Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్, తొలి మ్యాచ్ లో భారత్ విజయం

మరోసారి సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్

T Ramesh by T Ramesh
Nov 9, 2024, 04:04 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిపోరులో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది.

ఓపెనర్ గా సంజూ శాంసన్ మరోసారి అదరగొట్టాడు. విధ్వంసక ఇన్నింగ్స్ తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు సాధించాడు. 7 ఫోర్లు, 10 సిక్సులతో సఫారీ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు.

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (7) నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (33) పరుగులు చేశారు. హార్దిక్(2), రింకూసింగ్ (11), అక్షర్ పటేల్ (7)వెంటనే పెవిలియన్ చేరారు.
చివర్లో భారత్ వెంటవెంటనే వికెట్లు నష్టపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లు తీయగా, మార్కో యన్సెన్ , కేశవ్ మహరాజ్ , పీటర్ , క్రూగర్ లు తలా ఒక వికెట్ తీశారు.

,
లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు విఫలమైంది. భారత బౌలర్లు దెబ్బకు 17.5 ఓవర్లలో అన్ని వికెట్లు నష్టపోయి 141 చేయగల్గింది. క్లాసెన్ (25) టాప్ స్కోరర్. మార్ క్రమ్ (8), ట్రిస్టన్ సబ్స్(11), రికిల్టన్(21), డేవిడ్ మిల్లర్ (18), పాట్రిక్ క్రూగర్(1), సిమెలన్(6), యాన్సెన్(12), కొయెట్జీ(23) పరుగులు చేశారు.

వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ రెండు, అర్షదీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గబేరా వేదికగా జరగనుంది.

Tags: andhra today sports news updatesDurbanINDIA TOUR OF SOUTH AFRICA T20 SERIES 2024India Won by 61 RunsKingsmeadSLIDERsOUTH AFRICA vs INDIATOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.