Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

కావడి యాత్రికులపై ముస్లిముల విద్వేష దాడులు

గంగకావిళ్ళపై ఊసారు, యాత్రికులపై మురుగునీరు పోసారు, రాళ్ళు రువ్వారు

Phaneendra by Phaneendra
Aug 3, 2024, 03:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు పారబోయడం, రాళ్ళు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హరిద్వార్ నుంచి కావిళ్ళతో గంగాజలం తీసుకొస్తున్న యాత్రికులు హాపుర్‌లోని బులంద్‌షహర్ రోడ్ మీదుగా వెడుతుండగా ఆ దారిలో ఉన్న మదరసాలోని కొందరు ముస్లిములు ఈ దాడులకు తెగబడ్డారు.  

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… కొందరు ముస్లిములు మదరసా బైట నిలబడి ఉన్నారు. ఆ దారిలో కావడి యాత్రికులు రాగానే వారిపైన, వారి చేతుల్లోని కావిళ్ళ పైన ఉమ్మి ఊసారు. ఆ తర్వాత మురికి నీళ్ళు యాత్రికుల మీద పోసారు. రాళ్ళు రువ్వారు. తమ దాడి ముగియగానే మదరసా లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నారు.

ముస్లిముల దాడి గురించి తెలియగానే ఇతర కావడి యాత్రికులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారు తమ కావళ్ళను పక్కన పెట్టి మదరసా బైట ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన హిందూసంస్థల ప్రతినిధులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.

పోలీసు రికార్డుల ప్రకారం వారు ఇద్దరు నిందితులను అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ దాడిలో పాల్గొన్న వారిని గుర్తించడం కోసం, అక్కడి ప్రజలు తీసిన వీడియో ఫుటేజ్‌ను, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ముస్లిముల దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాన్ని చూసిన సామాన్య ప్రజలు తమ పవిత్ర యాత్రపై జరిగిన దాడిని తట్టుకోలేకపోతున్నారు. కావడి యాత్రికుల మీద అంత విద్వేషం ఎందుకో అర్ధం అవడం లేదు. ఇలాంటి మతపరమైన విభజన విద్వేషాలను రగల్చే పనులను నిలిపివేయాలని కోరుతున్నారు. పరమత సహనంతో తోటివారిని గౌరవించడం అన్నిమతాలవారికీ అలవాటు అవాలి. కానీ ఒకమతస్తులు హిందువులపై ఏకపక్షంగా దాడులు చేయడం వారిని రెచ్చగొడుతోంది.  

ఆగస్టు 1న జరిగిన ఆ సంఘటనతో పోలీసులు, అధికారుల మీద ఒత్తిడి పెరుగుతోంది. సంఘటనను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, అటువంటి దాడులు మళ్ళీ జరక్కుండా చూడాలనీ హిందువులు కోరుతున్నారు.

Tags: HapurKanwar YatraMuslims attackSLIDERSpitting on KanwarsStone PeltingTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.