Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు లక్షన్నర కోట్లు

Phaneendra by Phaneendra
Jul 23, 2024, 02:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉందని ఆమె వెల్లడించారు.  

వ్యవసాయరంగంలో ప్రత్యేకించి పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి, నిల్వసౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలు పెంచడంలో పరిశోధనలు, అభివృద్ధి చేయడానికి గణనీయంగా నిధులు సమకూరుస్తామని మంత్రి ప్రకటించారు. ఆవ, వేరుసెనగ, నువ్వుల, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు.

కూరగాయల సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రధాన వినియోగ కేంద్రాలకు చేరువలో కూరగాయలను ఉత్పత్తి చేసే పెద్దస్థాయి క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ప్రతిపాదిస్తోందని చెప్పారు.

రైతులు, వారి భూములను సమగ్రంగా కవర్ చేయడం కోసం వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మూడేళ్ళ ప్రణాళికను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ యేడాది ఆ పద్ధతిలో దేశంలోని 400 జిల్లాల్లో ఖరీఫ్ పంటను డిజిటల్ సర్వే చేస్తామని వెల్లడించారు. తద్వారా దేశంలోని ఆరు కోట్లమంది రైతులు, వారి పొలాల వివరాలను రైతు-భూమి రిజిస్ట్రీల్లో నమోదు చేస్తామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తామన్నారు.   

రొయ్యల సాగు, ఎగుమతులకు కావలసిన న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేస్తామని మంత్రి చెప్పారు. సహకార రంగాన్ని క్రమబద్ధంగా బలోపేతం చేసేందుకు కొత్త జాతీయ సహకార విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పెద్దస్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు.

Tags: agricultureAllied Sectorsfinance ministerNirmala SitaramanSLIDERTOP NEWSUnion Budget
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.