Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మహాకుంభమేళాలో ప్రతీరోజూ సాయంత్రం ‘సంస్కృతి కా సంగమ్’

శంకర్ మహాదేవన్ ‘చలో కుంభ్ చలే’ గానంతో మొదలు

Phaneendra by Phaneendra
Jan 17, 2025, 04:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగరాజ్‌లో జనవరి 13నుంచీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటిరోజు పుష్య పూర్ణిమ, రెండవరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఆ రెండురోజుల్లోనే ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ మహాసంరంభం సందర్భంగా భారతదేశపు సుసంపన్నమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ ప్రతీరోజూ సాయంత్రం ‘సంస్కృతి కా సంగమ్’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక మేళా నిర్వహిస్తోంది.

మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్‌లోని గంగా పండాల్ దగ్గర ‘సంస్కృతి కా సంగమ్’ కార్యక్రమాన్ని ఆతిథ్య రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య జనవరి 16 గురువారం సాయంత్రం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ‘చలో కుంభ్ చలే’ అనే అద్భుతమైన గీతంతో మొదలుపెట్టి శ్రోతల హృదయాలను రంజింపజేసే గానామృతాన్ని పంచిపెట్టారు.

జనవరి 16న మొదలైన ‘సంస్కృతి కా సంగమ్’ కార్యక్రమం ఫిబ్రవరి 24 వరకూ కొనసాగుతుంది. కైలాష్ ఖేర్, కవితా సేఠ్, హరిహరన్, నితిన్ ముఖేష్, సురేష్ వాడ్కర్, కవితా కృష్ణమూర్తి వంటి దేశంలోని గొప్పగొప్ప కళాకారులు ప్రతీ సాయంత్రం తమ ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను అలరిస్తారు. జానపద సంగీతం, శాస్త్రీయ నృత్యం, ఆధ్యాత్మిక గీతాలు, భజనలతో ప్రజలను రంజింపజేస్తారు.  

Tags: Chalo Kumbh ChaleinGanga PandalHariharanKailash KherKavita KrishnamurthyKavita SethMahakumbh 2025Nitin MukeshSanskriti Ka SangamShankar MahadevanSLIDERSuresh WadkarTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.