Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

మహిళల క్రికెట్ : విండీస్ పై సిరీస్ గెలిచిన భారత్

T Ramesh by T Ramesh
Dec 27, 2024, 03:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం

మహిళల క్రికెట్ పోటీలో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ కు ముందు జరిగిన టీ 20 సిరీస్ ను భారత్ మహిళల క్రికెట్ జట్టు 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది.

ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్  లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరిగింది. మూడో మ్యాచ్ లో విండీస్ పై భారత్ , ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 38.5 ఓవర్లు ఆడి 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

చినెల్లె హెన్రీ (61), క్యాంప్‌బెల్‌( 46), ఆలియా అల్లెనీ (21) పరుగులు చేశారు. ఓపెనర్లు క్వినా జోసెఫ్, హేలీ మాథ్యూస్ డకౌట్ కాగా దియేంద్ర దొట్టిన్ ( 5), జైదా జేమ్స్ (1) పెవిలియన్ కు క్యూకట్టారు.

భారత బౌలర్లలో దీప్తి శర్మ 6 వికెట్లు, రేణుకా ఠాకూర్‌ సింగ్‌ 4 వికెట్లు పడగొట్టారు.

భారత జట్టు విండీస్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని 28.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి సాధించింది. దీంతో సిరీస్ 3-0తో కైవసం చేసుకుంది.

భారత ఓపెనర్లలో స్మృతి మంథాన( 4), ప్రతీక రావల్ ( 18 ) విఫలమయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్(1) కూడా నిరాశపరిచింది. దీంతో కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చి 22 బంతుల్లో 32 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (29) రాణించడంతో భారత్ కు విజయం మరింత సునాయాసంగా దక్కింది.  ఆట ముగిసే సమయానికి దీప్తి శర్మ(39), రిచాఘోష్( 23) అజేయంగా క్రీజులో ఉన్నారు.
విండీస్ బౌలర్లలో దియేంద్ర దొట్టిన్, అలియా అల్లెన్, హేలీ మాథ్యూస్, అఫై ఫ్లెచర్, కరిష్మా తలా ఒక వికెట్ తీశారు.

Tags: 2024 - 3rd ODI India Women VS West Indies Women3 ODI SeriesIndia Women beat West Indies Women by 5 wicketsPlayer of the match- Deepti SharmaPlayer of the series-Renuka Singh ThakurSLIDERTOP NEWSWest Indies Women in India
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.