Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

తిరుమల కాలినడక భక్తులకు టీటీడీ సూచనలు

K Venkateswara Rao by K Venkateswara Rao
Oct 25, 2024, 02:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఇటీవల కాలంలో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు భక్తులు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. వారికి ఏ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా టీటీడీ తెలిపింది.

మధుమేహం, హైబీపీ, గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు మెట్ల మార్గంలో రావద్దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా మెట్ల మార్గాన్ని ఎంచుకోవద్దని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు వారి జబ్బులకు సంబంధించిన రోజువారీ మందులు వెంట తెచ్చుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

మెట్ల మార్గంలో తిరుమల చేరుకునే వారికి 1500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల వద్ద వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. తిరుమలలో అశ్విని ఆసుపత్రి 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసరంగా డయాలసిస్ అవసరం అయిన వారికి తిరుపతి స్విమ్స్‌లో వైద్యులను 24 గంటలూ అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు.

తిరుమల కొండలు సముద్రమట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని, మెట్లు ఎక్కే వారికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తుంటాయని అధికారులు గుర్తుచేశారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారు మెట్ల మార్గంలో రాకపోవడమే మంచిదని టీటీడీ తెలిపింది.

Tags: Lord BalajiSLIDERTIRUMALAtirumala divoteestirumala tirupati devastanamtirumala tirupati newsTOP NEWSTTD
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.