Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, సభలు నిరవధిక వాయిదా

Phaneendra by Phaneendra
Apr 4, 2025, 03:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసాయి. ఇవాళ ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. మళ్ళీ వర్షాకాల సమావేశాల సమయంలో సెషన్స్ జరుగుతాయి. దానికి తేదీలు ఇంకా నిర్ణయించవలసి ఉంది.

ఈ సమావేశాల్లో రాజ్యసభ 159 గంటలు పనిచేసిందని సభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. ఈ సెషన్‌లో ఉత్పాదకత 119శాతంగా ఉందన్నారు. రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.

సభ అత్యధిక సమయం సమావేశమైనది ఏప్రిల్ 3న అని జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ కోసం ఏప్రిల్ 3 ఉదయం 11 గంటలకు సమావేశమైన సభ ఏప్రిల్ 4 తెల్లవారుజామున 4.02 గంటల వరకూ అంటే మొత్తం 17 గంటలు జరిగింది. మొత్తం 4 రోజులు సభాకార్యక్రమాలు అర్ధరాత్రి దాటేవరకూ సాగాయి. ఈసారి పెద్దల సభలో రికార్డు సంఖ్యలో 49 ప్రైవేటుమెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు.  

రాజ్యసభ కొత్త రికార్డు సృష్టించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. వక్ఫ్ సవరణ చట్టం మీద చర్చ 17 గంటల 2 నిమిషాల పాటు జరిగిందని చెప్పారు. రాజ్యసభ చరిత్రలోనే ఒక అంశం మీద అతి ఎక్కువ సేపు చర్చ జరిగిన సందర్భం ఇదేనని వివరించారు. దీనికి ముందు ఆ రికార్డు 1981లో ఎస్మా చట్టంపై చర్చ సందర్భంలో నమోదయింది.

అంతకుముందు, లోక్‌సభ సమావేశాలు ముగిసినట్లు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 26 సిటింగ్‌లు జరిగాయన్నారు. బడ్జెట్ సెషన్ రెండు దఫాలుగా జరిగింది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరిగాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. ఈ బడ్జెట్ సెషన్‌లో 10 ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. అలాగే, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులు సభ ఆమోదం పొందాయి.

Tags: Adjourned Sine DieJagdeep DhankharKiren RijijuLok SabhaOm BirlaParliamentPM Narendra ModiRajya SabhaTOP NEWSWaqf Amendment Bill
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.