Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఇంధన సర్ధుబాటు పేరుతో కరెంటు బిల్లుల బాధుడు

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 26, 2024, 11:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో కరెంటు బిల్లుల బాధుడుకు రంగం సిద్దమైంది. 2022- 23లో అప్పటి వైసీపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్‌పై వచ్చే నెల నుంచి ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది.మొత్తం రూ.6072 కోట్లను 15 నెలలపాటు వసూలు చేయనున్నారు. 2026 జనవరి వరకు కరెంటు బిల్లుల్లో అదనంగా ఇంధన ఛార్జీలు వసూలు చేయనున్నారు.

2022 – 23లో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారు. దాదాపు రూ. 8 వేల కోట్లకుపైగా ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. పది రోజుల కిందట ప్రజాభిప్రాయం తీసుకున్న నియంత్రణ మండలి తాజాగా రూ.6072 కోట్ల వసూలుకు అనుమతించింది.

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి వ్యవహరిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయన పదవి ముగియనుంది. పదవి ముగిసే సమయంలో ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి సమావేశంలోనూ హామీ ఇచ్చారు. అయితే తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి ఇంధన సర్దుబాటు కింద రూ.6072 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు అనుమతించారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? నేరుగా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 

Tags: andhra pradesh power bills hikeandhra today newsap power billsapspdcl current billcurrent billspower billsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.