Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమతప్రచారం

బజరంగ్ దళ్ ఆందోళన, వైస్‌ఛాన్సలర్‌కు ఫిర్యాదు

Phaneendra by Phaneendra
Dec 3, 2024, 09:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించుకునే కానుకలతో నిర్వహిస్తున్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేసారు.

విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చెంగయ్య తరగతి గదుల్లో క్రైస్తవమత ప్రచారం చేస్తున్న సంగతి బైటకు వెల్లడైంది. దాంతో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఇవాళ డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళి ప్రొఫెసర్‌ను నిలదీసారు. ప్రతీరోజూ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్​ బోధిస్తూ, హిందూ దేవీదేవతలను కించపరుస్తూ విద్యార్ధులను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ప్రొఫెసర్ చెంగయ్య కార్యాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు, సాహిత్యం గుర్తించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళారు.

చెంగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ వైస్‌ ఛాన్సలర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు క్రైస్తవమతం గురించి బోధిస్తున్న ఆడియో రికార్డు​లు బైటకొచ్చాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుడి విద్యాసంస్థలో అన్యమత ప్రచారం జరుగుతున్నా వైస్‌ ఛాన్సలర్‌ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్​ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేసారు.

బజరంగ్‍దళ్‍ కార్యకర్తలు ప్రొఫెసర్​ని అన్యమత ప్రచారం గురించి అడిగే సందర్భంలో వాగ్వాదం జరిగింది. ఆవేశం పట్టలేని కార్యకర్తలు చెంగయ్య కారుపై రాళ్ళతో దాడి చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్‍ దళ్‍ నాయకులను బైటకు పంపించివేసారు. 

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో క్రైస్తవ మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు రెండు రోజుల కిందట యూనివర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావును సంప్రదించగా కమిటీ వేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags: andhra today newsAnti Hindu RemarksBible PreachingChristian PropagandaEngineering CollegeReligious ConversionSLIDERSri Venkateswara UniversityTirupatiTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.