Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

గాంధీయేతర కాంగ్రెస్ నేతలంటే గాంధీ కుటుంబానికి చులకన..? : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

T Ramesh by T Ramesh
Dec 29, 2024, 04:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

కాంగ్రెస్ పార్టీ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.   రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై ఇష్టానుసారం ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం  అవమానించిందంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్‌లో అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పై అభాండాలు వేశారు. కాంగ్రెస్ తీరు దురదృష్టకరమన్న ప్రహ్లాద్ జోషి,  గాంధీయేతర కాంగ్రెస్‌ నేతలను గాంధీ కుటంబుం  ఎన్నడూ గౌరవించలేదన్నారు.  

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  మరణించినప్పుడు కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశం  ఏర్పాటుచేయలేదని ఆయన కుమార్తె శర్మిష్ఠా విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.

 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కూడా  కాంగ్రెస్  పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఎన్డీయే కు  సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అతను అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు.

మన్మోహన్ సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలోని అతి పురాతనమైన నిగంబోధ్ శ్మశానవాటిక లో నిర్వహించారు. యమునా నది తీరాన ఉన్న ఈ స్వర్గధామాన్ని  ఇంద్రప్రస్థ రాజు యుధిష్ఠిరుడు  ఏర్పాటు చేశారని చెబుతుంటారు.

1950లోనే ఇక్కడ విద్యుత్‌ దహన వాటికను ఏర్పాటు చేయగా  2000 సంవత్సరం మొదట్లో సీఎన్‌జీ ఆధారిత దహన వాటికను నిర్మించారు. 1898లో షాజనాబాద్‌గా దిల్లీ ఉన్నప్పుడు  వైశ్య ప్రముఖుడు బిసా అగర్వాల్‌ నిగంబోధ్‌ శ్మశాన వాటికను కట్టించారు. గతంలో ఈ ప్రాంతంలో వైశ్య ప్రముఖులు ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు.

Tags: Gandhi familyManmohan SinghNigambodh Ghatnon-Gandhi Congress leadersSLIDERTOP NEWSUnion minister Pralhad Joshi
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.