Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

‘చెప్పుడు మాటలు వినకండి, బిల్లు చదవండి, నిజమైన మిత్రులను గుర్తించండి’

Phaneendra by Phaneendra
Apr 3, 2025, 09:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ముస్లిములు అందరూ చదివి తెలుసుకోవాలని ఇండియన్ సూఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు కషిష్ వార్సీ అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును ఆయన స్వాగతించారు.

లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలో ఇండీ కూటమిలోని సభ్యులైన పార్టీలన్నీ ఆ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాయి. బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం ఈ బిల్లు వక్ఫ్ బోర్డుల పనితీరును మరింత మెరుగు పరుస్తుందని, పారదర్శకతను తీసుకొస్తుందనీ బలంగా సమర్ధించుకున్నాయి.  

వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వ వర్గాల వివరణను కషిష్ వార్సీ స్వాగతించారు. ‘‘బిల్లులో ముస్లిముల పట్ల ఎలాంటి దురుద్దేశమూ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. నిజానికి ఈ చట్టం పేద ముస్లిముల జీవితాలలోకి కానుకను తీసుకొస్తుంది’’ అని కషిష్ అన్నారు.   

‘‘పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినందుకు ప్రభుత్వానికి అభినందనలు. హోంమంత్రి ప్రసంగం ద్వారా వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిములకు ఏ హానీ లేదని స్పష్టమైంది. ఈ బిల్లును పూర్తిగా చదవాలని దేశంలోని ముస్లిములు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని పార్టీలు అదేపనిగా ఒకే పని చేసాయి. అవి బీజేపీని బూచిగా చూపించి భయపెట్టాయి. కానీ ఇప్పుడు ముస్లిములకు అసలైన స్నేహితులెవరో, శత్రువులెవరో తేలిపోయింది. వక్ఫ్ బిల్లు పేద ముస్లిములకు కానుకనిస్తుంది’’ అని కషిష్ వార్సీ చెప్పుకొచ్చారు.

వక్ఫ్ బిల్లు మీద లోక్‌సభలో 12గంటలకు పైగా సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగింది. తర్వాత ఓటింగ్ జరిగింది. అందులో బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు వచ్చాయి, బిల్లుకు వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు 1995 నాటి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి ఉద్దేశించినది. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్న చట్టంలోని లోటుపాట్లను అధిగమించడం, వక్ఫ్ బోర్డుల సమర్ధతను పెంపొందించడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ రికార్డుల నిర్వహణలో టెక్నాలజీ పాత్రను పెంచడం ఈ బిల్లు ఉద్దేశాలు.

Tags: Home Minister Amit ShahIndian Sufi FoundationTOP NEWSWaqf Amendment BillWaqf BoardsWaqf Tribunals
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.