Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం : ముంతాజ్ హోటల్ భూముల లీజు రద్దు

K Venkateswara Rao by K Venkateswara Rao
Nov 18, 2024, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మొదటిసారి సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. హిందూ మతేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయనున్నారు. తిరుమలలో శారదా పీఠానికి కేటాయించిన స్థలంలో నిబంధనలు ఉల్లింఘించి భవనాలు నిర్మించారని విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదికతో లీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

తిరుపతి అలిపిరి వద్ద పర్యాటక శాఖ ముసుగులో కేటాయించిన 20 ఎకరాల లీజును రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలిపిరి వద్ద 20 ఎకరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవలోకం పేరుతో దేవాలయాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలిపిరి వద్ద పర్యాటకశాఖ పేరుతో 20 ఎకరాలు లీజుకు తీసుకుని ముంతాజ్ హోటల్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లు బీఆర్ నాయుడు గుర్తుచేశారు. ఆ లీజులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి నగర వాసులకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని చెప్పారు. క్యూ లైన్లతో పనిలేకుండా తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి నాణ్యత పరిశీలించేందుకు అత్యాధునిక ల్యాబు అందుబాటులోకి రాబోతోందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
తిరుమలలో అన్యమత ప్రచారానికి తావులేదని టీటీడీ బోర్డు ఛైర్మన్ తేల్చి చెప్పారు. ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

తిరుమల దర్శనానికి వచ్చి, దర్శనం తరవాత మీడియాతో రాజకీయాలు మాట్లాడుతున్నారని, విమర్శలకు దిగుతున్నారని ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులకు 2 గంటల్లో దర్శన భాగ్యం కల్పించేలా ఏఐ టెక్నాలజీ సహాయం తీసుకోనున్నామన్నారు. అన్నదాన భవనాలను ఆధునికీకరించేందుకు టీవీఎస్ కంపెనీ ముందుకు వచ్చిందని టీటీడీ బోర్డు ప్రకటించింది.

ప్రత్యేక దర్శనం పేరుతో అమ్ముతోన్న 10 వేల టికెట్లనుంచి వచ్చే ఆదాయాన్ని టీటీడీ బోర్డుకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.అన్నదాన వంటశాలను ఆధునీకీకరించే ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. తిరుమలలోని చెత్తడంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను మూడు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్ణయించారు. భక్తులు దర్శనం సమయానికి క్యూలైన్లోకి వచ్చేలా టికెట్లు ఇస్తామన్నారు.

Tags: andhra today newsbakthi newsSLIDERTirumala newstirumala tirupati devastanamTOP NEWSttd board meetingttd chairman br naidu
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.