Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Videos Business

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 28, 2025, 04:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా, ఐరోపా దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్, మరో 10 శాతం పెంచబోతున్నారనే వార్తలు పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీశాయి. ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే అంచనాలతో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

సెన్సెక్స్ 1414 పాయింట్ల నష్టంతో, 73379 వద్ద ముగిసింది. నిఫ్టీ 423 పాయింట్లు నష్టపోయి 22125 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు తొమ్మిది నెలల కనిష్ఠానికి పతనం అయ్యాయి. ఒక్క రోజులోనే మదుపరులు రూ.10 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు.ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి.

క్యూ3 ఫలితాలు నిరాశకు గురిచేయడం, క్యూ4 ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉండే అవకాశం లేకపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. చైనాలో తక్కువ ధరకు స్టాక్స్ అందుబాటులో ఉండటంతో పెట్టుబడులు తరలిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులు ఉపసంహరణతో, దేశీయ పెట్టుబడిదారులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో ( #sensex30index ) అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, మారుతీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు 2 నుంచి 5 శాతం పడిపోయాయి. ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్ 78.5 డాలర్లకు చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.60గా ఉంది.

Tags: 2025 stock market crashmarket crashnvidia stockSLIDERstock marketstock market collapsestock market crashstock market crash 2024stock market crash 2025stock market newsstock market reviewstock market todaystock market updatestocksTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.