Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఢిల్లీని కమ్మేసిన పొగ : అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 19, 2024, 04:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పొగ కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్సు 500 దాటిపోయింది. అత్యంత ప్రమాదకర స్థాయి రికార్డైంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం జూమ్ కాన్ఫరెన్సు ద్వారా కేసులు విచారించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం చూపుతున్న విధంగా నగరంలో వాయుకాలుష్యం 500 కాదని, 1600లుగా ఉందని అంతర్జాతీయ వాయు కాలుష్య యాప్ ఐక్యూ ఎయిర్ నిర్ధారించింది.

కాలుష్యం కొలవడంలో పలు దేశాలు వివిధ ప్రమాణాలు పాటిస్తున్నాయి.అందుకే ఈ తేడాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పీఎం 2.5 నాణ్యత 60 కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అది 10గా ఉంది.

కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 కన్నా తక్కువగా ఉంటే నాణ్యమైన గాలిగా పరిగణిస్తారు. ఇక 51 నుంచి 100 పరవాలేదు, 101 నుంచి 200 మధ్యస్థం, 201 నుంచి 300 ఆరోగ్యానికి ప్రమాదకరం, 301 నుంచి 400 గాలి నాణ్యత చాలా తక్కువ, 450 దాటితే చాలా ప్రమాదం, 450 నుంచి 500 దాటితే అత్యంత ప్రమాదకరంగా వర్గీకరించింది.

అంతర్జాతీయ సంస్థలు గాలి నాణ్యతను పరీక్షించేందుకు ఎలాంటి పద్దతులు అవలంబిస్తున్నాయి. ఢిల్లీలో ఏ ప్రాంతాల్లో వారు పరికరాలను అమర్చారు అనే దానిపై స్పష్టత లేదు. అందుకే ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించే డేటాను అందరూ అనుసరిస్తున్నారు. ఈ సంస్థ నగరంలో 40 ప్రాంతాల్లో వాయు నాణ్యత గుర్తించే పరికరాలు అమర్చింది. ఎప్పటికప్పుడు డేటాను రికార్డు చేస్తోంది.

Tags: air pollution in delhi over 26 times the limitandhra today newsaqi 500delhi air pollutioniqairSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.