Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

Phaneendra by Phaneendra
Aug 27, 2024, 12:24 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం పార్టీ సీనియర్ నాయకుడు చంపయి సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరతారు. ఆగస్టు 30న రాంచీలో జరిగే ఓ కార్యక్రమంలో చంపయి సోరెన్ కమలతీర్థం స్వీకరిస్తారు.

ఆ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ‘ఎక్స్’ మాధ్యమంలో ట్వీట్ చేసారు. ‘‘ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మన దేశంలోని ఒక గొప్ప ఆదివాసీ నాయకుడు అయిన చంపయి సోరెన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన ఆగస్టు 30న రాంచీలో జరిగే ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరతారు’’ అని హిమంత బిశ్వ శర్మ రాసుకొచ్చారు.

అంతకుముందు, చంపయి సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు సంకేతాలిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను అవమానించారని, త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అన్ని రకాల అవకాశాలూ తెరుచుకునే ఉంటాయనీ చంపయి సోరెన్ ట్వీట్ చేసారు.   

హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంపయి సోరెన్, ఆ సమయంలో తనను అవమానించారని ఆరోపించారు. లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించనివ్వలేదనీ, ఉన్నట్టుండి సీఎం పదవికి రాజీనామా చేయించారనీ, అటువంటి చర్యల ద్వారా తాను ప్రత్యామ్నాయ మార్గం చూసుకొనే పరిస్థితులు కల్పించారనీ, సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చంపయి సోరెన్ వెల్లడించారు.

ఝార్ఖండ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో చంపయి సోరెన్ చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ యేడాది జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో, చంపయి సోరెన్ బీజేపీలో చేరిక, గుణాత్మక ప్రభావం చూపే అవకాశముంది.

Tags: andhra today newsAssembly ElectionsChampai SorenJharkhandJMM to BJPSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.