Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

చెన్నై టెస్ట్ Day-3 :చెరో శతకం బాదిన శుభమన్, పంత్

బంగ్లాదేశ్‌ టార్గెట్ 515 పరుగులు

T Ramesh by T Ramesh
Sep 21, 2024, 12:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చెన్నైలోని చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్ళు శుభమన్ గిల్, రిషబ్ పంత్ పోటీపడీ మరీ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. గిల్, పంత్ లు బాదిన బౌండరీ షాట్ల ను అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ ఆటగాళ్ళు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఒక దశలో బంగ్లా ఫీల్డింగ్ ను కూడా పంత్ నే సెట్ చేశాడు.
ఓవర నైట్‌ 81/3 స్కోరుతో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన భారత్, భోజన విరామ ‌ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆ తర్వా త కూడా శుభ్‌మన్‌ గిల్ రిషభ్‌ పంత్ జోరు కొనసాగించారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే పెవిలియన్ చేరింది.
మూడో రోజు ఆట ప్రారంభంలో రిషభ్‌ పంత్ ,గిల్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత మాత్రం ఒక్కో బంతిని చాచికొట్టారు. మెహిదీ హసన్‌ను లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ సెషన్‌లో భారత్‌ 28 ఓవర్లలో 124 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 128 బంతులు ఆడి 109 పరుగులు చేశాడు. ఏకంగా 13 ఫోర్లు, నాలుగు సెక్సులు బాదాడు. 88 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.
పంత్ కు తోడు శుభమన్ కూడా చితకకొట్టుడు కొట్టాడు. తన సహజ శైలి లో భాగంగా ఏ మాత్రం వెరకకుండా బౌండరీలు బాదాడు. 161 బంతులు ఆడి సెంచరీ చేశాడు. 90 పరుగులు తర్వాత మాత్రం కొద్దిగా జాగ్రత్త పడ్డాడు. 161 వ బంతిని బౌండరీ కొట్టి శతకం కొట్టాడు. టెస్టుల్లో 5 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ చేరాడు.
పంత్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సమయోచితంగా ఆడాడు. గిల్ సెంచరీ పూర్తి చేసేందుకు సాయపడ్డాడు. కేఎల్ రాహుల్ 19 బంతులు ఆడి  4 ఫోర్లు బాది 22 పరుగులు చేశాడు. భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసి,  బంగ్లాదేశ్‌ ఎదుట 515 పరుగులను టార్గెట్‌ ఉంచింది.

బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మీర్జా రెండు వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Tags: 5th Test tonChennaiIND VS BAN Bangladesh Tour of India Test Series- 2024 Day 3 - Session 2MA Chidambaram StadiumRishabhPant 6th Test tonShubman GillSLIDERTest cricketTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.