Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

యుపిలో మతమార్పిడి వ్యతిరేక చట్టం బలోపేతాన్ని స్వాగతించిన విహెచ్‌పి

Phaneendra by Phaneendra
Jul 31, 2024, 05:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అటువంటి చర్యలు తీసుకోవాలని విహెచ్‌పి నేత మిలింద్ పరాందే పిలుపునిచ్చారు.

‘‘మతమార్పిడి వ్యతిరేక చట్టం అమల్లో ఉన్నప్పటికీ లవ్‌జిహాద్, అక్రమ మతమార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టవ్యతిరేక మతమార్పిడుల నిషేధం సవరణ బిల్లు 2024ను ఉత్తరప్రదేశ్ శాసనసభ ఆమోదించడం మంచి పరిణామం. దానివల్ల వ్యవస్థీకృత నేరగాళ్ళు మాత్రమే కాక ఇతర జిహాదీలు, మిషనరీలు కూడా తమ తప్పుడు పనుల ఫలితాల గురించి భయపడతారు’’ అని విహెచ్‌పి ప్రధానకార్యదర్శి మిలింద్ పరాందే అన్నారు.  

యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాలను ఆయన అభినందించారు. ఫిర్యాదిదారుల విస్తృతిని పెంచడం, శిక్షల్లో జీవితఖైదును చేర్చడం, జరిమానాలను పెంచడం, మైనర్ పిల్లలు, దివ్యాంగుల హక్కుల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి చర్యల ద్వారా నేరమనస్కుల్లో భయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రాముడు, కృష్ణుడు, శివుడు నడయాడిన నేలను మతమార్పిడి చేయాలన్న అజెండాతో పనిచేసేవారి నుంచి విముక్తం చేసే క్రమంలో ఈ చట్టం ఒక మైలురాయి కాగలదన్నారు.

దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యపు అమృత మహోత్సవాలు జరుపుకుంటుంటే కేవలం పది రాష్ట్రాలు మాత్రమే మతమార్పిడి వ్యతిరేక చట్టాలు చేయడం బాధాకరమని మిలింద్ అన్నారు. ‘‘మిగిలిన రాష్ట్రాలు కూడా తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి, అక్రమ మతమార్పిడులను నిలువరించాలి, ఆమేరకు కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. మతమార్పిడి ముఠాల పట్ల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలనీ, అటువంటి నేరస్తులకు శిక్షలు పడేలా అధికారులకు సహకరించాలనీ విజ్ఞప్తి చేసారు.  

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘చట్టవ్యతిరేక మతమార్పిడుల నిషేధ సవరణ బిల్లు 2024’ను జులై 29న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021లో చేసిన చట్టానికి పలు సవరణలను చేసిన ఆ బిల్లును జులై 30న ఆమోదించింది.

Tags: AmendmentAnti Conversion LawMilind ParandeSLIDERTOP NEWSUttar PradeshViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.