Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

రామేశ్వరం గుడిలో బిహారీ భక్తుడిపై ఆలయ ఉద్యోగుల దాడి

Phaneendra by Phaneendra
Jul 27, 2024, 02:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయంలో ఒక భక్తుడిపై ప్రభుత్వోద్యోగులు దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. దేవదాయశాఖ సూపర్‌వైజర్, గుడి ఉద్యోగులు కలిసి దాడి చేసారు. ఆ సంఘటన జులై 15న జరిగింది.   

నిఖిల్ కుమార్ ఓఝా (29) బిహార్‌ నుంచి తమిళనాడు వెళ్ళిన వలసకార్మికుడు. ప్రస్తుతం తిరుప్పూరులో నివసిస్తున్నాడు. జులై 15న అతను తన తల్లి, చెల్లితో కలిసి రామేశ్వరం గుడికి వెళ్ళాడు. ఉదయం 11.30 సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటూ గుడిలోని దేవదాయశాఖ ఉద్యోగులు భక్తులను నెడుతున్నారు. ఆ క్రమంలో మహిళలను, పిల్లలను తగని రీతిలో తాకుతూ తోసివేసారు. నిఖిల్ వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్పాడు. దాంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో దేవదాయశాఖ సూపర్‌వైజర్‌, మరికొందరు ఆలయ ఉద్యోగులు నిఖిల్‌పై భౌతికదాడికి పాల్పడ్డారు, రక్తమొచ్చేలా కొట్టారు. ఆ క్రమంలో నిఖిల్‌ నుదుటిపైన, ముఖం పైన బలమైన గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని నిఖిల్‌ను విడిపించారు. ఆ వ్యవహారం మీదా, దేవాలయ ఉద్యోగుల నిర్వాకం మీదా నిఖిల్ రామేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసాడు.   

తమిళనాడులోని ప్రముఖ హిందూసంస్థ ‘హిందూ మున్నని’ ఆ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఒక భక్తుడిని రక్తమోడేలా గుడిలోని ఉద్యోగులు అమానుషంగా కొట్టడం క్రూరమైన చర్య. ఇటీవలి కాలంలో రామేశ్వరం గుడిలో అటువంటి ఉద్యోగుల కారణంగా భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఆ దాడిచేసిన ఆలయోద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఆలయంలో ఉద్యోగులు ఉన్నది భక్తులను రక్షించడానికా లేక వారిపై దాడులు చేయడానికా?’’ అంటూ రామనాథపురం జిల్లా హిందూమున్నని అధ్యక్షుడు ప్రభాకరన్ ఆవేదన వ్యక్తం చేసారు.

తమిళనాడులోని నాస్తిక ప్రభుత్వం దేవాలయాలను కేవలం ఆదాయాలు సంపాదించుకునే మార్గాలుగా మాత్రమే చూస్తోంది. గుడుల్లో సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల పరిరక్షణ గురించి పట్టించుకోవడం లేదు. అంతమాత్రమే కాదు, దేవదాయశాఖ ఉద్యోగులు, అధికారులు భక్తులను హింసిస్తున్నా పట్టించుకోవడం లేదు. సమీప గతంలో సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులపై దేవదాయశాఖ ఉద్యోగులు దాడులు చేసిన ఘటనలు నమోదయ్యాయి.

Tags: Attack on DevoteeHindu MunnaniHR&CE DepartmentRameshwaram TempleSLIDERTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.