Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

త్రిపుర పంచాయతీ ఎన్నికలు: 71శాతం స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం

Phaneendra by Phaneendra
Jul 24, 2024, 05:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభ ఎన్నికల తర్వాత త్రిపురలో బీజేపీ మరో విజయం సాధించింది. ఆగస్టు 8న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో 71శాతం స్థానాలను కమలదళం ఏకగ్రీవంగా దక్కించుకుంది.   

త్రిపుర పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 ఆఖరి తేదీ. ఆ రోజు వరకూ దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే 71శాతం స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ వేసారు. దాంతో ఆ పార్టీ త్రిపుర పంచాయతీల్లో ఘనవిజయాన్ని దక్కించుకుంది.

జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితులు, గ్రామపంచాయతీలు అన్నీ కలిపి త్రిపురలో 6889 స్థానాలు ఉన్నాయి. వాటిలో 4805 స్థానాలకు బీజేపీ అభ్యర్ధులు తప్ప ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఉపసంహరణ గడువు పూర్తయిన తర్వాత వాటన్నింటిలో బీజేపీ అభ్యర్ధులు తప్ప మరెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది.  

త్రిపుర రాష్ట్ర ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం మొత్తం 1819 గ్రామపంచాయతీల్లో బీజేపీ అభ్యర్ధులు 1809 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. సిపిఎం 1222 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 731 స్థానాల్లోనూ అభ్యర్ధులను నిలబెట్టాయి.

మొత్తం 423 పంచాయతీ సమితుల్లో బీజేపీ 235 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో 188 స్థానాల్లో మాత్రం ఎన్నికలు జరుగుతాయి.

జిల్లా పరిషత్ సీట్లు మొత్తం 116 ఉంటే వాటిలో బీజేపీ 20 సీట్లను ఏకగ్రీవంగా గెలిచింది. మిగతా 96 స్థానాలకూ పోటీ జరగనుంది. అన్ని సీట్లలోనూ బీజేపీ అభ్యర్ధులు ఉన్నారు. సిపిఎం 81 సీట్లలోనూ, కాంగ్రెస్ 76 స్థానాల్లోనూ బరిలో ఉన్నాయి.

క్రిందటిసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 96శాతం స్థానాలను గెలుచుకుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 2 ఎంపీ సీట్లలోనూ కమలదళమే భారీ మెజారిటీలతో విజయాలు సాధించింది.

Tags: BJPPanchayat ElectionsSLIDERTOP NEWSTripuraUnanimous Victories
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.