Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

అనంతపురం రథం దగ్ధం ఘటన, హిందువుల ఆగ్రహం, దర్యాప్తుకు సీఎం ఆదేశం

Phaneendra by Phaneendra
Sep 24, 2024, 05:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అనంతపురం జిల్లాలో రథం దగ్ధం సంఘటన హిందువుల్లో ఆందోళన కలిగించింది. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని ఒక ఆలయంలో గత అర్ధరాత్రి తర్వాత రథాన్ని తగులబెట్టిన సంఘటన చెటు చేసుకుంది. గుర్తు తెలియని ఆగంతకులు ఉద్దేశపూర్వకంగానే రథాన్ని తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆ దుశ్చర్య పట్ల భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మతవిశ్వాసాల మీద ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడుల పరంపరలో ఇది కూడా ఒకటని మండిపడుతున్నారు.

ఆ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హిందూ ఆలయాలు, సంబంధిత చిహ్నాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయడంపై ఆవేదన వ్యక్తం చేసారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఆ సంఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఆ విసయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. రథం దగ్ధానికి కారణమైన నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. రథం దగ్ధం వంటి చర్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను ప్రత్యక్షంగా గాయపరుస్తాయన్న ముఖ్యమంత్రి, ఆ ఘటనకు బాధ్యులను త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు.

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో, అనంతపురం జిల్లాలోని దేవాలయంలో రథం దగ్ధం ఘటన రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలపై పెరుగుతున్న దాడులకు సూచికగా నిలిచింది. ఆ ఘటనపై దర్యాప్తు జరిపి దోషులను త్వరగా పట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది.

2020 సెప్టెంబర్‌లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని 60 యేళ్ళనాటి చెక్క రథం అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమైపోయింది. అంతర్వేది గుడి ఆవరణలోనే ఉన్న రథం తెల్లవారుజాము సమయంలో మంటల్లో చిక్కి కాలి బూడిదైపోయింది. ఆ సంఘటన హిందువులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

Tags: Anantapuram Districtandhra today newsCM N Chandrababu NaiduHanakanahal villageHindu Sentiments AssaultedHindus OutragedMiscreants HandProbe OrderedSLIDERTemple Chariot BurntTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.