Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

పీవీ వెళ్ళని మణిపూర్‌కు మోదీ వెళ్ళాలా?: నిర్మలా సీతారామన్

మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి

Phaneendra by Phaneendra
Mar 12, 2025, 04:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.35,104 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం కంటె ఆ వ్యయం 7.5శాతం అధికం. మొత్తం మూలధన వ్యయం 7,773 కోట్లు. అది గత ఆర్థిక సంవత్సరపు మూలధన వ్యయం కంటె 9శాతం ఎక్కువ.

మణిపూర్‌లోని సున్నితమైన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగులకు ప్రోత్సాహకాల కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,866 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో అల్లర్ల వల్ల చెల్లాచెదురైన ప్రజలకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రూ.15కోట్లు, వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి రూ.35కోట్లు, పరిహారం చెల్లించడానికి రూ.7 కోట్లు, సహాయక చర్యల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సామాజిక రంగాలకు రూ.9520 కోట్లు కేటాయించారు.

మణిపూర్‌లో ప్రధానమంత్రి పర్యటించడం లేదంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాల మీద నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ఘాటుగా విరుచుకుపడ్డారు. 1993లో మణిపూర్‌లో అల్లర్లు జరిగి 750 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, నాటి కేంద్ర హోంమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని గుర్తు చేసారు.

‘‘1993 ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్యలో కుకీలు, నాగాల మధ్య పెద్దపెద్ద ఘర్షణలు చెలరేగేవి. అప్పుడు మణిపూర్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజ్‌కుమార్ ధీరేంద్ర సింగ్ అధికారంలో ఉండేవారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో 350 గ్రామాలు సర్వనాశనమైపోయాయి, 750 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. కేంద్ర హోంమంత్రి శంకర్‌రావు చవాన్. వాళ్ళు కనీసం పార్లమెంటులో మణిపూర్ అంశం మీద చర్చలో ఐనా పాల్గొనలేదు. అప్పుడు కాంగ్రెస్ ఏమైపోయింది? వాళ్ళను పార్లమెంటులో మాట్లాడమని అడిగారా? వాళ్ళను మణిపూర్ వెళ్ళమని డిమాండ్ చేసారా? లేదు’’ అని నిర్మల గుర్తు చేసారు. అలాంటిది ఇప్పటి ప్రధానమంత్రిని మణిపూర్ వెళ్ళాలంటూ ఎలా డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Tags: BJPBudget 2025-26CongressFinance Minister Nirmala SeetharamanManipurPresident RulePV Narasimha RaoTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.