Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Opinion

సంఘ్ అభిప్రాయాల పేరిట దైనిక్ జాగరణ్ తప్పుడు కథనం

ఖండించిన ఆర్ఎస్ఎస్

Phaneendra by Phaneendra
Jun 17, 2024, 01:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గురించి తప్పుదోవ పట్టించేలా ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వార్త ప్రచురించింది. బిజెపి నేత జె.పి నడ్డా కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా భాగవత్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బహిరంగ ప్రకటన చేసారని ఆ పత్రిక ప్రచురించింది.

ఆ తప్పుడు కథనం ప్రకారం భాగవత్ ‘‘మన దేశంలోని ప్రతీ పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. నడ్డా ప్రకటనలో సంఘానికి ప్రమేయం ఎంతమాత్రం లేదు’’ అని చెప్పారట. పైగా భాగవత్ ప్రకటనను బిజెపి లేదా ఆర్ఎస్ఎస్ విధానాలతో సరిపోల్చకూడదని కూడా ఆ వార్తాకథనం పేర్కొంది.

సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఆ వార్త నిరాధారమైనదంటూ కొట్టిపడేసారు. ఆర్ఎస్ఎస్ సర్‌ సంఘచాలక్‌ మోహన్ భాగవత్ ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయలేదని అంబేకర్‌ ట్వీట్ చేసారు. భాగవత్ ప్రస్తుతం సంఘ్ దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాల్లో పాల్గొనడం కోసం దేశమంతా పర్యటిస్తున్నారు.

అసలు జెపి నడ్డా ఏమన్నారు? దానిగురించి ఏం ప్రచారం అవుతోంది? కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సంస్థకు ముఖాముఖీ ఇచ్చారు. అందులో నడ్డా బీజేపీ స్వీయ సామర్థ్యాల గురించి మాట్లాడారు. బిజెపి ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడడం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. బిజెపి తన పనికి ఆర్ఎస్ఎస్ అవసరం తప్పనిసరి అని భావించే స్థితిని దాటేసిందని చెప్పారు.  

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంఘ శిక్షా వర్గలు జరుగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో జరుగుతున్న అటువంటి ఒక శిక్షావర్గలో సర్‌సంఘచాలక్‌ మోహన్ భాగవత్ శిక్షితులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆలోచనా వేదిక అనీ, బిజెపి రాజకీయ కార్యకలాపాల కంటె అది భిన్నమైనదనీ ఆయన చెప్పారు. ఆ విషయంలో శిక్షితుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. తన వ్యాఖ్యలను అతిగా విశ్లేషించవలసిన అవసరం కూడా ఏమీ లేదని భాగవత్ స్పష్టం చేసారు.

మోహన్ భాగవత్ వివరణ ఆనాటి సభాసదులకు ఆర్ఎస్ఎస్ మౌలిక లక్ష్యాలు, నిరంతర కృషి ద్వారా ఆ లక్ష్యాలను సాధించడం, స్థితిగతుల గురించిన అవగాహనను ఎక్కువమందికి చేరవేయడం పైనే సంఘం దృష్టి కేంద్రీకృతమై ఉంటుందన్న అవగాహన కలగజేసింది.

Tags: BJPDainik Jagranjp naddaMohan BhagwatRSSSarsanghchalakSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం
Latest News

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు
Latest News

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

రేపు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్… ఎలా చేస్తారో తెలుసా?
Latest News

రేపు దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్… ఎలా చేస్తారో తెలుసా?

పహల్గామ్ దాడి తర్వాత పాక్‌ను వణికించిన భారత్ 10 ప్రధాన నిర్ణయాలు
Latest News

పహల్గామ్ దాడి తర్వాత పాక్‌ను వణికించిన భారత్ 10 ప్రధాన నిర్ణయాలు

దక్షిణాదిన హిందూ కార్యకర్తల హత్యలు: ముస్లిం అతివాదులే ప్రధాన నిందితులు
Latest News

దక్షిణాదిన హిందూ కార్యకర్తల హత్యలు: ముస్లిం అతివాదులే ప్రధాన నిందితులు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.