Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

ముంబై టెస్ట్ DAY-1:లక్ష్యఛేదనలో భారత్ తడబాటు… 86/4

తొలి రోజు జడేజా బ్రిలియంట్ బౌలింగ్

T Ramesh by T Ramesh
Nov 1, 2024, 05:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

235 పరుగులకు న్యూజీలాండ్ ఆలౌట్

న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు రాణించారు. రవీంద్ర జడేజా తొలి రోజు ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయడం ఇది 14వ సారి కాగా, ఇప్పటివరకు జడేజా 314 వికెట్లు పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా స్పిన్నర్లు దెబ్బకు న్యూజీలాండ్‌ 235 పరుగులకు ఆలౌట్‌ అయింది. కివీస్ జట్టు 65.4 ఓవర్లు ఆడి పది వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్లు స్పిన్నర్లే తీయడం విశేషం. వాషింగ్ట‌న్ సుంద‌ర్ నాలుగు వికెట్లు తీయగా,ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు . కానీ లక్ష్య ఛేదనలో భారత్ మరోమారు తడబాటుకు గురైంది. తొలిరోజు 19 ఓవర్లు ఆడి నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు 149 పరుగులు చేయాల్సి ఉంది.

కివీస్ తొలి ఇన్నింగ్స్ లో విధించిన 235పరుగుల ఛేదనలో 25 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. రోహిత్ శర్మ 18 బంతుల్లో 18 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 78 పరుగుల వద్ద జైస్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ బౌలింగ్ లో జైస్వాల్ (30) బౌల్డ్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సిరాజ్ , అజాజ్ పటేల్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఒక్క పరుగు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 84 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాలో పడింది. తొలిరోజు ఆట నిలిచిపోయే సమయానికి శుభమన్ గిల్(31 ),రిషబ్ పంత్(1) క్రీజులో ఉన్నారు.

న్యూజీలాండ్ ఇన్నింగ్స్…
కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ (28) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. డేవోన్ కాన్వే (4)ను ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపగా విల్ యంగ్ (71)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు . రచిన్ రవీంద్ర(5 ) , డారిల్ మిచైల్ ( 82) ను సుందర్ వెనక్కి పంపాడు. జడేజా బౌలింగ్ లోనే టామ్ బ్లండెల్ డకౌట్ అవ్వగా, గ్లెన్ ఫిలిప్స్ (17)బౌల్డ్ అయ్యాడు.
ఐష్ సోది (7), మ్యాట్ హెన్రీ(0), అజాజ్ పటేల్ (7), విలియమ్ ఒరోర్కీ (1*) విఫలమయ్యారు.

Tags: #INDvNZBowling brillianceDay 1 - Session 3five-wicketMumbaiNew Zealand Tour of India Test Series 2024Ravindra JadejaSLIDERTOP NEWSWankhede Stadium
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.