Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

K Venkateswara Rao by K Venkateswara Rao
Feb 18, 2025, 12:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టీడీపీ నాయకులే వల్లభనేని వంశీని రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటి కిందట పరామర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ లేకపోయినా ఆయన పేరును తాజాగా చేర్చారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వ పాలనలో గన్నవరంలో నమోదైన కేసుల్లో ఎక్కడా వంశీ పేరులేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సత్యవర్ధన్‌ను బెదిరించి అతనితో కేసులు పెట్టించారని, అయినా ఆ కేసులో కూడా వంశీ పేరు చేర్చలేదని చెప్పారు. పోలీసులకు సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా కూడా తనను ఎవరూ ధూషించలేదని చెప్పినట్లు గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే సత్యవర్థన్‌ను బెదిరించి వంశీపై ఫిర్యాదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. వంశీని ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రతో 71వ నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. ఇవన్నీ బెయిలబుల్ నేరాలు కాబట్టి మరో కుట్ర పన్నారని తెలిపారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని కాల్చిన కేసును వంశీ మీదకు నెట్టారని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌తో అట్రాసిటీ కేసు నమోదు చేయించారని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం నిర్వహిస్తోన్న భవనం ఎస్సీ ఎస్టీలది కాదని తెలిపారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబునాయుడు కుట్రలు చేశాడని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Tags: AP CM YS Jaganjagan reddyjagan vallabaneni vamsiSLIDERTOP NEWSvallabhaneni vamsi in jailvallabhaneni vamsi meets jaganYS JAGANys jagan at vijayawada jailys jagan meets vallabhaneni vamsiYS Jagan Mohan Reddyys jagan speech
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.