Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

భోపాల్ విషాద ఘటనా స్థలం నుంచి 337 టన్నుల విషవ్యర్థాల తరలింపు పూర్తి

Phaneendra by Phaneendra
Jan 2, 2025, 11:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ప్రమాదం గురించి తెలిసిందే. ఆ విషాదకర దుర్ఘటన జరిగిన 4దశాబ్దాల తర్వాత, ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి 337 టన్నుల విష వ్యర్థాలను తొలగించారు. వాటిని 12 పెద్దపెద్ద ట్రక్కుల ద్వారా దూరంగా తీసుకుపోయారు.

యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఇన్నాళ్ళుగా ఉండిపోయిన 337 టన్నుల విషవ్యర్థాలను నిన్న జనవరి 1 రాత్రి తొలగించారు. 12 కంటెయినర్లలోకి ఆ వ్యర్థాలను నింపి, వాటిని పూర్తిగా సీల్ చేసి, 12 ట్రక్కులతో తరలించారు. భోపాల్ నుంచి ధార్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఆ మార్గం అంతా అంటే సుమారు 250 కిలోమీటర్ల దూరం అంతా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసారు. విష వ్యర్థాలను కంటెయినర్లలోకి ఎక్కించడానికి సుమారు 100 మంది పనిచేసారు. విషవ్యర్థాల ప్రభావం పడకుండా ఉండడానికి ఒక్కొక్కరూ అరగంట మాత్రమే పనిచేసారు.

యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విష వ్యర్థాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని పూర్తి చేయలేదు. దాంతో 2024 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. నాలుగు వారాల్లోగా పని పూర్తి చేయాలని ఆదేశించింది.  

1984 డిసెంబర్ 4 రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి భయంకరమైన విషపూరితమైన మిథైల్ ఐసో సైనేట్ (ఎంఐసి) వాయువు లీక్ అయింది. దాని దుష్ప్రభావంతో 5479 మంది చనిపోయారు. వేలాది మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యారు. కొన్ని తరాల పాటు భోపాల్ పరిసర ప్రాంతాల్లో పిల్లలు శారీరక అవకరాలతో పుట్టారు. ప్రపంచంలోనే అతి భయంకరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో అదొకటి.

Tags: BhopalMadhya PradeshSLIDERTOP NEWSToxic Waste Disposalunion carbide factory
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.