Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పాక్ ఆర్మీ బరితెగింపు : సరిహద్దులో భారత సైన్యంపై కాల్పులు

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 25, 2025, 09:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంట పాకిస్థాన్ సైన్యం గత అర్థరాత్రి నుంచి భారత సైన్యంపై కాల్పులు జరుపుతోంది. భారత సైనికులు తిప్పికొడుతున్నారు. ఎవరికీ గాయాలు కాలేదని సైన్యం ప్రకటించింది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇవాళ పహల్గాం, శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఆర్మీ కమాండర్లతో సమావేశం కానున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తరవాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన సింధు నదీ జలాల ఒప్పందం రద్దైంది. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. వారంలో ఖాళీ చేసి వెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు.

పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేసింది. పాకిస్థాన్‌లో వాణిజ్యం నిలిపివేసింది. అటారీ సరిహద్దులను మూసివేశారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా సమాధానం చెబుతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో ఉగ్రరాజ్యం రావల్పిండిలో యుద్ధ విమానాలను మోహరించింది. ఉగ్రదాడి తరవాత ఉపఖండంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మరోవైపు జమ్ముకశ్మీర్ బందీపొరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కూంబింగ్ చేస్తోన్న బలగాలపైకి ఉగ్రమూకలు కాల్పులకు దిగడంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రమూకలు నక్కి ఉన్నారని తెలుస్తోంది.

Tags: andhratodayjammu kashmir terror attackjammu terror attackkashmir terror attackpahalgam attackpahalgam terror attackpahalgam terror attack livepahalgam terrorist attackpahalgam tourist attackpehalgam terror attackSLIDERTerror Attackterror attack in jammuterror attack in kashmirterror attack in pahalgamTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.