Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

టీ20 మ్యాచ్ లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా…

3–1తో సిరీస్ గెలిచిన భారత్

T Ramesh by T Ramesh
Nov 16, 2024, 10:34 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దక్షిణాఫ్రికా పర్యటనను భారత టీ20 జట్టు విజయవంతంగా ముగించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. అన్ని రంగాల్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పై పైచేయి సాధించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్‌ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే నష్టపోయి 283 పరుగులు చేసింది. తెలుగుకుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ , 47 బంతుల్లో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. 9 ఫోర్లు, 10 సిక్సులతో అదరగొట్టాడు. మరో వైపు , సంజూ శామ్సన్‌ 56 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌ ఉన్నాడు. ఇద్దరూ పోటీపడి మరీ సెంచరీలు చేశారు.
ఈ సిరీస్ లో తెలుగు కుర్రాడు తిలక్ కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా వరుసగా రెండు  మ్యాచుల్లో డకౌట్‌ల తర్వాత శామ్సన్‌కు ఈ సిరీస్‌లో రెండో శతకం చేశాడు. అభిషేక్‌ శర్మ 18 బంతుల్లో 36 పరుగులు చేశాడు.

భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా పూర్తిగా విఫలమైంది. తొలి రెండు ఓవర్లలో హెన్‌డ్రిక్స్‌ (0), రికెల్‌టన్‌ (1) వెనుదిరగ్గా… మూడో ఓవర్లో అర్ష్ దీప్ దెబ్బకు మార్క్‌రమ్‌ (8), క్లాసెన్‌ (0)పెవిలియన్‌ చేరారు. స్టబ్స్, మిల్లర్‌ కొద్దిసేపు క్రీజులో నిలబడినా ఉపయోగం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ కు భారీ విజయం దక్కింది.

భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్ , వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. హార్దిక్‌ పాండ్య , బిష్ణోయ్, రమణదీప్ సింగ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Tags: 4thT20I-2024A 135-run victory in JohannesburgSAvINDseal the T20I series3-1SLIDERSouth Africa are all out for 148TeamIndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.