Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

పూరీ ఆలయంలో ప్రసాదాల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక ఫుడ్ ఇనస్పెక్టర్

Phaneendra by Phaneendra
Sep 26, 2024, 11:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల లడ్డూ వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే డెయిరీల నుంచే తమ రాష్ట్రాలలోని ప్రముఖ్ దేవాలయాలకు సరఫరా చేయాలని ఆదేశించాయి. ఆ క్రమంలో ఒడిషా పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాలు, దీపాలకు వాడే నెయ్యి నాణ్యత పరిశీలనకు ప్రత్యేకంగా ఫుడ్ ఇనస్పెక్టర్‌ను నియమించాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మీడియాతో మాట్లాడుతూ, పూరీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదాలు, వాటి తయారీలో వాడే పదార్ధాలు, ఇతర పదార్ధాల నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి పూర్తిస్థాయిలో ఒక ఫుడ్ ఇనస్పెక్టర్‌ను నియమించాలని తమ విభాగానికి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ‘‘ప్రసాదాలు తయారు చేయడానికి, దీపాలు వెలిగించడానికి స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేవాలయంలో అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలను వాడాలన్నదే మా లక్ష్యం. మా విభాగం ఆ మేరకు తీవ్రంగా పరిశీలిస్తోంది’’ అని మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ చెప్పారు.

శ్రీ జగన్నాథ ఆలయ నిర్వాహక వ్యవస్థ దేవాలయంలో వినియోగించే నెయ్యి, ఇతర ఆహార పదార్ధాలకు సంబంధించి నిర్దేశకాలు జారీ చేస్తుంది. అలాగే ఆలయ సేవకుల్లో అవగాహన కల్పించడానికి కూడా ఆలయ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

శ్రీమందిరంలో తయారుచేసే వివిధ పదార్ధాలకు కావలసిన నెయ్యి నాణ్యతను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ శంకర్ స్వయిన్ సెప్టెంబర్ 24న వెల్లడించారు. ‘‘శ్రీమందిరంలో తయారుచేసే కోఠా భోగ, బారాతీ భోగలో వాడే నేతి నాణ్యత విషయంలో ఎలాంటి ఆరోపణలూ లేవు. కానీ కల్తీ జరిగే అవకాశాలు ఉన్నందున శ్రీమందిరానికి నెయ్యి సరఫరా చేసే ఆమ్‌ఫెడ్‌తో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నాము. ఆలయానికి కంపెనీలు సరఫరా చేసే నెయ్యి తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉండాలని ఆదేశించాము’’ అని చెప్పారు.

Tags: andhra today newsDedicated Food InspectorOdishapuri jagannath templeQuality of PrasadSLIDERSrimandirTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.