Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

వసంత పంచమి సందర్భంగా 111 అడుగుల సరస్వతీ దేవి విగ్రహం ఏర్పాటు

Phaneendra by Phaneendra
Feb 3, 2025, 10:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఇవాళ వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజ ఘనంగా చేయడం పశ్చిమ బెంగాల్‌లో సంప్రదాయం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దక్షిణ 24 పరగణాల జిల్లా మహేస్థలలోని బాటానగర్‌లో 111 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.  

చదువుల తల్లి మహామూర్తిని తయారుచేయడానికి వెదురు, జౌళి, థర్మోకోల్, కాగితం వాడారు. 200 మంది కళాకారులు 3 నెలల పాటు నిరంతరాయంగా శ్రమించడంతో ఆ విగ్రహం రూపుదిద్దుకుంది. బాటానగర్ క్రియేషన్, బాటానగర్ స్క్వాడ్ సంస్థలు సంయుక్తంగా అక్కడ మహావైభవంగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేసారు. స్థానిక కౌన్సిలర్, పూజా కమిటీ కన్వీనర్ గోపాల్ సాహా ఆ ఏర్పాట్లకు నేతృత్వం వహించారు.
సరస్వతీదేవి భారీ మూర్తి ఎంతో సంక్లిష్టమైనదనీ, ఆ మూర్తి నిర్మాణంలో పలు సవాళ్ళు ఎదురయ్యాయనీ గోపాల్ సాహా చెప్పారు. ఇప్పటివరకూ దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎక్కడా ఏ సరస్వతీ పూజా పండాల్‌లో అంత పెద్ద విగ్రహం తయారు చేయలేదని గోపాల్ అన్నారు. 111 అడుగుల మహాసరస్వతి విగ్రహం ప్రపంచ రికార్డు అని అభిప్రాయపడ్డారు. విగ్రహం రూపకల్పన, తయారీ, అమర్చడం, పూజల నిర్వహణ ఇలా ప్రతీ దశలోనూ భద్రత, రక్షణకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు.

సరస్వతీదేవి భారీ విగ్రహాన్ని చూడడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ వసంత పంచమి సందర్భంగా కనీసం 1.5లక్షల మంది భక్తులు ఈ చదువుల తల్లిని సందర్శించుకుంటారని అంచనా.

భారతీయ సంప్రదాయిక కాలమానం ప్రకారం మాఘమాసం శుక్ల పంచమి తిథిని వసంత పంచమి లేదా శ్రీ పంచమి లేదా సరస్వతీ పంచమిగా జరుపుకుంటారు. వసంత ‌ఋతువు ఆగమనానికి ఈ పర్వదినం సూచికగా నిలుస్తుంది.

Tags: 111 feet tall Saraswati IdolSaraswati PujaSLIDERSouth 24 Parganas DistrictTOP NEWSVasant PanchamiWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.