ ఉప ప్రధాని సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి నిందితులను స్వతంత్ర్య సమరయోధులతో పోల్చారు. పాక్ రక్షణ మంత్రి ఇలాంటి ప్రేలాపనలు చేశారు. సింధు నదిలో ప్రతి చుక్క నీరు తమదేనన్నారు. లష్కరే తొయ్యబా చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ వేదికగా చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో సంచలనంగా మారింది. జమ్ము కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీరు ఆపేస్తామని అంటున్నారు.పాక్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు. చైనా పాక్ నడవా ప్రణాళికను విఫలం చేయాలనుకుంటున్నారంటూ హఫీజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో నీరు ఆపితే…అందులో రక్తం ప్రవహిస్తుందని హఫీజ్ బెదిరింపులకు దిగారు.

1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీజలాల పంపిణీ ఒప్పందం జరిగింది. పాక్‌తో రెండు సార్లు యుద్ధం వచ్చినా, కార్గిల్ వార్ సమయంలోనూ భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని గౌరవించింది. పాక్ ఉగ్ర చర్యలు మానకపోవడంతో తాజా దాడితో భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. సింధు నదిపై భారీ ప్రాజెక్టు నిర్మించి నీటిని రాజస్థాన్, పంజాబ్, హర్యానా మళ్లించాలని కేంద్రం యోచిస్తోంది.

Tags: andhratodaynewsjammu kashmir terror attackjammu terror attackpahalgam attackpahalgam terror attackpahalgam terrorist attackpahalgam tourist attackPakistanpehalgam terror attackSLIDERTerror Attackterror attack in jammuterror attack in pahalgamTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.