Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

బంగ్లాదేశ్ ఎంపీని చంపి ముక్కలు ముక్కలు చేసింది చొరబాటుదారుడే

bangladesh mp murdered

K Venkateswara Rao by K Venkateswara Rao
May 24, 2024, 10:04 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కోల్‌కతాలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో మిస్టరీ వీడింది. ఎంపీని క్రూరంగా హత్య చేసింది అక్రమంగా భారత్‌లో చొరబడ్డవారేనని కోల్‌కతా పోలీసులు తేల్చారు. వైద్యం కోసం కోల్‌కతా వచ్చి మే 13 నుంచి కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్‌ను హత్య చేసి, తోలు వలిచి, ముక్కలుగా చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో నిందితులుగా భావిస్తున్న జిహాద్ హవాల్దార్‌ను కోల్‌కతా సీఐడీ అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి ఇతను భారత్‌లో అక్రమంగా చొరబడి ముంబైలో నివసిస్తున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో జిహాద్ హవాల్దార్ హస్తముందని, ఎంపీ శరీరాన్ని ముక్కలుగా చేసి కోల్‌కతా న్యూ టౌన్‌లో పడేయడం వెనుక కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనుక సూత్రధారి అక్తరుజ్జమన్ ప్రమేయమున్నట్లు తేలింది. ఇతను బంగ్లాదేశ్‌కు చెందిన అమెరికన్‌గా గుర్తించారు. ఇతని ఆదేశాల మేరకు హవాల్దార్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో నలుగురు బంగ్లాదేశీలు సహకరించినట్లు తేలింది.

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అన్వర్ హత్యతో ప్రమేయమున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు బెంగాల్ హోం మంత్రి అసదుజ్జమ్ ఖాన్ వెల్లడించారు. న్యూటౌన్ అపార్టుమెంటులో ఎంపీ హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలను పోలీసులు కనుగొన్నారు. కొన్ని ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలను తరలించడానికి వాటిని వాడినట్లు అనుమానిస్తున్నారు.

హత్య తరవాత ఎంపీ శరీరాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు హవాల్దార్ చెప్పినట్లు పోలీసులు ప్రకటించారు. హత్య తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, శరీరంలోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags: bangladesh mp murderedSLIDERtopnews
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.