Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రాజ్ కసిరెడ్డి పెద్ద మోసకారి : సిట్ విచారణలో విజయసాయిరెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 18, 2025, 05:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మద్యం అమ్మకాల్లో తన ప్రమేయం లేదని, అంతా రాజ్ కసిరెడ్డి చూసుకున్నారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సెట్ విచారణలో చెప్పారు. మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి చోటుకుందనే విషయంలో నమోదైన కేసును సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డిని రెండో సారి సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తండ్రిని ఇవాళ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తరవాత, మద్యం అమ్మకాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు.

మద్యం అమ్మకాలు మొత్తం రాజ్ కసిరెడ్డి చూసుకున్నాడని, అతను పెద్ద క్రిమినల్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. మద్యం వ్యాపారం కోసం అప్పు ఇప్పించాలని కోరగా, అరబిందో ఫార్మా యాజమాన్యం నుంచి వంద కోట్లు ఇప్పించినట్లు చెప్పారు. పార్టీలో రాజ్ కసిరెడ్డి అతిముఖ్యమైన పదవులు అప్పగించానని చెప్పారు. తనను రాజ్ కసిరెడ్డి భారీగా మోసం చేశాడని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

రాజ్ కసిరెడ్డికి వంద కోట్లు అప్పుగా ఇవ్వాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అని సిట్ అధికారులు ప్రశ్నించగా, అలాంటిది ఏం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్ కసిరెడ్డి వెనుక ఎవరైనా ఉన్నారా అని సిట్ అధికారులు ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానం చెప్పినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

రాజ్ కసిరెడ్డి వల్ల ప్రజలు నష్టపోయారని, వైసీపీ నష్టపోయిందని విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు రాజ్ కసిరెడ్డి 2018లో పరిచయం అయ్యాడని గుర్తుచేశారు. వైసీపీ అందరినీ రాజ్ కసిరెడ్డి మోసం చేశాడని విజయసాయిరెడ్డి వాపోయారు.

2014 నుంచి 2019 వరకు వైసీపీలో కీలకంగా పనిచేసినట్లు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలకే నెంబరు టు అనేది మిథ్య అనేది గ్రహించినట్లు తనకు అర్థమైందన్నారు. మా నాయకుడికి చెప్పి చెప్పి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, వేలకోట్లు దోచేశాడు..అంటూ జగన్‌మోహన్‌రెడ్డికి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎన్నో అవమానాల పాలయ్యానని విజయసాయిరెడ్డి వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి మనసులో తనకు స్థానం లేదని గ్రహించి వైసీపీకి రాజీనామా చేసినట్లు విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.

Tags: andhratodaynewsLiquor scamraj kasireddySITSLIDERTOP NEWSycp ex mp vijaysaireddy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.