Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

బైసరన్ లోయ పర్యాటకుల కోసం తెరచిన విషయం కేంద్రానికి తెలియదా!

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 25, 2025, 10:42 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ము కాశ్మీర్ పహల్గాం సమీపంలోని పర్యాటక ప్రాంతం బైసరన్ ఉగ్రదాడి ఘటనకు ప్రభుత్వ వైఫల్యం కూడా తోడైందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. భారత స్విట్జర్లాండుగా పేరొందిన పర్యాటక ప్రాంతం బైసరన్ లోయను పర్యాటకుల కోసం తెరచిన విషయం తమకు తెలియదని అఖిల పక్ష సమావేశంలో కేంద్రం వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మహారాష్ట్రలోని పర్యాటకులకు తెలిసిన విషయం కేంద్రానికి, సైనిక విభాగాలకు తెలియదా అంటూ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ముందు నుంచి బైసన్ లోయను మూసి వేస్తూ ఉంటారని, స్థానిక అధికారులు లోయను తెరచి ఉంచినట్లు తమకు తెలిదన్నట్లుగా అఖిల పక్షంలో కేంద్రం చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ట్రెక్కింగ్ చేసే పర్యాటకులు, విదేశీ పర్యాటకులు 45 నిమిషాలు పహల్గాం నుంచి నడక ద్వారా, కొందరు గుర్రాలపై చేరుకుంటారు. అక్కడి పచ్చని పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలు, మంచు కొండలు, చల్లని వాతావరణం మినీ స్విట్జర్లాండును తలపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ సైన్యం ఎందుకు లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

సైనికుల దుస్తులు ధరించిన ముగ్గురు ముష్కరులు కాల్పులకు తెగబడిన రెండు గంటల తరవాత కూడా సైనికులు అక్కడికి చేరుకోలేకపోయాని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం, నిఘా వర్గాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ అఖిలపక్షంలో పలు పార్టీల నేతలు నిలదీసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.

Tags: all party meetingandhratodaypahalgampahalgam all party meetingpahalgam attackpahalgam newspahalgam terror attackpahalgam terrorist attackpahalgam tourist attackSLIDERterror attack in pahalgamTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.