Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వేబ్రిడ్జిపై వందేభారత్ ట్రయల్‌రన్

Phaneendra by Phaneendra
Jan 25, 2025, 06:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రైల్వేలైన్‌లో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఆ వంతెన. ఇవాళ చీనాబ్ బ్రిడ్జి మీద మొదటిసారి ట్రయల్‌రన్ నిర్వహించారు. అదీ, వందేభారత్ రైలుతో ఆ ట్రాక్‌ను ప్రారంభించడం విశేషం.

జమ్మూ ప్రాంతంలోని కట్రా నుంచి కశ్మీర్ ప్రాంతంలోని శ్రీనగర్ వరకూ ప్రత్యేకమైన రైలుమార్గాన్ని భారత రైల్వే నిర్మించి, రికార్డు సృష్టించింది. ఆ రైలుమార్గంలో చీనాబ్ బ్రిడ్జి అయితే ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా నిలిచింది. చీనాబ్ నది మీద 359 మీటర్ల ఎత్తున ఉన్న ఆ బ్రిడ్జి, ఐఫిల్ టవర్ కంటె 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. ఆ బ్రిడ్జి మీదుగా కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ఇవాళ పరుగులు తీసింది.

కశ్మీర్ ప్రాంతాన్ని భారత భూభాగంతో కలపడం ద్వారా ఈ రైలుమార్గం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రభావం, ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉండే కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌కు అనుగుణంగా మార్చడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే కశ్మీర్‌లో రవాణా వ్యవస్థను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తోంది. సరిహద్దుల వెంబడి రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పుడు ఈ రైల్వేట్రాక్‌తో కశ్మీర్ ప్రాంతంలోకి భారతీయులు అందరూ సులువుగా చేరగలుగుతారు. అందుకే ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags: Chenab BridgeSLIDERTOP NEWSTrail RunVande BharatWorld’s Highest Rail Bridge
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.