Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

దిల్లీ పర్యటనలో ఏపీ సీఎం, ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీ

T Ramesh by T Ramesh
Jul 4, 2024, 11:55 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో 45 నిమిషాలు పాటు చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అవసరాలను ప్రధానికి చంద్రబాబు వివరించారు.

దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు.  సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై  చర్చించారు. రాష్ట్ర అవసరాలపై చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ విస్ట్రా గురించి పీయూష్ గోయల్ చంద్రబాబుకు వివరించారు.

నేటి మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గ‌డ్క‌రీ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వ్యవసాయ శాఖ మంత్రి శివ‌రాజ్‌సేంగ్ చౌహాన్‌, మ‌. 2.45 గంల‌కు హోంమంత్రి అమిత్ షా, సాయంత్రం 5.15 గంట‌ల‌కు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, సాయంత్రం 6 గంట‌ల‌కు పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

బుధవారం రాత్రికే దిల్లీ చేరుకున్న చంద్రబాబు ఏపీ ఎన్డీయే ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై ఎంపీలతో సమాలోచనలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై మార్గనిర్దేశం చేశారు.

చంద్రబాబు తో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్లీ పర్యటనలో ఉన్నారు. వీరిద్దరూ శనివారం నాడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.

Tags: ANDHRA PRADESHcm chandrababu naiduDelhi TourFinancial assistancePM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.