Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 31, 2024, 03:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు డాక్టర్ హత్య, అత్యాచారం విషయం తనకు తెలియదని లై డిటెక్టర్ పరీక్షల్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. డాక్టర్ హత్యాచారం జరిగిన తరవాత ఉదయం పది గంటలకు తనకు ప్రొఫెసర్ సుమిత్‌రాయ్ తపదర్ నుంచి ఫోన్ వచ్చిందని, తాను స్నానం చేస్తుండటం వల్ల ఎత్తలేదన్నారు. తరవాత అతనికి కాల్ చేయగా విషయం తెలిసిందన్నారు. ఘటనా స్థలానికి 11 గంటలకు చేరుకునే సరికే అక్కడ పోలీసులున్నట్లు సందీప్ ఘోష్ వెల్లడించారు. డాక్టర్ హత్యాచారం విషయం తనకు తెలియగానే, ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లనీయెద్దని చెప్పినట్లు తెలిపారు.

మృతురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారనే దానిపై సీబీఐ విచారణ జరుపుతోంది. పోలీసులు వచ్చే వరకు ఘటనా స్థలానికి ఎందుకు చేరుకోలేదని సందీప్ ఘోష్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది.

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే సీబీఐ నలుగురు నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. అందులో అబద్దాలు, అసత్యాలు చెబుతున్నట్లు గుర్తించారు. మరికొందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తోన్న నిరసన కొనసాగుతోంది. ఆర్జి కర్ ఆసుపత్రి వద్ద నిరసన వద్దకు ఓ సివిల్ వాలంటీర్ అతి వేగంగా తమపైకి బైక్‌పై దూసుకు వచ్చినట్లు జూనియర్ డాక్టర్లు ఫిర్యాదు చేశారు. అతని బండిపై కోల్‌కతా పోలీస్ స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు.

 

Tags: CBI CASEcivil volunteercrime newsjr doctor murdermamata banerjirg kar hospitalsandeep ghoshSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.