Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

దుర్గా నిమజ్జనం ఊరేగింపు మీద రాళ్ళదాడి, పోలీసులు సహా డజనుమందికి గాయాలు

Phaneendra by Phaneendra
Oct 14, 2024, 03:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్‌లోని సీతామఢి జిల్లా బెల్‌సండ్‌ గ్రామంలో శరన్నవరాత్రుల ముగింపు తర్వాత దుర్గామాత మూర్తి నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం ఊరేగింపు చేపట్టారు. ఆ ఊరేగింపు మీద కొంతమంది దుండగులు రాళ్ళురువ్వి దాడిచేసారు. ఆ సంఘటనలో పోలీసులు సహా డజను మంది గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఊరేగింపు మీద కొంతమంది అసాంఘిక శక్తులు రాళ్ళు రువ్వడంతో గొడవ మొదలైంది. పన్నెండు మందికి గాయాలయ్యాయి. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

దుండగులు రాళ్ళు రువ్వడంతో ఆగలేదు, ఆ తర్వాత వారు ఆ ప్రాంతంలోని రెండు దుకాణాలను ధ్వంసం చేసారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఊరేగింపును దారి మళ్ళించాలని ప్రయత్నించారు. దాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అసలు దాడికి పాల్పడిన దుండగుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. అమ్మవారి విగ్రహాలను ఘాట్‌ వద్దే నిమజ్జనం చేయకుండా వదిలేసారు.

సంఘటన గురించి తెలిసాక పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. అదనపు బలగాలను మోహరించారు. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం పూర్తయింది.

సీతామఢి ప్రాంతంలో ఒక మతగ్రంథాన్ని తగులబెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించాయి. దాంతో ఆ మతానికి చెందినవారు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని వదిలిపెట్టబోమంటూ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని కచ్చితంగా శిక్షిస్తామనీ పోలీసులు ప్రకటించారు. దుండగులను గుర్తుపట్టడానికి సిసిటివి, డ్రోన్ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Tags: andhra today newsBelsundBiharDurga Idol ImmersionDurga ProcessionPolice InjuredSitamarhiSLIDERStone PeltingTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.