Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేయూత

T Ramesh by T Ramesh
Dec 11, 2024, 11:37 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విభజన చట్టం హామీల అమలుకు ప్రాధాన్యం

 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కేంద్రప్రభుత్వం విరివిగా సాయం అందిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న వాగ్దానం మేరకు మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయడంతో ఆ సంస్దకు మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తోంది. ఎయిమ్స్ లో అవసరమైన సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. 960 పడకల సామర్థ్యంతో మంగళగిరి ఎయిమ్స్‌లో గత ఐదేళ్లలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు 483 పెరిగాయని, ఖాళీల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.

కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌, రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల కారణంగా దిల్లీ ఎయిమ్స్‌ (3,669 బెడ్స్) తర్వాత అత్యధిక పడకలున్న 9 ఎయిమ్స్‌ల జాబితాలో మంగళగిరి చేరింది. 2020-21లో ఇక్కడ బోధన సిబ్బంది పోస్టులు 183, బోధనేతర సిబ్బంది పోస్టులు 1,062గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జనవరి – అక్టోబర్‌ మధ్యకాలంలో 69,371 మంది టీబీ జబ్బు కారణంగా మరణించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 1,208 మంది మరణించారన్నారు.

దేశవ్యాప్తంగా 50 టెక్స్‌టైల్‌ పార్కులు ఉండగా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పార్కుగా విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ గుర్తింపు పొందింది. రూ.134.42 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా 19 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా లోక్ సభ సమావేశాల్లో తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.40 కోట్లు వెచ్చిచ్చినట్లు తెలిపారు. హిందూపుర్‌ వ్యాపార్‌ అపారెల్‌ పార్క్, తారకేశ్వర్‌ టెక్స్‌టైల్‌ పార్క్, గుంటూరు టెక్స్‌టైల్‌ పార్కులకు ఒక్కోదానికి కేంద్రం రూ.40 కోట్లు సాయం అందిస్తుందన్నారు. ఈ మూడు పార్కుల ద్వారా 1,400 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో భాగంగా ‘పర్‌ డ్రాప్‌- మోర్‌ క్రాప్‌’ కింద 2024-25 ఆర్థిక ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌లో 1.24 లక్షల హెక్టార్లను చేర్చాలని గుర్తించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాకుర్‌ తెలిపారు. 2015-16 నుంచి 2023-24 వరకు ఏపీ నుంచి ఈ పథకంలో 9.30 లక్షల హెక్టార్లు చేరాయని తెలిపారు.

Tags: ANDHRA PRADESHAP Reogranisation Act 2014Central GovernmentpromiseSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.