Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అయోధ్య రామాలయ నిర్మాణ పనుల్లో మరింత జాప్యం

గతంలో నిర్ణయించిన గడువు కంటే మరో మూడు నెలలు ఆలస్యం

T Ramesh by T Ramesh
Nov 9, 2024, 03:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నిర్మాణ రంగ కార్మికుల కొరతతో ముందుకు సాగని పనులు

అయోధ్య‌లోని రామాల‌య నిర్మాణ ప‌నులు పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. శిఖ‌ర ప‌నులు పూర్తి చేసేందుకు మరో మూడు నెల‌ల సమయం పడుతుందని ఆలయ నిర్మాణ క‌మిటీ చైర్మెన్ న్రుపేంద్ర మిశ్రా తెలిపారు. గతంలో నిర్ణయించిన మేరకు 2025 జూన్‌లో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నిర్మాణ కార్మికుల కొరతతో సెప్టెంబ‌ర్ 2025 సమయం పడుతుందన్నారు. సుమారు 200 మంది కార్మికుల కొరత ఉందని పేర్కొన్నారు.

ఆల‌యంలోని మొదటి అంతస్థులో పెట్టాల్సిన బండ‌ల‌కు చెందిన ప‌నులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆల‌య ప‌రిస‌రాల్లోని ఆడిటోరియం, బౌండ‌రీ ఇంకా నిర్మించాల్సి ఉందన్నారు. ఆలయ నిర్మాణ పురోగతి పై కమటీ సమావేశమై చర్చించింది.
ప్రహారీ కోసం 8.5 ల‌క్ష‌ల క్యూబిక్ అడుగుల విస్తీర్ణంలో, బాన్సి ప‌హ‌ర్‌పుర్ స్టోన్స్‌ వినియోగించనున్నారు , ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన చోట స‌రిగా లేని రాళ్ల‌ను తీసి, వాటి స్థానంలో మ‌క్రానా స్టోన్స్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఆల‌యంలో పొందుప‌రిచే అన్ని విగ్ర‌హాల‌ను జైపూర్‌లో త‌యారు చేస్తున్నారు. డిసెంబ‌ర్ చివరికి ఈ ప్ర‌క్రియ పూర్తి కానుంది. రామ్‌ల‌ల్లాకు చెందిన మ‌రో రెండు విగ్ర‌హాల‌ను ఆల‌య ప‌రిస‌రాల్లో ప్రతిష్టించనున్నారు. ఆలయం నుంచి బయటకు వెళ్లేదారిని వెడల్పు చేయనున్నారు.

Tags: AYODHYA RAM MANDHIRSLIDERTHREE MORE MONTHSTOP NEWSWORKS DELAY
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.