Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు….

పప్పుధాన్యాల నిల్వలపై ఆంక్షలు

T Ramesh by T Ramesh
Jun 23, 2024, 12:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.పప్పు ధాన్యాల నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం, తాజా నిబంధనల ప్రకారం టోకు వ్యాపారులు 200 టన్నులు మాత్రమే నిల్వచేసుకోవాలని తెలిపింది. రిటైలర్లు 5 టన్నులు, బిగ్‌ చైన్‌ రిటైలర్లు ఒక్కో ఔట్‌లెట్‌లో 5 టన్నులు, డిపోలో అయితే 200 టన్నులు,మిల్లర్లు అయితే ఏడాది సామర్ధ్యంలో 25 శాతం లేదా గత మూడు నెలల ఉత్పత్తి మొత్తంలో ఏది ఎక్కువ అయితే దాని మేరకు నిల్వ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

దిగుమతిదారులు, దిగుమతి చేసుకున్న సరుకును కస్టమ్స్‌ క్లియరెన్స్‌ జరిగిన తర్వాత 45 రోజులకు మించి నిల్వ ఉంచరాదని తేల్చి చెప్పింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు దీనిపై పర్యవేక్షణ చేయనుంది.

ఉల్లి ధరల స్థిరీకరణ కోసం ఈ ఏడాది ఐదు లక్షల టన్నులను బఫర్‌ స్టాక్‌గా ఉంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో రుతు పవనాల పురోగతి కారణంగా ఉల్లి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో శుక్రవారం నాడు కేజీ ఉల్లిపాయల ధర 38.6 గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉల్లి పంట దిగుబడి రబీ సీజన్‌లో 20 శాతం తగ్గవచ్చు అని అంచనా .
గత ఏడాది 302.08 లక్షల టన్నుల దిగుబడితో పోలిస్తే ఈ ఏడాది 254.73 లక్షల టన్నుల పంట మాత్రమే చేతికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో ధరలు పెరగకుండా ఉల్లిపాయలను బఫర్‌స్టాక్‌ గా ఉంచుతున్నారు.

Tags: Central GovernmentControl The PricesEssential CommoditiesSLIDERStarted MeasuresTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.