Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మెగాలితిక్ కాలం నాటి శిలా చిత్రలేఖనాలు తమిళనాడులో లభ్యం

మానవులు, జంతువుల బొమ్మలు చిత్రించిన ప్రాచీన మానవుడు

Phaneendra by Phaneendra
Jan 17, 2025, 11:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరువణ్ణామలై జిల్లా పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం నాలుగు ప్రాచీన శిలా చిత్రలేఖనాలను (రాక్ పెయింటింగ్స్) కనుగొంది. మెగాలితిక్ కాలం నాటికి చెందిన ఆ చిత్రలేఖనాలు సుమారు 3 నుంచి 4వేల యేళ్ళ పురాతనమైనవి. తమిళనాడు విల్లుపురం జిల్లా కందాచిపురం దగ్గర కీల్వళై ఉదయనాథం దగ్గర ఈ శిలా చిత్రలేఖనాలను కనుగొన్నారు.

ఎస్ బాలమురుగన్, సి పళనిసామి, కె శరవణ కుమార్‌లతో కూడిన చరిత్ర పరిశోధనా కేంద్రం బృందం ఈ శిలా చిత్రలేఖనాలను కనుగొన్నారు. ఒక జలాశయం దగ్గర వాలుగా ఉన్న ఒక రాతి దిగువభాగంలో ఈ చిత్రలేఖనాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పారు.

రాక్ ఆర్ట్ నిపుణుడు డాక్టర్ కె.టి గాంధీరాజన్ ఈ పెయింటింగ్స్‌ను విశ్లేషించారు. వాటిలో మానవుల బొమ్మలు ఉన్నాయని గుర్తించారు. ఒక చిత్రంలో ఒక పురుషుడు చేయి పైకెత్తి ఉన్నాడని తెలిసింది. మరో బొమ్మలో ఒక వ్యక్తి తల వంచి ఉంది, జుత్తు ముఖం మీద పడుతోంది. చేతివేళ్ళు విప్పారి ఉన్నాయి. బహుశః ఆ వ్యక్తి నాట్యం చేస్తుండడమో లేక జంతువును పట్టుకునే ప్రయత్నించడమో చేస్తూండి ఉంటాడు.

ఆ మానవ రూపంతో పాటు రాతిమీద మరోమూల రెండు జింకల బొమ్మలున్నాయి. ఒక జింక కాళ్ళ కింద రెండు వృత్తాలు ఉన్నాయి. ఆ వృత్తాలు నీటిలో ప్రకంపనలు అయి ఉండవచ్చు, బహుశః ఆ జింకలు ఆ జలాశయం దగ్గర నీళ్ళు తాగడానికి వచ్చి ఉండొచ్చు. లేని పక్షంలో ఆ వృత్తాలకు గ్రహాలతో ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చని రాక్ ఆర్ట్ నిపుణుడు డాక్టర్ కె.టి గాంధీరాజన్ అభిప్రాయపడ్డారు. గతంలో మదురై జిల్లా తిరువత్తూరు దగ్గర కూడా ఇటువంటి చిత్రలేఖనాలను పరిశోధకులు కనుగొన్నారు.  

మరో చిత్రలేఖనంలో ఒక వ్యక్తి నీటిలో పాక్షికంగా మునిగి ఉన్నట్లు ఉంది. బహుశః ఒక వ్యక్తి శరీరం పైభాగం నీటిలో మునిగినట్లుంది. అది ఏ జింకనో పట్టుకోడానికి పన్నిన ఉచ్చు కూడా అయి ఉండవచ్చునని గాంధీరాజన్ అంచనా వేసారు. ఆ చిత్రలేఖనాలన్నీ చాలా కచ్చితంగా, సరళమైన జ్యామితీయ నిష్పత్తులలో అత్యంత వాస్తవికంగా చిత్రించి ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఆ ప్రాచీన శిలా చిత్రలేఖనాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని, వాటిని పరిరక్షించుకోవాలనీ గాంధీరాజన్ సూచించారు.

Tags: Megalithic EraRock PaintingsSLIDERTamil NaduThiruvannamalai DistrictTOP NEWSVillupuram
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.