Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

నేటినుంచీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం

Phaneendra by Phaneendra
Jul 22, 2024, 11:53 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలను ఆయన ప్రారంభించారు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర, 2014లో రాష్ట్ర విభజన, అనంతర పరిణామాలు, 2014లో చంద్రబాబునాయుడు, 2019లో వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పాలన గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారన్న గవర్నర్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యత కొత్త శాసనసభ సభ్యులమీద ఉందన్నారు.

గవర్నర్ తన ప్రసంగంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దార్శనికుడిగా అభివర్ణించారు. ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీస్థాయిలో వచ్చాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌సిపి పాలనలో రాష్ట్రం వెనుకంజ వేసిందన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలన కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, అందువల్ల ప్రజల ఆకాంక్షలను తక్షణమే నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదనీ వెల్లడించారు. అందువల్ల అర్ధవంతమైన చర్చల తర్వాతే బడ్జెట్‌కు వెళ్ళాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని వివరించారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు బడ్జెట్ సమావేశాల తేదీలను, కార్యాచరణను బీఏసీ ఇవాళ ఖరారు చేస్తుంది.

 

వైఎస్ఆర్‌సిపి వాకౌట్

జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు నల్ల కండువాలు, ప్లకార్డులు ధరించి వచ్చారు. వారిని ప్లకార్డులతో లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించలేదు. ప్లకార్డులు లాక్కుని చించేసారు. దాంతో పోలీసులకు, వైఎస్ఆర్‌సిపి సభ్యులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆ పార్టీ ప్రతినిధులు నల్ల కండువాలతో సభలోకి వెళ్ళారు.

గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష ప్రతినిధులు నినాదాలు చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. హత్యా రాజకీయాలు నశించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అంటూ నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసారు.

Tags: Andhra Pradesh AssemblyBudget SessionGovernor AddressJoint SessionSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.