Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు ఎప్పుడు?

బస్సులో టికెట్ కొని ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల

Phaneendra by Phaneendra
Oct 18, 2024, 01:07 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత ప్రయాణం హామీని అమలుచేసిందని, ఆంధ్రలో ఎంతకాలం కావాలనీ ఆమె ప్రశ్నించారు.

షర్మిల విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలంటూ చంద్రబాబుకు పోస్ట్‌కార్డు రాసారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, వారి ద్వారా నెలకు 300 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం హామీ ఇచ్చారు, మిమ్మల్ని వారు గెలిపించారు. ఇప్పుడా మహిళల కోసం 300 కోట్లు ఖర్చు చేయలేరా? అని నిలదీసారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే అని గుర్తుచేసిన షర్మిల, వాటిలో తక్కువ ఖర్చు అయ్యే పథకం ఉచిత ప్రయాణమే అన్నారు. అలాంటి పథకాన్ని సైతం అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా, ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? ఐదేళ్ళూ ఇలాగే కాలయాపన చేస్తారా? అని నిలదీసారు.

ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకమని, దానివల్ల మహిళలకు భద్రత ఉంటుందనీ షర్మిల చెప్పారు. ఉచిత ప్రయాణం పథకాన్ని తక్షణమే అమలు చేయాలనీ, సూపర్‌సిక్స్‌లో ఇచ్చిన మిగతా హామీలనూ అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల హామీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు.

Tags: andhra today newsAP CMAPCC ChiefBus JourneyFree Bus Raid For WomenN Chandrababu NaiduPost Card MovementSharmila ReddySLIDERSuper SixTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.