Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

బెంగళూరు చేరువలో చోళుల కాలం నాటి తమిళ శాసనం

Phaneendra by Phaneendra
Dec 31, 2024, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఎపిగ్రఫీ విభాగానికి బెంగళూరు గ్రామీణ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో సోమేశ్వర ఆలయం దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఒక శిలాశాసనం లభించింది. తమిళంలో ఉన్న ఆ శాసనం చోళుల కాలం నాటిదని అంచనా వేసారు. అది ముక్కలుముక్కలుగా ఉండడంతో దాని నకలు తయారుచేస్తున్నారు. దాని ద్వారా ఆ శాసనంలోని వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

సోమేశ్వర ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ పాక్షికంగా పాతివున్న ఒక శిల దొరికింది. దానిమీద శాసనం ఏదో చెక్కి ఉంది. ఆ శిలాశాసనం దొరికిన రైతు ఎఎస్ఐ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో తమ అధికారులు అక్కడకు వెళ్ళి శాసనాన్ని పరిశీలించినట్లు ఎఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి చెప్పారు.  

‘‘శిలాశాసనం ఒకవైపు వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శాసనం రెండోవైపు భూమిలోకి పాతిపెట్టబడి ఉంది. ప్రాథమిక పరీక్షల అనంతరం ఆ శాసనం మీద ఉన్నది తమిళ భాష అని అర్ధమవుతోంది. అది సామాన్యశకం 11వ శతాబ్దానికి, అంటే చోళుల కాలానికి చెందినది. సోమేశ్వర ఆలయంలో పూజా పునస్కారాల కోసం 12కండగాల భూమిని దానం చేస్తున్నట్లు ఆ శాసనం మీద నమోదు చేసారని అర్ధమవుతోంది’’ అని మునిరత్నం రెడ్డి వివరించారు.

పురావస్తు శాఖ రికార్డుల ప్రకారం 1946 నాటికే ఆ గ్రామం, దాని పరిసర ప్రాంతాల్లో నుంచి పలు తమిళ శాసనాలు లభించాయి. చోళరాజుల్లో గొప్పవాడైన రాజరాజ చోళుడి కాలానికి చెందిన శాసనాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ శాసనం రెండో వైపు ఉన్న వివరాలను కూడా కాపీ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని మునిరత్నం రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags: Ancient InscriptionsBangalore Rural DistrictChola Era DiscoveryChola periodKammasandra VillageKarnatakaSLIDERSomeshwara TempleTamil InscriptionTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.