Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

వచ్చే ఏడాది జనగణన : ఆ తరవాత నియోజకవర్గాల పునర్విభజన

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 28, 2024, 03:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జనగణనకు కేంద్రం సిద్దమవుతోంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏదొక కారణంతో ఈ మహాక్రతవు వాయిదా పడుతూనే వస్తోంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో అనేక పథకాల అమలుకు 2011 గణాంకాలను ఉపయోగించుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇటీవల భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందంటూ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 144 కోట్ల జనాభా ఉందని అంచనా . వచ్చే ఏడాది జనగణన పూర్తి చేసి ఆ తరవాత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం యోచిస్తోంది. తాజాగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది.

జనాభా లెక్కల్లో కులగణన చేర్చుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. జనగణనలో ఏఏ ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. దాదాపు 40 ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం ద్వారా పేదరికంతోపాటు, అనేక విషయాలను అంచనా వేయనున్నారు. 2011 నుంచి 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై అనేక విమర్శలు వచ్చాయి. జనాభా లెక్కలు తేల్చకుండా విడుదల చేసిన ప్రకటనలపై విమక్షాలు మండిపడుతున్నాయి.

జనగణనతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదలపై క్లారిటీ రానుంది. దక్షిణాదిలో జనాభావృద్ది 1.6 శాతంగా ఉందని అంచనా. ఉత్తరాది రాష్ట్రాల్లో అది 2.4 నుంచి 3 శాతం దాకా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలున్నాయి. అయితే పార్లమెంటు సీట్లు కూడా పెంచే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

 

Tags: andhra today telugu newsbharat populationbirth ratecenses 2025death ratePopulationSLIDERTOP NEWSuno population indexworld largest population county
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.